బిజినెస్
జొమాటో కార్ట్ లో గ్రోఫర్స్?..డీల్ విలువు 750 మిలియన్ డాలర్లు
బెంగళూరు: ఆన్లైన్ గ్రోసరీల డెలివరీ మార్కెట్లో పోటీ ముదురుతోంది. ఫుడ్ డెలివరీ స్టార్టప్ జొమాటో.. ఆన్లైన్ గ్రోసరీ డెలివరీ కంపెనీ గ్రోఫర్స్
Read Moreకార్లకు పెరగనున్న డిమాండ్
న్యూఢిల్లీ: లాక్డౌన్ ఎత్తివేత తర్వాత కార్ల డిమాండ్ అమాంతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు మారుతి సుజుకి ఛైర్మన్ ఆర్ సీ భార్గవ. సోషల్ డిస్ట
Read Moreమే 3 వరకూ ఫ్లైట్లన్నీ బంద్
న్యూఢిల్లీ: అన్ని పాసింజర్ ఫ్లైట్లను మే 3వ తేదీ వరకూ రద్దు చేస్తున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించారు. దేశంలో లాక్డౌన్ను మే 3 వరకూ పొడిగిస్త
Read Moreజీఎంఆర్ చేతికి భోగాపురం ఎయిర్పోర్ట్
హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్లో భోగాపురం వద్ద గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేసేందుకు, ఆపరేషన్స్ నిర్వహించేందుకు తమ
Read Moreఏటీఎంలు ఫుల్..క్యాష్ ఫుల్
ముంబై: బ్యాంకుల బ్రాంచుల్లోకి చాలా తక్కువ మంది కస్టమర్లనే అనుమతిస్తున్నప్పటికీ, ఏటీఎంలు మాత్రం ఫుల్క్యాష్తో కళకళలాడుతున్నాయి. సాధారణంగా ఏటీఎంల
Read Moreకరోనా ఎఫెక్ట్..మనొళ్లకు భలే ఛాన్స్
వెలుగు, బిజినెస్ డెస్క్ : ఒకప్పుడు మాన్యుఫాక్చరింగ్ అంటే చైనా పేరే గుర్తొచ్చేది.. ప్రపంచానికి ఏ వస్తువు కావాలన్నా.. చైనా నుంచి రావాల్సిందే.
Read Moreఐటీలో ఉద్యోగాలకు కోత తప్పదు
హైదరాబాద్, వెలుగు: లాక్డౌన్ వల్ల ఇండియా ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగాలకు కోత తప్పదని నాస్కామ్ మాజీ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ అన్నారు. వర్క్
Read Moreదేశ వ్యాప్తంగా 20 లక్షల సురక్షా షాపులు
ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం కిరాణాలే సురక్షా స్టోర్లు పరిశుభ్రతకు ప్రాధాన్యం లాక్డౌన్ ను మరింత కాలం పొడిగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి
Read Moreకరోనా కష్టాలు గట్టెక్కాలంటే 9 నెలలు పడుతుంది
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కష్టాల నుంచి ఇండియా పూర్తిగా బయట పడాలంటే కనీసం తొమ్మిది నెలల సమయం పడుతుందని హెచ్డీఎఫ్సీ ఛైర్మన్ దీపక్ పరేఖ్ అన్నారు. 2008ల
Read Moreమారటోరియం పూర్తిగా వేస్ట్..సుప్రీంలో పిటిషన్
న్యూఢిల్లీ:ఆర్బీఐ మూడు నెలల మారటోరియం సర్క్యులర్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను అడ్వకేట్ అమిత్ సాహ్ని దాఖలు చ
Read Moreతెలంగాణలో జియో ఫైబర్.. డబుల్ డేటా ఆఫర్స్
హైదరాబాద్, వెలుగు: కరోనా లాక్డౌన్తో డేటా వినియోగం బాగా పెరిగింది. ఉద్యోగులందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. దీంతో డేటా వినియోగ అవసరాలను దృష్టిలో
Read Moreమారటోరియంపై సుప్రీంకోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ: లోన్ ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల చెల్లింపులకు సంబంధించి ఆర్బీఐ విధించిన మూడు నెలల మారటోరియంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మారటోరియం
Read Moreడీటీహెచ్ కనెక్షన్లకూ పోర్టబిలిటీ
న్యూఢిల్లీ: మొబైల్ కనెక్షన్ల మాదిరే డీటీహెచ్ కనెక్షన్లకూ ఇంటర్ ఆపరేబులిటీ ఫీచర్ అందుబాటులో ఉండాలని టెలికాం రెగ్యులేటరి ట్రాయ్ మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్ కా
Read More












