దేశం
దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు.. హైకోర్టుకు బదిలీ
దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మే 20వ తేదీ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేసు విషయంలో ఎలా
Read Moreజమ్ముకశ్మీర్ లో కూలిన టన్నెల్
జమ్ముకశ్మీర్ లోని రాంబన్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న టన్నెల్ కుప్పకూలింది. రాంబన్ జిల్లాలోని ఖూనీ నాలా దగ్గర జమ్ము- శ్రీనగర్ హైవేపై నిర్మిస్తున్న సొరంగ మ
Read Moreజూ'లోని మూగజీవాల కోసం కూలర్లు
వేసని నుంచి మూగజీవాలను కాపాడేందుకు మధ్యప్రదేశ్ గ్వాలియర్ లోని జూలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జూలో వన్యప్రాణుల సంరక్షణకు కూలర్లను ఏర్పాటు చేశారు. పక్ష
Read Moreదేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతేంది. దేశంలో కొత్త కేసులు 3 వేల దిగువనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా 2 వేల 259 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే.. క
Read Moreపెగాసస్ కేసు నివేదికకు 4వారాల గడువు
దేశంలో ప్రకంపనలు సృష్టించిన పెగాసస్ స్నూపింగ్ కేసుపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. దర్యాప్తు ప్యానెల్ కు మరో నాలుగు వారాల గడుపునిచ్చింది. జ
Read Moreపడవల్లో పాఠశాలకు విద్యార్థులు
అసోంపై వరుణుడు పగబట్టాడు. గత కొద్దిరోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్థంభించిపోయింది. ఎటుచూసినా కనుచూపు మేర వరద నీరే కనిపిస్తుంది
Read Moreచెయ్యి కూడా ఆయుధం అవుతుందన్న సుప్రీం
మాజీ క్రికెటర్,పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ ఇవాళ పోలీసుల ఎదుట లొంగిపోయే అవకాశం ఉంది. 34 ఏళ్ల నాటి కేసులో నవజోత్ సింగ్ సిద్ధూకు ఏడ
Read Moreబాల్క సుమన్ వేధింపుల వల్లే కాంగ్రెస్ లో చేరినం
న్యూఢిల్లీ: చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తమని రాజకీయంగా వేధిస్తున్నారని నల్లాల ఓదెలు ఆరోపించారు. 2018లో తనకు టికెట్ ఇవ్వకపోయినా... కేసీఆర్ ఆదేశ
Read Moreజైలు నుంచి విడుదలైన ఆజంఖాన్
సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్ ఖాన్ జైలు నుంచి విడుదలయ్యారు. ఇవాళ ఉదయం 8 గంటలకు ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. చీటింగ్ క
Read Moreవానల ఎఫెక్ట్.. విద్యాసంస్థలకు సెలవులు
కర్ణాటకలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్ష ప్రభావిత ప్రాంతాలైన మూడు జిల్లాల్లో ఇవాళ పాఠశాలలు, కాలేజీలకు అధికారులు సెలవులు ప్రకటించారు.
Read Moreలాలూ ప్రసాద్ యాదవ్ పై మరో కేసు
బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పై మరో తాజా కేసు నమోదు చేసింది సీబీఐ. ఈ కేసులో భాగంగా లాలూ నివాసం, ఆయన భార్య,కూతుళ్ల నివాసాలతో పాలు సోద
Read Moreతొలి 5జీ కాల్ చేసిన కేంద్ర మంత్రి
ఐఐటీ మద్రాసు వద్ద ఏర్పాటు చేసిన ప్రయోగాత్మక 5జీ నెట్ వర్క్ పై ఆడియో, ఆడియో కాల్ ను కేంద్ర టెలికాం, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ విజయవంతంగా ప్రయ
Read Moreజ్ఞానవాపి మసీదులో హిందూ దేవుళ్ల బొమ్మలు!
న్యూఢిల్లీ: యూపీలోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదులో హిందూ దేవుళ్ల ఆనవాళ్లు ఉన్నాయని సర్వేలో తేలినట్లు సమాచారం. వారణాసిలోని శృంగార్ గౌరీ కాంప్లెక్స్
Read More












