దేశం

ముంబైలోకి టెర్రరలిస్టులు వచ్చారు : పోలీసులను పరుగులు పెట్టించిన తాగుబోతు

ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు నవంబర్ 26న వచ్చిన ఫోన్ కాల్ తో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ కాల్ లో కొంతమంది ఉగ్రవాదులు ముంబైలోకి ప్రవేశించారని కాలర్

Read More

పూర్తయిన 31మీ. వర్టికల్ డ్రిల్లింగ్.. రెస్క్యూ ఆపరేషన్‌పై భారత సైన్యం ఫోకస్

రెస్క్యూ ఆపరేషన్ నేటితో 16వ రోజుకు చేరుకుంది. నవంబర్ 12న నిర్మాణంలో ఉన్న సిల్క్యారా సొరంగంలో కొంత భాగం కూలిపోవడంతో కార్మికులు లోపల చిక్కుకుపోయారు. అప్

Read More

కునో నేషనల్ పార్క్ లోకి పులి ఎంట్రీ.. ముప్పేం లేదంటున్న అధికారులు

రాజస్థాన్‌కు చెందిన ఒక పులి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ (కేఎన్‌పీ)లోకి ప్రవేశించింది. దేశంలో చిరుతల జనాభాను పునరుద్ధరించడానికి,

Read More

గుజరాత్ లో భారీ వర్షాలు.. పిడుగుపాటుకు 20 మంది మృత్యువాత

గుజరాత్‌లో విస్తారంగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటివరకు 20 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. స్టేట్

Read More

గుడ్ న్యూస్.. వీసా లేకుండానే ఇక మలేషియా వెళ్లొచ్చట..

భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్‌లు ఇప్పుడు వీసా అవసరం లేకుండానే 25 దేశాలకు ప్రయాణించవచ్చు. ఈ దేశాలు భారతీయులకు వీసా లేకుండానే ప్రవేశాన్ని అందిస్త

Read More

పార్లమెంటు శీతాకాల సమావేశాలు.. డిసెంబర్ 2న అఖిలపక్ష భేటీ

పార్లమెంటు శీతాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి.  2023, డిసెంబర్ 4 నుండి ప్రారంభమై డిసెంబర్ 22 వరకు జరగనున్నాయి.  ఈ మేరకు  అఖిలపక్ష భేటీన

Read More

మరోసారి రాళ్ల దాడి.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కిటికీలు ధ్వంసం

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరో సారి రాళ్ల దాడి జరిగింది. ఒడిశాలో నవంబర్ 26న గుర్తు తెలియని దుండగులు రూర్కెలా-భువనేశ్వర్ (20835) రైలును లక్ష్

Read More

మొదలైన వర్టికల్ డ్రిల్లింగ్.. తవ్వాల్సింది 86 మీటర్లు..

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్​లోని టన్నెల్​లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్ని రోజులు టన్నెల్​కు

Read More

కార్గో నౌక మునిగి నలుగురు ఇండియన్స్ గల్లంతు

గ్రీస్​ తీరంలో ఘటన  న్యూఢిల్లీ:  గ్రీస్ తీరంలో ఓ భారీ కార్గో నౌక మునిగిపోయింది. ఈదురు గాలుల కారణంగా నౌక మునిగిపోయినట్టు తెలుస్త

Read More

కౌంటింగ్ తేదీ మార్చండి : చర్చిల లీడర్లు

ఈసీకి మిజోరం చర్చి కమిటీల విజ్ఞప్తి ఐజ్వాల్: అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీని మార్చాలని మిజోరంలోని పలు చర్చిల లీడర్లు ఎలక్షన్ కమిషన్ అధి

Read More

మనోళ్ల పెండ్లిళ్లు విదేశాల్లో ఎందుకు? మన్​కీ బాత్​లో ప్రధాని మోదీ

కొన్ని పెద్ద ఫ్యామిలీలు కొత్త వాతావరణాన్ని సృష్టిస్తున్నయి మన దేశంలోనే  అలాంటి వివాహ వేడుకలు ఎందుకు చేయకూడదు? దేశం డబ్బు విదేశాలకు తరలిపోవ

Read More

కాంగ్రెసోళ్లకు మేం చేసిన అభివృద్ధి కనబడతలేదు: కేటీఆర్

రాజన్న సిరిసిల్ల: అభివృద్ధి పనులు చేస్తున్న ముఖ్యమంత్రిని మళ్లోసారి గెలిపించుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు. వీర్లపల్లి మండల కేంద్రంలో రోడ్ షోలో ఎన్నిక

Read More

భయపెడుతున్న చైనా న్యూమోనియాకు కారకాలు ఇవే..

చైనా ఆస్పత్రులు పిల్లలతో నిండిపోయాయి..న్యూమోనియాతో పిల్లలు ఆనారోగ్యం బారినపడి ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీనిపై ప్రపచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసి

Read More