దేశం

ఉదయ్ పూర్ లో కాంగ్రెస్ నవ సంకల్ప్ చింతన్ శివిర్

రాజస్థాన్ ఉదయ్ పూర్ లో  కాంగ్రెస్ నవ సంకల్ప్  చింతన్ శివిర్ నేటి నుండి మూడు రోజుల పాటు జరగనున్న చింతన్ శివిర్ సమావేశాలు చింతన్ శివిర్

Read More

ఫిన్లాండ్ నాటోలో చేరితే మాకు ముప్పే

హెల్సింకి/కీవ్: రష్యా సరిహద్దు దేశమైన ఫిన్లాండ్ కీలక ప్రకటన చేసింది. నాటో సభ్యత్వానికి దరఖాస్తు చేసుకునే విషయంలో తాము సుముఖంగా ఉన్నామని ఫిన్లాండ్ అధ్య

Read More

కరోనా నియంత్రణకు సంప్రదాయ ఔషధాలకు పెద్దపీట వేశాం

రెండవ గ్లోబల్‌ కోవిడ్‌ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) పనితీరులో సంస్కరణల కోసం పిలుపునిచ్చారు. ప్రపంచ ఆ

Read More

బ్రహ్మోస్‌ మిస్సైల్‌ పరీక్ష విజయవంతం

న్యూఢిల్లీ: బ్రహ్మోస్‌ మిస్సైల్‌ ఎక్స్‌టెండెడ్ రేంజ్ వెర్షన్‌ను భారత్  విజయవంతంగా ప్రయోగించింది. ఐఏఎఫ్ కు చెందిన ఎస్‌యూ-

Read More

విదేశాలకు వెళ్లే వారికి బూస్టర్ డోసు

గడువుకన్నా ముందే బూస్టర్ డోసు విదేశాలకు వెళ్లే భారతీయులకు బూస్టర్ డోసు విషయంలో కేంద్రం మార్గ దర్శకాలను సవరించింది. తాము వెళ్లాలనుకున్న దేశంలోన

Read More

కేంద్రం ప్రతిపక్షాలను వేధిస్తోంది

జైపూర్: ఈడీ, సీబీఐని ప్రయోగిస్తూ... కేంద్ర ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. ఉదయ్‌పూర్‌లో జరుగనున

Read More

యూపీలో ఇకపై అక్కడ జాతీయ గీతం తప్పనిసరి

లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. యూపీలోని మదర్సాలలో జాతీయ గీతం ఆలపించడం తప్పనిసరి చేస్తూ ఉత‍

Read More

తాజ్‌మహల్‌లో మూసి ఉన్న 22 తలుపులు తెరవాలన్న పిటిషన్ కొట్టివేత 

తాజ్‌మహల్‌లో మూసి ఉన్న 22 గదులను తెరవాలంటూ దాఖలైన పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు లఖ్ నవూ బెంచ్ కొట్టేసింది. తాజ్‌మహల్‌లోని 22 గదుల్ల

Read More

రాజ్య సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

న్యూఢిల్లీ: జూన్ లో ఖాళీ కాబోతున్న మొత్తం 57 రాజ్య సభ స్థానాల ఎన్నికలకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎ

Read More

అయూబ్ కుటుంబం కష్టం విని భావోద్వేగానికి గురైన ప్రధాని

ఢిల్లీ : గుజరాత్ లోని బరూచ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో లబ్ధిదారులతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. అయూబ్ పటేల్ అనే వ్యక్తి తన కుటుంబం గురించి, తమ

Read More

నూతన ఎన్నికల ప్రధాన కమీషనర్ గా రాజీవ్ కుమార్

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ఈ నెల 15న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ ఓ ప్రక

Read More

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని గోవా సీఎం ప్రమోద్ సావంత్ విశ్వాసం వ్యక్తం చేశారు. గోవాలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు.&n

Read More

వీడియో: కదులుతున్న రైల్లో నుంచి పడబోతుంటే..

భువనేశ్వర్: ఆమెకు ఇంకా భూమ్మీద నూకలున్నాయ్. కదులుతున్న రైలులో నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. రెప్పపాటులో రైల్వే కా

Read More