
లేటెస్ట్
రైతుల కోసమే సొసైటీల అభివృద్ధి : ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి
బోధన్, వెలుగు : రైతుల కోసమే కో-ఆపరేటివ్ సొసైటీలను అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని సాలూర, సాలంపాడ్ గ్
Read Moreకామారెడ్డి డిక్లరేషన్కు కట్టుబడి ఉన్నం : ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ
నిజామాబాద్, వెలుగు : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ప్రభుత్వసలహాదారుడు షబ్బీర్ అలీ తెలిపారు. కామారెడ్డి డిక్లరేషన
Read Moreబెంగళూరులో తొలి HMPV కేసు.. గైడ్ లైన్స్ జారీ చేసిన కర్ణాటక ప్రభుత్వం..
బెంగళూరులో తొలి HMPV కేసు నమోదవ్వటం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది... బెంగళూరు సిటీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నుంచి వచ్చిన రిపోర్టులు పరిశీలించగా.. ఈ వైర
Read Moreదేశంలో HMPV వైరస్ ఫస్ట్ కేసు.. అసలే సంక్రాంతి పండగ రద్దీ.. ఈ లక్షణాలు ఉంటే అప్రమత్తం
చైనా, జపాన్ దేశాలను వణికిస్తున్న హ్యూమన్ మెటాప్ న్యుమో వైరస్(HMPV) ఇప్పుడు ఇండియాకు వచ్చేసింది. బెంగళూరు సిటీలో ఫస్ట్ కేసు నమోదు అయ్యింది. ఇదే
Read Moreఫార్ములా ఈ రేస్ కేసు: ఏసీబీ ఆఫీస్కు వచ్చినట్టే వచ్చి తిరిగి వెళ్లిపోయిన కేటీఆర్ !
హైదరాబాద్: బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయం దగ్గర హైడ్రామా చోటుచేసుకుంది. ఏసీబీ ఆఫీస్ నుంచి కేటీఆర్ వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. ఫార్ములా ఈ రేస్ కేసు
Read Moreరైతుల మేలు కోసమే రైతుభరోసా : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట, వెలుగు : రైతులకు మరింత మేలు చేయడం కోసమే 'రైతుభరోసా' పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నామని
Read Moreఆరులైన్ల జాతీయ రహదారి పనులను రెండేండ్లలో పూర్తి చేస్తాం : కోమటి రెడ్డి వెంకట్రెడ్డి
మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి నల్గొండ, వెలుగు : విజయవాడ- –హైదరాబాద్ జాతీయ రహదారిని ఆరులైన్లుగా మార్చేందుకు మేలో టెండర్లు పిలుస్
Read Moreజర్నలిస్టు సమస్యలపై పోరాడుతాం : గుండ్రాతి మధు గౌడ్
పెబ్బేరు, వెలుగు: జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాడుతామని టీయూడబ్ల్యూజే(ఐజేయూ అనుబంధం) రాష్ట్ర కార్యదర్శి గుండ్రాతి మధు గౌడ్ తెలిపారు. ఆదివారం పట్టణ
Read Moreముక్కోటి ఏకాదశి.. ముక్తి దాయకం.. క్షీర సముద్రం నుంచి అమృతం పుట్టిన రోజు ఇదే..
హిందువులు ఏ పని ప్రారంభించాలన్నా.. ముంచిరోజు కోసం పండితులను సంప్రదిస్తారు.అలా పండితులు చెప్పిన రోజు చాలా ప్రత్యేకమే.. అయినా ఏకాదశి తిథి రో
Read Moreపాలమూరు అభివృద్ధి ఆగకుండా చూడాలి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి
పాలమూరు, వెలుగు: పాలమూరును అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని, పార్టీలకతీతంగా ప్రతి వార్డుకు నిధులు కేటాయించి డెవలప్ చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్ర
Read Moreటమాటాకు రేటు లేక.. పొలాల దగ్గరే పారబోస్తున్న రైతులు
గద్వాల, వెలుగు : ఒక్కసారిగా టమాటా రేటు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. టమాటాలు తెంపే కూలీ డబ్బులు కూడా రాని పరిస్థితి నెలకొంది.
Read Moreట్రైబల్ మ్యూజియాన్ని సుందరంగాతీర్చిదిద్దాలి : ఐటీడీఏ పీవో రాహుల్
భద్రాచలం,వెలుగు : ట్రైబల్ మ్యూజియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ ఆదేశించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా జిల్లాలో ఏరు టూర
Read Moreప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి : మహిపాల్ రెడ్డి
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పటాన్చెరు, వెలుగు: మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం
Read More