దేశం

దేశంలో తొలి ప్రైవేటు రైలు ప్రారంభం

దేశంలో తొలి ప్రైవేటు రైలు పట్టాలెక్కింది. భారత్ గౌరవ్ పేరుతో ప్రైవేటు రైళ్లను నడపనున్నట్టు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా తమిళ

Read More

అప్పులిచ్చే 600 యాప్స్​కు అనుమతి లేదు

న్యూఢిల్లీ:  చట్టవ్యతిరేకంగా అప్పులు ఇస్తున్న 600 మొబైల్​యాప్స్​ను ఆర్​బీఐ ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ గుర్తించింది. ఈ విషయమై ఆర్బీఐ  గవర్

Read More

రాహుల్ను పది గంటలు విచారించిన ఈడీ

న్యూఢిల్లీ, వెలుగు: నేష‌‌న‌‌ల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు రెండో

Read More

మమత బెనర్జీ మీటింగ్ కు టీఆర్ఎస్ దూరం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల తరఫున అభ్యర్థిని ఎంపిక చేసేందుకంటూ బుధవారం ఢిల్లీలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తలపెట్టిన సమావేశంల

Read More

రాష్ట్రపతి ఎన్నికకు ఇయ్యాల నోటిఫికేషన్​

వైఎస్​ఆర్​సీపీ, బీజేడీ మద్దతు కోసం బీజేపీ ప్రయత్నాలు ఉమ్మడి అభ్యర్థిపై ఇయ్యాల ప్రతిపక్షాల సమావేశం న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రపతి ఎన్నికకు బు

Read More

ఏడాదిన్నరలో 10లక్షల కొలువులు భర్తీ

త్వరలోనే డిపార్ట్​మెంట్ల వారీగా నోటిఫికేషన్లు ఐదు డిపార్ట్​మెంట్లలోనే ఎక్కువగా ఖాళీలు మొత్తం శాంక్షన్డ్​ పోస్టులు 40.78 లక్షలు ప్రస్తుతం పని

Read More

ఢిల్లీలో ఉన్నోళ్ల ఆయుష్షు పదేళ్లు తగ్గుతోంది

అమెరికా పరిశోధనా సంస్థ రిపోర్ట్ న్యూఢిల్లీ: వాయు కాలుష్యం ఢిల్లీవాసుల జీవితకాలంలో పదేళ్లు తగ్గిస్తోందని అమెరికా పరిశోధన సంస్థ ఒకటి వెల్లడించిం

Read More

ప్రేమ గుడ్డిదే.. కానీ రియాక్షన్ ఉంటది!

బెంగళూరు: ‘‘ప్రేమ గుడ్డిది.. తల్లిదండ్రులు, ఫ్యామిలీ మెంబర్ల ప్రేమ, ఆప్యాయత కంటే, సొసైటీ కంటే ఎంతో శక్తిమంతమైన ఆయుధంకూడా” అని కర్నాట

Read More

24న చెన్నై తాగునీటిపై కృష్ణా బోర్డు మీటింగ్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు : ఈ నెల 24న చెన్నై తాగునీటిపై ఏర్పాటు చేసిన కమిటీతో  కాన్ఫరెన్స్‌‌ నిర్వహించనున్నట్లు కేఆర్‌‌ఎం

Read More

జులై మూడో వారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు..!

పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించకపోయినా జులై మూడో వారం నుంచి సభ కొలువు దీరనున్నట్లు సమాచారం. జులై

Read More

ఢిల్లీలో కొత్తగా 1,118 కేసులు

దేశంలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి.  దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు కొత్తగా  1,118 కేసులు నమోదయ్యాయి. నిన్నట

Read More

సినిమా చూసి ఏడ్చేసిన క‌ర్నాట‌క సీఎం

రక్షిత్ శెట్టి777 చార్లీ  సినిమాని చూసి కన్నీటి పర్యంతం అయ్యారు కర్ణాటక సీఎం  బ‌స‌వ‌రాజ్ బొమ్మై. కుక్కపిల్ల స్టోరీతో తీసిన ఈ

Read More

ఎయిర్‌ ఇండియాకు రూ.10లక్షల జరిమానా

న్యూఢిల్లీ : ఎయిర్‌ ఇండియాకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) రూ.10లక్షల జరిమానా విధించింది. చెల్లుబాటయ

Read More