దేశం

ఎండలో కూర్చోబెట్టి విద్యార్థులకు పాఠాలు 

ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ జిల్లా జయంతిపూర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు నేల మీద కూర్చొనే విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాలలో సరైన మౌలిక వ

Read More

బెంగళూరులో భారీ వర్షం.. ఆరెంజ్ అలర్ట్

కర్ణాటక వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడ్డాయి.బెంగళూరులో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. మంగళవారం అర్థరాత్రి ఉరుములు, మెరుపులతో కుండపోత వాన పడటం

Read More

తెగిన రోడ్లు .. కొట్టుకుపోయిన పట్టాలు

ఏడుగురు మృతి. ఆరుగురు మిస్సింగ్ 6,540 ఇండ్లు ధ్వంసం 24 జిల్లాల్లో 2 లక్షల  మందిపై ఎఫెక్ట్ గువహటి/హఫ్లాంగ్: ఎడతెరిపి లేని వర్షాల

Read More

5జీతో దేశం పరుగులు పెడుతోంది

న్యూఢిల్లీ: టెలికాం రంగంలో దేశం వడివడిగా ముందుకెళుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అవినీతి మురికి నుంచి అభివృద్ధిలోకి వచ్చిన టెలికాం సెక్టార్.. &n

Read More

యుద్ధనౌకల జలప్రవేశం

న్యూఢిల్లీ: మేకిన్ ఇండియా మాత్రమే కాదు... మేక్ ఫర్ వరల్డ్ లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్. ప్రపంచ దేశాలకు అవసరమైన నౌకల

Read More

కేరళ అంతటా వర్షాలు.. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

కేరళ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ, మలప్పురం, కోజికోడ్, వాయనాడ్, కన్నూరు, కాసరగోడ్ 9 జిల్లాలుక భారత వాతావర

Read More

జ్ఙాన్‌‌వాపి కేసు.. సుప్రీం కీలక ఆదేశాలు

వారణాసిలో ప్రస్తుతం జ్ఙాన్‌‌వాపి మసీదు అంశం హీట్ పుట్టిస్తోంది. మసీదులో శివలింగం దొరికిందనే ప్రచారం హోరెత్తుతోంది. దీనిపై సుప్రీంకోర్టులో వి

Read More

నీళ్ల కోసం ఢిల్లీ వాసుల గోస.. క్యాన్‌‌లకు తాళాలు

దేశ రాజధానిలో నీటి సంక్షోభం ఎలా ఉందో ఈ ఫొటో చూస్తే అర్థమౌతుంది. వాటర్ క్యాన్‌‌లను ఛైన్ లతో బంధించారు. నీటి కొరత వల్లే వాళ్లు ఇలా చేయాల్సి వస

Read More

5జీ రాకతో అభివృద్ధిలో వేగం పెరుగుతుంది

5జీ వల్ల ఆర్థిక వ్యవస్థకు 450 బిలియన్ డాలర్ల సహకారం ఘనంగా ట్రాయ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసిన ప్రధాని మోడీ న్యూఢిల్

Read More

పరుపు కోసం ఏనుగు - జూ కీపర్ మధ్య పోరు, ఎవరు గెలిచారు ? 

మానవులకు పెంపుడు జంతువులతో చాలాకాలంగా సంబంధం ఉంది. చాలా మంది ఇంట్లో జంతువులను పెంచుకుంటూ.. వాటిని అపురూపంగా చూసుకొంటుంటారు. ఇంట్లో వాటి అల్లరి అంతాఇంత

Read More

వాట్సాప్ ద్వారా కేసు విచారణ

కేసు విచారణ  ఎలా చేస్తారు ? గిదేం ప్రశ్న. కోర్టుల్లో న్యాయమూర్తి విచారణ చేపట్టి తీర్పును చెబుతారు అంటారు కదా. కానీ.. ఓ న్యాయమూర్తి వాట్సాప్ (What

Read More

ఇవాళ కాంగ్రెస్ కీలక సమావేశం..ఆ నిర్ణయాలపై చర్చ

చింతన్ శివిర్ సమావేశాలు ముగియడంతో ఆ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపై దృష్టి సారించింది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే ఇవాళ ఢిల్లీలోని కాంగ్రెస్ కార

Read More

2 లక్షల మందిపై వరద ప్రభావం

అసోంలో వర్షాలు, వరదలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని 20 జిల్లాల్లో దాదాపు 2 లక్షల మం

Read More