దేశం

దొరలపై ప్రజలు గెలవబోతున్నారు : రాహుల్, ప్రియాంక ట్వీట్స్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆసక్తికరమై ట్వీట్ చేశారు. నేడు దొరలపై ప్రజలు గెలవబోతున్నారంటూ గట్టి నమ్మకం వ్యక్తం చే

Read More

రికార్డు స్థాయిలో ఓటేయ్యాలె.. ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చెయ్యాలె : ప్రధాని

అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని తెలంగాణలోని నా సోదర సోదరీమణులు రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని ప్రధాని మోదీ పిలుపున

Read More

దుమ్మురేపిన బుల్స్‌‌‌‌‌‌‌‌.. మళ్లీ 20,100 కు నిఫ్టీ

ముంబై : బెంచ్ మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు సెన్సెక్స్, నిఫ్టీలు బుధవారం సెషన్‌‌‌‌‌‌

Read More

సైబర్​సెక్యూరిటీని పటిష్టం చేయండి: ఆర్థిక శాఖ

న్యూఢిల్లీ :  సైబర్ నేరాలను మరింత సమర్థవంతంగా ఎదుర్కోవడానికి జోనల్ నోడల్ అధికారులను నియమించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంకులను ఆదేశించింద

Read More

భారత జి20 అధ్యక్షత...ఉజ్వల భవితకు దిశానిర్దేశం

భారతదేశం జి20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టి గురువారంతో 365 రోజులు పూర్తవుతున్నాయి.  ‘వసుధైక కుటుంబం’...  అంటే- ‘ఒకే భూమి. -ఒకే

Read More

మీరు ముందువెళ్లండి..తర్వాతే నేనొస్తా గబ్బర్ సింగ్ నేగీ

న్యూఢిల్లీ : "నేను సీనియర్​ను. టన్నెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నుంచి అం

Read More

క్షేమంగా బయటపడిన కార్మికులంతా ఎయిమ్స్​కు షిఫ్ట్

ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్ టన్నెల్ నుంచి క్షేమంగా బయటపడిన 41 మంది కార్మికులను అధికారులు మెడికల్​అబ్జర్వేషన్ లో ఉంచారు. మొదట మంగళవారం రాత్రి బయటకు తీసుకొచ్చ

Read More

2026 ఆగస్టులోగా ఫస్ట్ బుల్లెట్​ ట్రెయిన్​ : : అశ్వినీ వైష్ణవ్

    గుజరాత్​లోని బిలిమోర, సూరత్ మధ్య ట్రాక్ పనులు వేగవంతం     2022-23లో రైల్వే ప్యాసింజర్లు 640 కోట్లు: అశ్వినీ వైష్ణవ్

Read More

ఢిల్లీ, ముంబైలో..పొల్యూషన్​ వశపడ్తలేదు

న్యూఢిల్లీ :  వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీ, ముంబైలో నివసిస్తున్న 60 శాతం మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఆలోచిస్తున్నట్లు ఓ సర్వేలో తేలింద

Read More

గన్స్ వదిలేసిన మణిపూర్ రెబెల్ గ్రూప్ .. కేంద్రంతో యూఎన్ఎల్ఎఫ్ శాంతి ఒప్పందం: అమిత్ షా  

60 ఏండ్ల గెరిల్లా పోరాటం ముగిసిందని కామెంట్  న్యూఢిల్లీ :  రెండు వర్గాల మధ్య అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్ లో కీలకమైన ఓ రెబెల్ గ్

Read More

డ్వాక్రా మహిళలకు డ్రోన్లు  .. కేంద్ర మంత్రి అనురాగ్ వెల్లడి

ఏడాదికి లక్ష ఆదాయం పొందే చాన్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం వ్యవసాయం కోసం రైతులకు కిరాయికి డ్రోన్లు.. వచ్చే రెండేండ్లలో 15 వేల సంఘాలకు అందజేత

Read More

సీఏఏ అమలుచేస్తం.. ఎవరూ ఆపలేరు : అమిత్ షా

కోల్ కతా :  పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు చేయకుండా ప్రభుత్వాన్ని ఎవరూ ఆపలేరని కేంద్ర మంత్రి అమిత్ షా  అన్నారు. అది చట్ట మని దానిని అమలుచేసి

Read More

చెన్నైలో భారీ వర్షాలు .. నవంబర్‌‌ 28న స్కూళ్లు బంద్ 

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మూడ్రోజులు వర్షాలు   చెన్నై :  తమిళనాడులోని చెన్నై, దాని పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Read More