దేశం
దేశంలో లక్షకు చేరువైన డెంగ్యూ కేసులు.. రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం
దేశంలో డెంగ్యూ రోజురోజుకు విజృంభిస్తోంది. ఈరోజు వరకు డెంగ్యూ కేసులు దాదాపు లక్షకు చేరువయ్యాయి. దీంతో అన్ని రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ జారీ
Read Moreఫోన్ నెంబర్ మార్చుకోవడానికి ఇబ్బందులు..
దేశంలో తమ మొబైల్ నెంబర్ ను వేరే మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ కు పోర్ట్ చేయడానికి వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో గత 24 నెలల్లో తమ
Read Moreజమిలీ ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కావు.. లా కమిషన్ కీలక ప్రకటన
వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై లా కమిషన్ కీలక ప్రకటన చేసింది. జమిలీ ఎన్నికలు 2024లో సాధ్యం కావని తేల్చింది. ప్రస్తుతం ఉన్న చట్టంలో రాజ్యాంగ సవరణ
Read Moreరాష్ట్రపతి ఆమోదం... చట్టంగా మారిన మహిళా రిజర్వేషన్ బిల్లు..
మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారింది. ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేసింది. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ వెలు
Read Moreపిల్లోడిని పులి చంపి తినేసింది.
యూపీలో ఘోరం జరిగింది. ఓ పదేళ్ల బాలుడిని చిరుత దాడి చేసి చంపేసింది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అఫ్
Read Moreఈ ఐదు తెలిస్తేనే.. భవిష్యత్లో ఉద్యోగం.. లేకపోతే అంతే
రోజు రోజుకు వేగంగా మారుతున్న ప్రపంచంలో అత్యాధునిక సాంకేతికతలు నేర్చుకోవడం అత్యంత ముఖ్యం. ప్రస్తుత కాలంలో ప్రతీ రంగంలో పోటీతత్వం ఉంది. ఈ నే
Read Moreఇండియా కూటమి ధర్మానికి కట్టుబడి ఉన్నం: కేజ్రీవాల్
ఇండియా కూటమికి మద్దతివ్వడానికి తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్పాల్ స
Read Moreఅక్టోబర్ 1 నుంచి రాజస్థాన్లో పెట్రోల్ బంకులు బంద్..
రాజస్థాన్ రాష్ట్రంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి పెట్రోల్ బంకులు మూతపడనున్నాయి. రాజస్థాన్ లోని పెట్రోల్ పంప్ ఆపరేటర్లు అక్టోబర్ 1 నుంచి సమ్మెకు దిగనున్నారు
Read Moreఅక్కడ ఎలా పట్టాయిరా..ఇవి బంగారం గోలీలంట
బంగారం అక్రమ రవాణాకు ఎయిర్ పోర్టులు అడ్డాగా మారుతున్నాయి. విచ్చలవిడిగా విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేస్తున్నారు. అడ్డదారుల్లో బంగారాన్ని రవ
Read Moreరియల్ ఎస్టేట్లో సైబర్ నేరగాళ్లు.. ఫోర్జరీ సంతకాలతో 40 కోట్ల భూమి అమ్మకం
ఇందుగలరు...అందుగలరని సందేహము వలదు..ఎందెందు వెతికినా..అన్ని రంగాల్లోనూ సైబర్ నేరగాళ్లు కలరు. సైబర్ నేరగాళ్ల దుంపతెగ. ఇన్నాళ్లు ఆన్ లైన్లో బాధితు
Read Moreబంగారం దొంగలు దొరికారు.. 18 కేజీలు రికవరీ
దే శ రాజధాని ఢిల్లీలోని జంగ్పురాలోని భోగల్లో ఓ భారీ దోపిడీ కేసును పోలీసులు చేధించారు. నిందితులను ఛత్తీస్ ఘడ్ లో గుర్తించిన ఢి
Read MoreOTT Updates: Disney కొత్త సబ్ స్క్రైబర్స్ రూల్స్.. అకౌంట్ షేరింగ్కు చెక్ పెట్టేందుకేనా..
Disney+ కూడా నెటిఫ్లిక్స్ బాటలో నడుస్తోంది. ఖాతాల పాస్ వర్డ్ షేరింగ్ నిరోధించేందుకు చర్యలు చేపట్టింది. నమోదు చేయబడిన ఫ్యామిలీ మెంబర్ల డివైజ్లకు తప్ప
Read Moreఅహంకారం దించారు : ప్రభుత్వ స్కూల్ టీచర్ అరెస్టు.. పిల్లలతో ఇలానా చేయించేది..
ఉత్తరప్రదేశ్లో ముజఫర్ నగర్ ఘటన మరువక ముందే మరో టీచర్ దురాగతాలకు సంబంధించిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ పాఠశాలలో ఐదో తరగతి
Read More












