బిజినెస్

‘వర్క్ ఫ్రం హోం’ పై మైక్రోసాఫ్ట్ సూచనలు

మెడిటేషన్ చేయండి ‘వర్క్ ఫ్రం హోం’ పై మైక్రోసాఫ్ట్ సూచనలు నూయ్యార్క్: కరోనా కాటు నుంచి తప్పించుకోవడానికి దాదాపు ప్రతి ఐటీ కంపెనీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హ

Read More

 BSNL వినియోగదారులకు మరో బంపర్‌ ఆఫర్‌

కరోనా వైరన్ ను కట్టడి చేసేపనిలో భాగంగా దేశంలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ సమయంలో ప్రభుత్వరంగ సంస్థ  BSNL తమ కస్టమర్లకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటిక

Read More

రెస్టారెంట్ల రెంట్ రద్దు చేయండి

న్యూఢిల్లీ: రెస్టారెంట్ల అద్దెలను, మెయింటెనెన్స్‌‌ ఛార్జీలను రద్దు చేయాలని నేషనల్‌‌ రెస్టారెంట్‌‌ అసోషియేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా(ఎన్‌‌ఆర్‌‌‌‌ఏఐ) ల్యాండ్‌‌ల

Read More

కాలేజీలు,వర్సిటీలు బంద్​.. ఆన్ లైన్ చదువులే

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం మొదట విద్యాసంస్థలను మూసివేసింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా లాక్‌‌డౌన్ ప్రకటించింది. ఈ దెబ్బకు

Read More

కరోనాకూ ఇన్సూరెన్స్ వర్తిస్తది

న్యూఢిల్లీ: కరోనాతో దేశంలో చాలా మంది ఆస్పత్రి పాలు కావడం, కొందరు చనిపోవడంతో  సహజంగానే జనంలో భయం మరింత పెరిగింది. తమకూ ఏదైనా ఆపద వస్తే ఏం చేయాలనే ఆందోళ

Read More

బీఎస్-4 వెహికల్స్ కు గడుపు పెరిగింది

లాక్డౌన్, ఎకానమీ స్లోడౌన్ వల్ల బీఎస్–4 వెహికల్స్ను అమ్ముకోలేక తంటాలు పడుతున్న కంపెనీలకు, డీలర్లకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. వీటిని అమ్మకాలను, రిజ

Read More

కరోనా ఎఫెక్ట్: ఎమర్జింగ్ మార్కెట్లకు కనీసం 2.5 లక్షల కోట్ల డాలర్లు అవసరం

భయం నిజమయింది. మాంద్యం కోరలు చాచింది. ప్రపంచదేశాలన్నీ మరింత విలవిలలాడనున్నాయి. కరోనా వైరస్ ఇప్పటికే గ్లోబల్ ఎకానమీని రెసిషన్‌‌‌‌లోకి నెట్టేసిందని ఇంటర

Read More

కరోనా అప్‌డేట్స్‌తో టెక్ కంపెనీలు

టెక్​ కంపెనీల ఇమేజ్​ మారింది.. కరోనా వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై టెక్ కంపెనీలన్ని అనూహ్యమైన రీతిలో స్పందిస్తున్నాయి. ఎప్పడికప్పుడు ప్రజలకు ఉపయోగపడే ఇన్ఫర్

Read More

ఏప్రిల్ నుంచి BS4 వెహికల్స్ పరిస్థితి ఏంటి.?

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వచ్చే నెల నుంచి బీఎస్‌‌‌‌‌‌‌‌–6 వెహికల్స్ మాత్రమే అమ్మాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అంటే బీఎస్‌‌‌‌‌‌‌‌–4

Read More

కరోనా దెబ్బ..డీలర్ల వద్దే 7 లక్షల బైక్స్

న్యూఢిల్లీ: లాక్‌‌డౌన్‌‌.. ఆటో మొబైల్‌‌ డీలర్లపై పీక మీద కత్తిలా మారింది. బీఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్‌‌ డెడ్‌‌లైన్‌‌ ఇంకో వారం రోజుల్లో ముగియనున్న వి

Read More

ఫుడ్‌, గ్రోసరీ స్టోర్స్‌ తెరవాలి..లేకపోతే ప్రజలకే కష్టం

ముంబై : ఫుడ్‌, గ్రోసరీ స్టోర్స్‌ను తెరిచి ఉంచేందుకు అనుమతివ్వాల్సిందిగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌ఏఐ) కోరుతోం

Read More

బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్

న్యూఢిల్లీ : దేశంలో కరోనా విస్తరిస్తున్న క్రమంలో ATM వినియోగదారులకు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. డెబిట్ కార్డు వినియ

Read More

కరోనా దెబ్బకు మూతపడ్డ ప్రముఖ మొబైల్ ప్లాంట్

కరోనా దెబ్బతో మూతపడిన శామ్‌‌సంగ్‌‌ ప్లాంట్‌‌ వివో, ఒప్పో, ఎల్‌‌జీ ఫ్యాక్టరీలు కూడా షట్‌‌డౌన్‌‌ అదే బాటలో వాహన తయారీ సంస్థలు కూడా న్యూఢిల్లీ: స్మార్ట్‌

Read More