దేశం
వీడికి భూమ్మిద నూకలు ఉన్నాయి..రైలు కింద పడ్డా..చిన్న గాయం కాకుండా బయటపడ్డడు
రైలు కింద పడితే ఏమవుతుంది..? ఇంకేమవుతుంది. శరీరం నుజ్జు నుజ్జవడం ఖాయం. కానీ బీహార్లో మాత్రం ఓ వ్యక్తి చిన్న గాయం కూడా కాలేదు. పైగా నవ్వుతూ రైలు కింద
Read MoreAsian Games 2023: పాకిస్తాన్ను ఓడించి.. గోల్డ్ మెడల్ సాధించిన భారత్
ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. పురుషుల ఈవెంట్ స్క్వాష్ ఫైనల్లో సౌరవ్ ఘోషల్, అభయ
Read Moreఅయోధ్య స్కూల్ ప్రిన్సిపాల్ అరాచకం : స్టూడెంట్తో అసభ్య ప్రవర్తన
రామ జన్మభూమి ఆయోధ్యలో ఓ ఉపాధ్యాయుడు అతి దారుణంగా..నీచాతి నీచంగా వ్యవహరించాడు. తన బిడ్డలాంటి ఓ స్టూడెంట్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఓ బాలిక ప్రైవేటు
Read Moreఅక్టోబర్ నెలలో బ్యాంకు సెలవులు ఇవే
అక్టోబర్ నెలలో బ్యాంకులకు మొత్తం 18 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. ఈ సెలవుల్లో రెండో శనివారం, నాల్గో శనివారం, ఆదివారాలు కలిపి ఉంటాయ
Read Moreముంబై లోకల్ ట్రైన్లో సల్మాన్ ఖాన్ డ్యాన్స్
ముంబై లోకల్ ట్రైన్లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ప్రయాణించాడు. ప్రయాణించడమే కాదండోయ్..లోకల్ ట్రైన్లో డ్యాన్సులతో ఇరగదీశాడు. బాలీవుడ్ పాపులర్ సాంగ్
Read Moreమహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆర్జేడీ నేత సంచలన వ్యాఖ్యలు
ఆర్జేడీ సీనియర్ నేత, మాజీ మంత్రి అబ్దుల్ బారీ సిద్ధిఖీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళలకు కోటా కల్పించకపోవడంప
Read Moreటీచర్లా.. యాక్టర్లా : చదువులు చెప్పకుండా రీల్స్ పాఠాలు
విద్యార్థులకు చదువు చెప్పాల్సిన టీచర్లు.. రీల్స్ పాఠాలు చెప్తున్నారు. ఫేమస్ అవ్వాలనే పిచ్చిలో విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు. సోషల్ మీడియా ప్లాట్
Read Moreపరమ నీచులు : 14 ఏళ్ల బాలికపై ఆరుగురు అత్యాచారం
14 ఏళ్ల బాలికపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణమైన సంఘటన బీహార్ లో చోటు చేసుకుంది. రాత్రిపూట బాలిక బయటకు వెళ్లినప్పుడు ఈ
Read Moreనారా లోకేష్ కు నోటీసులిచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సీఐడీ అధికారులు
ఢిల్లీ: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ నేత నారా లోకేష్ చుట్టు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీకి చేరుకు
Read Moreబీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా ఇన్చార్జ్గా పార్థసారథి
న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీ తెలంగాణ ఓబీసీ మోర్చా ఇన్చార్జ్గా ఏపీకి చెందిన పార్థసారథి నియమితు లయ్యారు. ప్రస్తుతం బీజేపీ ఓబీసీ మో
Read Moreఇప్పట్లో జమిలి ఎన్నికల్లేవ్!
2029లో జరిగే చాన్స్ వన్ నేషన్, వన్ ఎలక్షన్ పై కొనసాగుతున్న కసరత్తు 2024 లోక్సభ ఎన్నికలకు ముందే రిపోర్ట్ సబ్మిట్ చేయనున్న కమిషన్ న్యూఢిల్ల
Read Moreఇండియా కూటమిలోనే కొనసాగుతాం: కేజ్రీవాల్
ప్రతిపక్ష ఇండియా కూటమి విధానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కట్టుబడి ఉంటుందని, కూటమి నుంచి తాము పక్కకు వెళ్లిపోమని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్
Read Moreబస్సులు తిరగలె.. విమానాలు ఎగరలె..కర్నాటక బంద్
బెంగళూరు సహా దక్షిణాది ప్రాంతాల్లో నిరసనలు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు 50 మందికిపైగా అరెస్
Read More












