దేశం

ఎస్సీ వర్గీకరణపై మోదీ మీటింగ్

కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశం  న్యూఢిల్లీ, వెలుగు: ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై అధ్యయ నం చేసేందుకు కమిటీ ఏర్పాటు

Read More

భార్యాపిల్లల గదిలోకి పామును వదిలిండు ..  ఇద్దరూ మృతి

భువనేశ్వర్: కట్టుకున్న భార్యను, కన్న కూతురిని పాముతో కరిపించి చంపాడో దుర్మార్గుడు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని గంజాం జిల్లాలో చోటుచేసుకుంది. కబీసూర్యనగర్ ఏర

Read More

డ్రిల్లింగ్​ పనులకు మళ్లీ బ్రేక్​ ..  ఉత్తరాఖండ్ టన్నెల్​లో ఆగిన రెస్క్యూ పనులు

ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్​లోని టన్నెల్​లో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అవాంతరాలను అధిగమిస్తూ ముందు

Read More

భారత్ అప్పీల్​కు ఖతర్​ ఓకే

న్యూఢిల్లీ: గూఢచర్యం కేసులో మరణ శిక్షను ఎదుర్కొంటున్న 8 మంది భారత నేవీ మాజీ అధికారుల తరఫున కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ ను ఖతర్ కోర్టు విచారణక

Read More

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు మొదలైన పోలింగ్

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు 2023 నవంబర్ 25వ తేదీన  పోలింగ్ మొదలైంది.  ఓటు వేసేందుకు పోలింగ్ స్టేషన్ల ముందు ఓటర్లు  బారులు తీరారు. &nbs

Read More

ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కస్టడీ పొడిగింపు

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు డిసెంబర్ 4 వరక

Read More

రాజస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో.. ఇయ్యాల్నే(నవంబర్ 25) పోలింగ్

జైపూర్:  రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోరు క్లైమాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

Google Pay ద్వారా మొబైల్ రీచార్జ్ చేస్తున్నారా.. అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..

Google Pay ఇప్పుడు UPI సేవల ద్వారా మొబైల్ రీఛార్జ్ లపై రూ. 3 వరకు కన్వీనియన్స్ ఫీజును వసూలు చేస్తోంది. ఈ రుసుము UPI , కార్డు లావాదేవీలు రెండింటికి వర్

Read More

చివరి దశలో ఉత్తరకాశీ టన్నెల్ వర్కర్స్ రెస్క్యూ ఆపరేషన్..

ఉత్తరాఖండ్: ఉత్తర కాశీ సిర్క్యారా వద్ద టన్నెల్ లో చిక్కుకున్న కార్మికుల కోసం 12 నెజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగంలో చిక్కుకున్న 41 మంది కా

Read More

డీప్ఫేక్లపై కేంద్రం సీరియస్..సోషల్ మీడియా కంపెనీలకు స్ట్రాంగ్ వార్నింగ్

డీప్ఫేక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగంపై సోషల్ మీడియా కంపెనీలకు కేంద్రఐటీ మంత్రిత్వశాఖ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. వారం రోజుల్లోగా సోషల్ మ

Read More

గుజరాత్ వ్యాపారి బలుపు: జీతం అడిగితే బూట్లు నాకించి..బెల్ట్తో కొట్టింది

జీతం ఇవ్వమని అడిగినందుకు ఓ సేల్ మేనేజర్పై దారుణంగా దాడి చేశారు ఓ కంపెనీ నిర్వాహకులు. పెండింగ్ జీతం కోసం ఫోన్ చేసి మేసేజ్ పంపినందుంకు ఉద్యోగం నుంచి తొ

Read More

ఇదిగో వీడియో : 100 కిలోమీటర్ల బుల్లెట్ రైలు పట్టాలు రెడీ

ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ 100 కిలోమీటర్ల వయాడక్ట్‌లను పూర్తి చేయడంతో ఒక ప్రధాన మైలురాయిని సాధించింది. 40-మీటర్ల పొడవు గల ఫుల్‌

Read More

అమ్మ ఎక్కడైనా, ఎవ్వరికైనా అమ్మే.. అమ్మతనాన్ని చాటిన పోలీస్ అధికారిణి

కేరళలోని ఎర్నాకులం జనరల్ హాస్పిటల్‌లో హృదయాన్ని కదిలించే ఓ ఘటన చోటుచేసుకుంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్న అనారోగ్యంతో బాధపడ

Read More