దేశం

రూ. 50 లక్షలు తీసుకుని చైనీయులకు వీసాలు!

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం  కుమారుడు కార్తీ చిదంబరం ఇళ్లలో, దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తో

Read More

మసీదు కోనేరులో శివలింగం

వారణాసి: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్​లోని కోనేరులో శివలింగాన్ని గుర్తించారు. స్థానిక కోర్టు ఆదేశాల మేరకు మసీదు కాంప్లెక్స్​లో చేపట్టిన వీడ

Read More

భారత్-నేపాల్ మధ్య ఆరు కీలక ఒప్పందాలు

ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్ పర్యటన ముగిసింది. ఒకరోజు పర్యటనలో భాగంగా నేపాల్ వెళ్లిన మోడీ ముందుగా నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవాతో కలిసి లుంబినిలోని మ

Read More

ఒక క్లాస్‌ రూమ్‌లో ఒకేసారి రెండు తరగతులకు పాఠాలు..ఇదెక్కడో తెలుసా..?

మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో విద్యా ప్రమాణాలు ఎంత దారుణంగా ఉన్నాయో చూపించే సంఘటన ఇది. ఇప్పటికీ పలు రాష్ట్రాల్లోని స్కూళ్లల్లో కనీస సౌకర్యాలు లేక వి

Read More

కశ్మీరీ పండిట్లకు భద్రత కల్పించాలె

కశ్మీరీ పండిట్లకు భద్రత కల్పించకుండా వారిపై పోలీసులతో దాడులు చేయించడం బాధాకరమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం క

Read More

కశ్మీర్ ఫైల్స్ ను వెంటనే బ్యాన్ చేయాలి

ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను మళ్లీ తెరపైకి తెచ్చారు జ‌మ్మూ క‌శ్మీర్ మాజీ సీఎం ఫ‌రూక్ అబ్దుల్లా. ఆ సినిమాను వెంట‌నే బ్యాన్ చేయాల&zwnj

Read More

ఢిల్లీలో నిన్న 49 డిగ్రీల ఉష్ణోగ్రత, ఇవాళ చల్లని వాతావరణం 

ఢిల్లీలో డిఫరెంట్ వెదర్ సిచ్యువేషన్ కొనసాగుతోంది. ఢిల్లీలో నిన్న గరిష్ఠంగా 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా..ఇవాళ వాతావరణం చల్లగా మారింది. నాలుగు రోజుల

Read More

అండమాన్‌‌లోకి రుతుపవనాల ఎంట్రీ 

ఎండలతో సతమతమౌతున్న దేశ ప్రజలకు కూల్ న్యూస్ వినిపించించింది భారత వాతావరణ శాఖ (IMD). అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు సోమవారం ప్రవేశించినట్

Read More

టెస్ట్ డ్రైవ్ అన్నాడు.. కారు ఎత్తుకెళ్లాడు, 100 రోజుల తర్వాత

తమ వాహనాలను సేల్ చేయడానికి యాడ్స్ రూపంలో కొంతమంది ప్రకటనలు ఇస్తే.. మరికొంతమంది యాప్స్ లో సేల్ చేస్తామంటూ ప్రకటనలు ఇస్తుంటారు. ఇలాగే ఓ వ్యక్తి కారు సేల

Read More

బీజేపీ దేశాన్ని రెండుగా విభజించింది

జైపూర్: బీజేపీ దేశాన్ని రెండుగా విభజించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తో కలిసి దుంగార్ పూర్ లోని వాల్మీకీ

Read More

అసోంలో వరద బీభత్సం.. చిక్కుకున్న రెండు రైళ్లు

ఈదురుగాలులతో కూడిన వర్షాలు నీటమునిగిన 222 గ్రామాలు వరదల్లో చిక్కుకున్న 57 వేల మంది ముగ్గురు మృతి భారీ వర్షాలతో అసోం అతలాకుతలం అవుతోంది.

Read More

 కూల్చివేతలు ఆపండి

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో ఆక్రమణ నిర్మాణాల కూల్చివేతపై అక్కడి సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బీజేపీ అధికారంలో ఉన్న మున్సిపాలిట

Read More

రాజస్థాన్ శివాలయంలో రాహుల్ ప్రత్యేక పూజలు

రాజస్థాన్ లో రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తో కలిసి, బెనేశ్వర్ ధామ్‌లోని శివాలయంలో, దుంగార్ పూర్ వాల్మీకీ ఆలయంలో ప

Read More