దేశం
దూసుకొస్తున్న ‘అసానీ’ తుపాను
10న శ్రీకాకుళం,ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం తీవ్రత పెద్దగా ఉండదంటున్న వాతావరణ శాఖ దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడన
Read Moreదేశంలో కొత్తగా 3,451 కోవిడ్ కేసులు
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. నిన్న కూడా మూడు వేలకు పైగా కేసులు రికార్డయ్యాయి. యాక్టివ్ కేసులు 20 వేలకు పైగా ఉన్నాయి. గత 24 గంటల్లో 3 లక్షల 60 వేల
Read Moreఢిల్లీ బీజేపీ నేత బగ్గాకు హర్యానా కోర్టులో ఉపశమనం
ఢిల్లీ బీజేపీ నేత తజీందర్ బగ్గాకు హర్యానా హైకోర్టులో ఉపశమనం లభించింది. నిన్న అర్ధరాత్రి న్యాయస్థానంలో తజిందర్ పై విచారణ సాగింది. ఈ నెల 10వ తేదీ వరకు వ
Read Moreసైన్యంలో చేరిన అమరవీరుడి భార్య
గాల్వాన్ లోయ అమరుడు దీపక్ సింగ్ కలను ఆయన భార్య రేఖాసింగ్ నేరవేర్చారు. భర్త అనుకున్నట్టే భారత సైన్యంలో చేరారు. అయితే తాను సాధించిన లక్ష్యాన్ని భర్త చూడ
Read Moreతెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం
ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ గుడి తెరుచుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాగా, ఆర్మీ బ్యాండ్ మేళాల మధ్య ఆలయ తలుపులు తెరిచారు. పూజారులు ప్రత్యేక పూజలు నిర
Read Moreనీట్ పీజీ ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకారమే
ఢిల్లీ : నీట్ పీజీ ప్రవేశ పరీక్ష 2022ను షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల పరీక్షను జులై 9కి వాయిదా వేశారని నేషనల్ బోర్
Read Moreఇయ్యాల్టి నుంచి బద్రీనాథ్ దర్శనం
న్యూఢిల్లీ/డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ గుడి తలుపులు ఆదివారం తెరుచుకోనున్నాయి. ఉదయం 6:15 నిమిషాలకు ఆలయ ప్రధాన పూజారి ఈశ్వర ప్రసాద్ నంబూద్ర
Read Moreఢిల్లీ వీధుల్లో.. మెడిసిన్ బాబా
పేదలకు ఉచితంగా పంపిణీ 85 ఏళ్ల వయసులోనూ సమాజానికి సేవ న్యూఢిల్లీ, వెలుగు : కొందరు తమ కోసం బతుకుతారు. మరికొందరు సమాజం కోసం జీవిస్తారు. రెండో కో
Read Moreతజిందర్ పాల్ బగ్గాకు అరెస్ట్ వారెంట్
తజిందర్ పాల్ బగ్గాకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది మొహాలీ కోర్టు. బగ్గాను అరెస్ట్ చేసి తమ ముందు ప్రవేశపెట్టాలని పంజాబ్ పోలీసులను ఆదేశించింది. రెచ్చగొట్
Read Moreతమిళనాడు స్కూళ్లలో 5వ తరగతి వరకు ఫ్రీ టిఫిన్
చెన్నై: సాధారణ వ్యక్తిలా తిరుగుతూ.. సామాన్యుల కష్ట సుఖాలను నేరుగా అడిగి తెలుసుకుంటూ.. వేగంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తూ దేశంలోనే ప్రత్యేకత చాటుకుం
Read Moreఫ్లోటింగ్ బ్రిడ్జిపై ఎంజాయ్ చేస్తున్న టూరిస్టులు
కరోనాతో కుదేలైపోయిన పర్యాటకరంగాన్ని అభివృద్ది చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాల్పే బీచ్ లో టూరిస్ట్ లను ఆకర్షించేందుకు సముద్రంలో
Read Moreపిల్లలతో ఆడుకుంటున్నయంగ్ టైగర్
పశ్చిమబెంగాల్ సిలిగురి సమీపంలోని సఫారీ పార్కులో అరుదైన దృశ్యం కనిపించింది. షీలా అనే తల్లి పులితో నాలుగు పులి పిల్లలు సరదాగా గడుపుతున్నాయి. ఉల్లాసంగా..
Read Moreప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి
తమిళనాడు సీఎం స్టాలిన్ పరిపాలనతో తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరిస్తున్నారు. చెన్నైలోని సిటీ బస్సులో
Read More












