దేశం

ప్రధానమంత్రి సంగ్రహాలయను సందర్శించిన అమిత్ షా

ఢిల్లీలోని ప్రధానమంత్రి సంగ్రహాలయను సందర్శించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మ్యూజియంలో ఉన్న వసతులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాజీ ప్రధ

Read More

అగ్ని ప్రమాదంపై అనుమానాలు!

మహారాష్ట్ర చంద్రపూర్లోని ఓ పేపర్ మిల్లు.. కలప డిపోలో అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు వ్యాపించడంతో ఫైర్ సిబ్బంది ఎంత శ్రమించినా మంటలు అదుపులోకి రా

Read More

ఏ స్థాయికి వెళ్లినా మాతృభూమిని మరువొద్దు

ఇండియా అభివృద్ధి ప్రయాణంలో జపాన్ ది కీలకపాత్ర  అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. భారత్, జపాన్ సహజ భాగస్వాములన్నారు. జపాన్, భారత్ మధ్య సాన్నిహిత్యం

Read More

సిద్ధారామయ్యతో ఎలాంటి విభేదాలు లేవు

కర్ణాటకలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే శివకుమార్ తెలిపారు. ప్రజలు బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. తన తప

Read More

జ్ఞానవాపి మసీదుపై ముగిసిన విచారణ..తీర్పు రిజర్వ్

జ్ఞానవాపి మసీదు వివాదంపై వారణాసి కోర్టులో విచారణ పూర్తైంది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది. విచారణ సందర్భంగా కోర

Read More

యూపీ అసెంబ్లీలో ఎస్పీ ఆందోళన

యూపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలిరోజే ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ సభలో ఆందోళన చేపట్టింది. నిత్యావసర ధరల పెరుగుదల, శాంతి భద్రతలు అధ్వానంగా ఉన్న

Read More

తైవాన్ పై దాడి చేస్తే చైనాపై సైనిక చర్య తప్పదు

తైవాన్ ను ఆక్రమించుకునేందుకు చైనా ప్రయత్నిస్తే... యూఎస్ సైనిక జోక్యం చేసుకుంటుందన్నారు అమెరికా అధ్యక్షుడు బైడన్. తైవాన్ ను రక్షించడం అమెరికా బాధ్యతన్న

Read More

జడ్జిలను విమర్శించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ: జడ్జిలపై విమర్శలు చేయడం ఫ్యాషనైపోయిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి ఘటనలు రోజురోజుకూ పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. మహారా

Read More

ఆన్లైన్ లోనే సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలి

పశ్చిబెంగాల్లోని కోల్ కతా యూనివర్సిటీ  విద్యార్థులు నిరసన తెలిపారు. సెమిస్టర్ పరీక్షలను ఆన్ లైన్ లో  నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ప్లక

Read More

డ్యామ్ ఎక్కబోయి జారిపడ్డ యువకుడు

కర్ణాటకలోని చిక్కబల్లాపూర్‌లోని శ్రీనివాస సాగర డ్యామ్‌ను ఎక్కేందుకు ప్రయత్నించి ఓ వ్యక్తి ఆస్పత్రి పాలయ్యాడు. 50 అడుగుల ఎత్తు గల ఈ ఆనకట్టపైక

Read More

భార్యకు మోపైడ్ గిఫ్ట్ ఇచ్చిన యాచకుడు

అతనికి రెండు కాళ్లు పని చేయవు. దీంతో భార్య సహాయంతో భిక్షాటన చేసేవాడు. మూడు చక్రాల వాహనంపై కూర్చొంటే.. భార్య తోలుతూ ఉండేది. పలు ప్రాంతాల్లో భిక్షాటన చే

Read More

NEC కార్పొరేషన్ ఛైర్మన్‌‌తో మోడీ భేటీ

రెండ్రోజుల జపాన్ పర్యటనలో భాగంగా.. NEC కార్పొరేషన్ ఛైర్మన్ నోబుహిరో ఎండోతో సమావేశమయ్యారు ప్రధాని మోడీ. టెలీ కమ్యూనికేషన్ రంగంలో ఎన్ఈసీ పాత్రను ప్రశంచి

Read More

ముంబై బాలిక... ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ అధిరోహణ

ముంబైకి చెందిన 10 ఏళ్ల స్కేటర్ రిథమ్ మమానియా ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించిన అతి పిన్న వయస్కురాలిగా భారతీయ పర్వతారోహకులలో ఒకరిగా నిలిచారు. &

Read More