దేశం

జ్యుడీషియల్ ఆఫీసర్లకు 2016 నుంచి పే స్కేల్ అమలు

దేశవ్యాప్తంగా 25వేల మందికిపైగా జ్యుడీషియల్ అధికారులకు తీపి కబురు. వారందరికీ 2016 జనవరి 1 నుంచి పెంచిన పే స్కేల్ ను అమలు చేయాలని సుప్రీంకోర్టు బుధవారం

Read More

ర్యాపిడో డ్రైవర్ గా మారిన మైక్రోసాఫ్ట్ ఉద్యోగి

చాలా మంది కార్పొరేట్ ఉద్యోగులు తమ జీవితాన్ని ఒత్తిడితో కూడినదిగా భావిస్తారు. బిజీ బిజీ షెడ్యూల్ లో గడుపుతూ... ఇంటి నుంచి ఆఫీసుకి, ఆఫీసు నుంచి ఇంటికి త

Read More

కాంగ్రెస్ ఎంపీల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన ప్రదర

Read More

కాళేశ్వరం : యధాతథ స్థితి కొనసాగించాలన్న సుప్రీం

కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రాజెక్టు పనులపై యధాతథ స్థితిని కొనసాగించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించి

Read More

మంకీపాక్స్ తో అప్రమత్తంగా ఉండాలె

దేశం నుంచి కరోనా పూర్తిగా కనుమరుగు కాకముందే మరో వైరస్ ప్రజలను భయపెడుతోంది. ఢిల్లీలో మంకీపాక్స్ లక్షణాలు కలిగిన వ్యక్తిని ఆస్పత్రిలో జాయిన్ చేశారు. అతడ

Read More

4 సీట్ల విమానం తయారు చేసి కుటుంబంతో యూరప్ టూర్ 

కేరళ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఏకంగా విమానాన్నే తయారు చేసి, ఇప్పుడు ప్రపంచాన్నే చుట్టేస్తున్నాడు. తన కుటుంబంతో కలిసి ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నాడు.

Read More

రాజ్యసభలో కొనసాగుతున్న సస్పెన్షన్ల పర్వం

రాజ్యసభలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ను ఈ వారం సభా కార్యకలాపాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన

Read More

సోనియా గాంధీ విచారణ..కాంగ్రెస్ శ్రేణుల నిరసన

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ మూడో రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. సోనియా వెంట ప్రియాంక గాంధీ కూడా ఈడీ కార్య

Read More

భట్టాచార్యపై ఈడీ ప్రశ్నల వర్షం

పశ్చిమ బెంగాల్లో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో ప్రమేయమున్న వారి భరతం పడుతోంది. ఇప్పటికే పార్థచటర్జీని అరెస్ట్ చేస

Read More

దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి

ఢిల్లీ : దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 4.25 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,313 మంది వైరస్‌ బారినపడ్డారు.

Read More

12వేల అడుగుల ఎత్తులో తిరంగా...

అజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలలో భారత సైన్యం కూడా పాలు పంచుకుంటోంది. దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది తమ ఇళ్ల మీద జాతీయ పతాకాన్ని ఎగరవేయాలని ప్రకటించిన కే

Read More

గుజరాత్ లో కల్తీ మద్యం ఘటనపై కొనసాగుతున్న ‘సిట్’ దర్యాప్తు

గుజరాత్ లోని బోటాడ్ జిల్లాలో కల్తీ మద్యం తాగిన ఘనటలో మృతుల సంఖ్య 36కు చేరింది. ఇంకా 47 మంది వివిధ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈనెల 25న

Read More

రాజస్థాన్లో భారీ వర్షాలు..చెరువులను తలపిస్తున్న రోడ్లు

రాజస్థాన్ లో  వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి . గత రాత్రి జోధ్‌పూర్, భిల్వారా, చిత్తోర్‌గఢ్  జిల్లాల్లో కుండపోత వాన కురిసింది. రో

Read More