దేశం

భగవంత్ మాన్ కు కేజ్రీవాల్ ప్రశంస

అవినీతి ఆరోపణల రావడంతో మంత్రి సింగ్లా తొలగింపు సీఎం చర్యలను ప్రశంసించిన కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా ఆప్ పోరాడుతందని ఉద్ఘాటన గర్వంగా ఉంది

Read More

అవినీతి ఆరోపణలపై పంజాబ్ మంత్రి అరెస్ట్

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ సింగ్లాపై వేటు వేశారు. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో పదవి నుంచి తొలగించారు. తన శాఖకు సంబంధిం

Read More

ఆగని కశ్మీరీ పండిట్ల ఆందోళనలు

జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శిఖపురలో నివసిస్తున్న కశ్మీరీ పండిట్ ఉద్యోగులను కలిశారు. ప్రధానమంత్రి ఎంప్లాయ్ మెంట్ ప్యాకేజీ కింద

Read More

ఢిల్లీ ఎలక్ట్రిక్ బస్సుల్లో మూడు రోజులు ఫ్రీ జర్నీ

ఢిల్లీలో పొల్యూషన్ కంట్రోల్ చేసేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో  ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడు

Read More

మిత్రుడి ఆనందం కోసం బాలుడి ఆరాటం

పుట్టినపుడు మన కోసం నలుగురు లేరంటే మన తప్పు లేకపోవచ్చు. కానీ చనిపోయేటప్పటికి కనీసం ఒక్కరిని కూడా సంపాదించుకోలేకపోవడం నిజంగా మన తప్పేనని ఓ సినిమాలో చెప

Read More

కరాచీలోనే దావూద్

మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాక్ లోని కరాచీలో నివాసం ఉంటున్నాడని హసీనా పార్కర్ కుమారుడు అలీషా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (Enforc

Read More

రెచ్చగొట్టే నినాదాలు చేసిన మైనర్ బాలుడు

వారం రోజుల క్రితం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నిర్వహించిన మార్చ్‌లో  మత విద్వేషాలను రెచ్చగొట్టే నినాదాలు చేశారని ఆరోపిస్తూ కేరళ పోలీసులు ఇద్దర

Read More

రాబోయే రెండు రోజుల్లో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

దేశ రాజధాని ఢిల్లీలో ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రజలు, వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ

Read More

అన్నదాత ఆవేదన

ఎడతెరపి లేని వానలు అస్సాంను కుదిపేస్తున్నాయి. ఈ వరద విలయానికి వేలాది మంది నిరాశ్రయులు కాగా, ఎంతో మంది ఆహారం కోసం అలమటిస్తున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ త

Read More

రాజ్యసభ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల

భారతదేశ వ్యాప్తంగా 57 రాజ్యసభ స్థానాలకు 2022, మే 24వ తేదీ మంగళవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. దరఖాస్తుల ప్రక్రియ కూడా వెంటనే ప్రారంభించనున్నారు. మే 3

Read More

బీఫ్పై సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు

కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను హిందువునని..ఇప్పటి వరకు గోమాంసం తినలేదని..కావాలంటే బీఫ్ తింటానని చెప్పి..బీఫ్ బ్యాన్ వివాదా

Read More

రోప్ వేలో చిక్కుకున్న 25 మంది సేఫ్

మధ్యప్రదేశ్ సత్నాలో రోప్ వేలో చిక్కుకున్న 25 మంది ప్రయాణికుల్ని కాపాడారు అధికారులు. ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ.. మైహర్ లోని త్రికూట్ కొండపైన దైవ దర్శన

Read More

తాగునీటి సంక్షోభంపై బీజేపీ ఆందోళన

మహారాష్ట్రలో కరెంట్ కోతలు సరిపోవన్నట్టు మరాఠ్వాడా ప్రాంతంలో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది. ఔరంగాబాద్ లో తీవ్రమైన నీటి సంక్షోభం ఏర్పడింది. గత రెండు దశా

Read More