దేశం
కులమతాలకు అతీతంగా చేపల వేట పండుగ
తమిళనాడులో చేపల వేట పండగ సందడిగా సాగుతోంది. పుదుక్కొట్టై జిల్లాలో ఏటా నిర్వహించే ఈ పండుగలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. వలలు వేసి చేపలు పడుతూ కోల
Read Moreఎంపీ నవనీత్ రానా దంపతులకు రిలీఫ్
మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త రవి రానాలకు రిలీఫ్ దొరికింది. ముంబై సెషన్స్ కోర్టు వారికి షరతులతో కూడిన బెయిల్ను మం
Read Moreసీఎం అయిన తర్వాత మొదటిసారి తల్లిని కలిసిన యోగి
పౌరీలో కుటుంబ కార్యక్రమానికి హాజరైన యూపీ సీఎం తల్లి సావిత్రి దేవికి పాదాభివందనం చేసిన యోగి తండ్రి చనిపోయినా చివరి చూపునకు నోచుకోని సీఎం లక్నో : ఉ
Read Moreఇండో టిబెటన్ బార్డర్ పోలీసుల యోగా సాధన
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు భారత సైనికులు సమాయత్తమవుతున్నారు. సిక్కింలోని హిమాలయాలపై 17 వేల అడుగుల ఎత్తులో ఇండో టిబెటన్ బా
Read Moreముంబైలో హైఅలర్ట్
రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు సెలవులు రద్దుచేసిన డీజీపీ మహారాష్ట్ర రాజకీయాలను లౌడ్ స్పీకర్ల వ్యవహారం కుదుపేస్తోంది. మహావికాస్ అఘాడీ సర్కారుకు రాజ్ ఠా
Read Moreదేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ దడ పుట్టిస్తోంది. రోజు రోజుకు మరింత వైరస్ వ్యాప్తి చెందుతోంది. దీంతో కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. కొత్తగా 3 వేల
Read Moreసబ్మెరైన్ల ప్రాజెక్టు నుంచి ఫ్రాన్స్ కంపెనీ ఔట్
న్యూఢిల్లీ : ఇండియాలో సబ్మెరైన్లను నిర్మించే ‘పీ75ఐ’ ప్రాజెక్టు నుంచి ఫ్రాన్స్కు చెందిన నే
Read Moreబ్రిడ్జి కట్టింది.. రోడ్డేస్తోంది
పాంగాంగ్ సో లేక్ వద్ద నిర్మిస్తున్న చైనా న్యూఢిల్లీ : చైనా తన బుద్ధి మార్చుకోవడం లేదు. బార్డర్ లో అక్రమ నిర్మాణాలు చేపడుతూనే ఉంది. పాంగాంగ్ సో సరస్
Read Moreబేఫికర్గా ఉండాలంటే ఇండియాలో ఇన్వెస్ట్ చేయండి
‘ఇండియా--డెన్మార్క్ బిజినెస్ ఫోరమ్’లో ప్రధాని మోడీ బిజినెస్ లీడర్లకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు దేశంలో పెట్టుబడులు పెట్టకపోతే.. మిస్ అయ
Read Moreగాలి ద్వారా కరోనా వ్యాప్తి నిజమే
తేల్చిన సీసీఎంబీ, ఐఎం టెక్నాలజీ సైంటిస్టులు కరోనా అంతరించిపోలేదని హెచ్చరిక హైదరాబాద్, వెలుగు : కరోనా వైరస్ గాలి ద్వారా మనుషులకు సోకడం నిజమేన
Read Moreఅట్టహాసంగా చార్ ధామ్ యాత్ర ప్రారంభం
ఉత్తరాఖండ్ లో చార్ ధామ్ యాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకున్నాయి. వేలాది మంది భక్తులు, ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో ఉదయం
Read Moreఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రేపై కేసు
ముంబై : మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రేపై కేసు నమోదైంది. ఔరంగాబాద్లో ఆదివారం (ఈనెల 1వ తేదీన) జరిగిన ర్యాల
Read Moreబుడ్డోడితో సరదాగా గడిపిన ప్రధాని మోడీ
భారత్-యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ త్వరలోనే పూర్తవుతుందన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. డెన్మార్క్ తో పలు రంగాల్లో ఒప్పందాలు చేసుకున్న తర్
Read More












