దేశం
రాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ విడుదల
న్యూఢిల్లీ : దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. ప్రెసిడెంట్ ఎలక్షన్ కు సంబంధించి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవాళ్
Read Moreనవనీత్ కౌర్ దంపతుల బెయిల్ రద్దు చేయాలని పిటిషన్
ముంబై : అమరావతి స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణా, రవి రాణా దంపతులపై ముంబై సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇద్దరూ(దంపతులు) బెయిల్&z
Read Moreఢిల్లీలో కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన
రాహుల్ గాంధీపై ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ.. ఢిల్లీలో కాంగ్రెస్ ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళన
Read Moreప్రపంచ పోటీతత్వ సూచీలో మెరుగుపడ్డ భారత్
ఈ ఏడాదికి సంబంధించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థల ‘పోటీతత్వ సూచీ’లో భారత్ గణనీయంగా పురోగమించింది. అంతకుముందు వరకు 43వ స్థానంలో ఉన్న భారత్..
Read Moreమూడో రోజు ఈడీ విచారణకు హాజరైన రాహుల్
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మూడోరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు.అయితే ఈడీ విచారణను నిరసిస్తూ వందలాదిమంది కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు
Read Moreసెంట్రల్ రైల్వే ఆధ్వర్యంలో యోగా సెషన్
జూన్ 21న ఎనిమిదో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని సెంట్రల్ రైల్వే యోగా సెషన్ ను నిర్వహించింది. ముంబయిలోని శివాజీ మహరాజ్ టర్మినస్ వద్ద ఏర్ప
Read Moreదేశంలో కొత్తగా 8,822 కరోనా కేసులు నమోదు
దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో మరోసారి 8 వేలకు పైగా కేసులొచ్చాయి. దేశంలో కొత్తగా 8,822 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్
Read Moreపిజ్జా డెలివరీ గర్ల్పై మహిళల దాడి
ఆమె.. పిజ్జా డెలివరీ గర్ల్. పిజ్జాను డెలివరీ చేసేందుకు స్కూటీపై వెళ్లిన యువతి.. ఓ ఇంటి ఎదుట నిలబడింది. ఈక్రమంలో అటువైపుగా వెళ్తున్న నలుగురు యువతుల కళ్
Read Moreమూసేవాలా హత్యకేసులో సూత్రధారి బిష్ణోయ్ కు7రోజుల రిమాండ్
సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యకేసులో ప్రధాన సూత్రధారి, గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కు మాన్సా కోర్టు 7 రోజుల రిమాండ్ విధించింది . ఢిల్లీ నుంచి కట్టుది
Read Moreబిహార్ లో మరో "పకాడ్వా షాదీ"
ప్రేమ వివాహాలు చూసుంటాం. పెద్దలు కుదిర్చిన వివాహాలూ చూసుంటాం. కానీ కిడ్నాప్ చేసి, తీసుకెళ్లి పెళ్లి చేయడం ఎప్పుడైనా చూశారా.. ? ఇది మనకు వినడానికి కొత్
Read Moreవిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ ?
రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయనని రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రకటించడంతో వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ప్రతిపక్షాలు రాష్ట్రప
Read Moreబ్యాంక్ మేనేజర్ ను చంపిన ఉగ్రవాది హతం
జమ్ముకశ్మీర్ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్ లోని కంజియులర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతాబలగాల చేతిలో ఇద్దరు టె
Read More104 గంటల తర్వాత బోరు బావిలోంచి సేఫ్ గా బాలుడు
ఛత్తీస్ గఢ్ లో బోరుబావిలో పడిన బాలుడిని 104 గంటలు కష్టపడి బయటకు తీశారు ఆర్మీ సిబ్బంది. బోర్ వెల్ లో పడిన పదేళ్ల బాలుడు రాహుల్ సాహూ కోసం ఛత్తీస్ గ
Read More












