దేశం
సొంత పనులకు విద్యార్థులను వాడుకున్న టీచర్లు
ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు విద్యార్థితో మసాజ్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆమెను స
Read Moreఅధిర్ రంజన్ వ్యాఖ్యలపై కొనసాగుతున్న దుమారం
కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన మాటలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించేలా ఉన్నాయంటూ బీజేపీ మండిపడుతోంది
Read Moreజమ్మూకశ్మీర్ లో దంచికొడుతున్న వానలు
జమ్మూ కశ్మీర్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానలకు జనజీవనం స్తంభించిపోయింది. నదులు, వాగులు, వంకలు ఉ
Read Moreచెస్ ఒలింపియాడ్ ప్లేయర్స్ కు రజనీకాంత్ విషెస్
ఈరోజు ప్రారంభం కానున్న 44వ చెస్ ఒలింపియాడ్లో పాల్గొననున్న చదరంగం ఆడబోయే పోటీదారులందరికీ నటుడు రజనీకాంత్ శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియాలో
Read Moreరాజ్యసభలో మరో ముగ్గురు సస్పెండ్..మొత్తం 27 మంది
రాజ్యసభలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ఆప్ రాజ్యసభ సభ్యులు సుశీల్ కుమార్ గుప్తా, సందీప్ పాఠక్ సహా ఇండిపెండెంట్ ఎంపీ అజిత్ కుమార్ భుయాన్ లను
Read Moreరూ. 3 వేల కోట్లకుపైగా కరెంట్ బిల్లు..షాక్ లో కుటుంబ సభ్యులు
మధ్యప్రదేశ్ లో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో సామాన్యులకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. కరెంట్ ముట్టుకోకుండానే..విద్యుత్ బిల్లులను చూస్తేనే
Read Moreమీసాలు లేకుండా జీవితం ఊహించుకోలేను
మీసాలు తిప్పడం మగాళ్లకే సొంతమా.. నాకేం తక్కువ అంటూ మీసాలు తిప్పేస్తోంది ఓ మహిళ. నా మీసాలు నా ఇష్టం అందులో వేరొకరి ప్రమేయం ఏంటీ అంటూ తెగేసీ చెప్తోంది.
Read Moreఅందరినీ బురిడి కొట్టించి..ప్రియుడిని పెళ్లి చేసుకుంది
విశాఖ ఆర్కే బీచ్లో అదృశ్యమైన మహిళ కేసులో మిస్టరీ వీడింది. బీచ్లో కన్పించకుండా పోయి నెల్లూరులో ప్రత్యక్షమైన మహిళ తాజాగా బెంగళూరులో ఉన్నట్లు తెలుస్తోం
Read More30 మందికి ఒకే సిరంజ్తో టీకా.. కేసు నమోదు
మధ్యప్రదేశ్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 30 మంది చిన్నారులకు ఒకే సిరంజీ ఉపయోగించి వ్యాక్సిన్ వేసిన విషయం బయటపడింది. విధి నిర్వాహణలో నిర్లక్ష్యం,
Read Moreకాంగ్రెస్ గిరిజన, దళిత, మహిళా వ్యతిరేకి అని దేశానికి తెలుసు
మన దేశ తొలి గిరిజన రాష్ట్రపతిని కించపరిచినందుకుగాను పార్లమెంటులో, వీధుల్లో కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ డిమాండ్ చేశారు. ఇటీవ
Read Moreపార్లమెంట్ ప్రాంగణంలో కొనసాగుతోన్న విపక్ష ఎంపీల రిలె దీక్ష
సస్పెన్షన్లకు నిరసనగా పార్లమెంటు ప్రాంగణంలోనే 20 మంది రాజ్యసభ ఎంపీలు రిలే దీక్షకు దిగారు. రాత్రుళ్లు కూడా అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. ద
Read Moreఅప్పుల్లో కూరుకుపోయిన వ్యక్తి కష్టాలు తీర్చిన లాటరీ
కాలం కలిసిరావాలేగానీ పట్టిందల్లా బంగారమవుతుంది. కష్టాలన్నీ కనుమరుగైపోతాయి. కేరళ మంజేశ్వర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి విషయంలోనూ అదే జరిగింది. ఆర్థిక సమస
Read Moreభీకర బాంబు దాడి వేళ ఫొటోషూటా..?
ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సమయంలో ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ చూపిన ధైర్యసాహసాలను ప్రపంచ దేశాలు సైతం కొనియాడిన విషయం తెల
Read More












