దేశం
ఇయ్యాల కూడా కొనసాగనున్న విపక్ష ఎంపీల ఆందోళనలు
ఇవాళ కూడా పార్లమెంట్ లో విపక్ష ఎంపీల ఆందోళనలు కొనసాగనున్నాయి. గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలపనున్నారు. ఉభయ సభల నుంచి సస్పెండ్ అయిన 23 మంది విపక్ష ఎంపీలు
Read Moreకంగ్రాట్స్.. విక్రమ సింఘే జీ
కొలంబో : శ్రీలంకలో ఆర్థిక రికవరీతో పాటు రాజకీయ స్థిరతకు ఇండియా తనవంతు సహాయ సహకారాలు అంది స్తుందని ప్రధాని నరేంద్ర మోడీ భరోసా ఇచ్చారు. కొత్తగా ఎన్నికైన
Read Moreపీవోకేలో టెర్రరిస్ట్ క్యాంపులు
దగ్గరుండి శిక్షణ ఇప్పిస్తున్న పాక్ ఐఎస్ఐ న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే)లో ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) ఆధ్వర్యంలో ట
Read Moreప్రతిపక్ష నేతలపై కేంద్రం కక్ష
దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది న్యూఢిల్లీ : రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ప్రతి
Read Moreగోదావరిపై అన్ని ప్రాజెక్టుల గేట్లు ఓపెన్
జైక్వాడీ నుంచి ధవళేశ్వరం దాకా ఖుల్లా 1986 తర్వాత ఇదే మొదటిసారి అన్ని ఉప నదుల్లోనూ భారీ వరద హైదరాబాద్, వెలుగు :&nbs
Read Moreదేశంలో డెమోక్రసీని సస్పెండ్ చేశారు
న్యూఢిల్లీ : సభా కార్యకలాపాలను అదేపనిగా అడ్డుకున్నందుకు విపక్షాలకు చెందిన19 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ విధించారు. వర్షాకాల సమావేశాలు ప్రార
Read Moreమరోసారి సోనియాను విచారించిన ఈడీ
6 గంటల విచారణ నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాను ప్రశ్నించిన ఈడీ నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని ఈడీ మంగ
Read Moreఆర్మీకి స్వేచ్ఛ ..ఇదే మా పాలసీ..
2014 తర్వాతే ఆర్మీ బలోపేతమైందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. గతంలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను దిగుమతి చేసుకునే వాళ్లమని..కానీ ఇప్ప
Read Moreరూపాయికే వైద్యం అందించిన సుశోవన్ కన్నుమూత
పశ్చిమబెంగాల్ లో దాదాపు 60 ఏళ్ల పాటు కేవలం ఒక్కరూపాయికే ఎందరో రోగులకు చికిత్స అందించిన డాక్టర్ సుశోవన్ బందోపాధ్యాయ్(84) కన్నుమూశారు.
Read Moreరేపు మళ్లీ ఈడీ ముందుకు సోనియా గాంధీ
నేషనల్ హెరాల్డ్ కేసులో రెండో సారి సోనియాను ఈడీ ప్రశ్నించింది. ఇవాళ దాదాపు 6 గంటలపాటు అధికారులు ప్రశ్నించారు. రేపు మళ్లీ విచారణకు రావాలని ఆదేశించ
Read Moreఘనంగా కార్గిల్ విజయ్ దివస్
కశ్మీర్ కొండల్లో కార్గిల్ విజయ్ దివస్ ను సైనికులు ఘనంగా జరుపుకున్నారు. కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్పై భారత్ సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ స్వీట
Read Moreప్రైవేటు టూర్ ఆపరేటర్లకు సుప్రీంలో చుక్కెదురు
హజ్, ఉమ్రా యాత్రలకు సంబంధించిన సేవలందించే ప్రైవేటు టూర్ ఆపరేటర్లకు జీఎస్టీ నుంచి మినహాయింపు కల్పించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జీఎస్టీ మినహాయ
Read Moreరూ.50 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఫరూఖ్ అబ్దుల్లా
జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసింది. జమ్మూ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్(జ
Read More












