బిజినెస్
తొమ్మిది సర్కిళ్లల్లో ఎయిర్ టెల్ 4జీ
ఎయిర్టెల్ 4జీ సేవలకు నోకియా దన్ను కుదిరిన రూ. 7,500 కోట్ల డీల్ న్యూఢిల్లీ: దేశంలోని తొమ్మిది సర్కిల్స్లలో 4జీ నెట్వర్క్ను మరింతగా విస్తరించ
Read Moreఇండియన్ రిటైల్ పేమెంట్ సిస్టమ్లోకి ముఖేష్ అంబానీ
ఇండియన్ రిటైల్ పేమెంట్ సిస్టమ్లోకి టాప్ కార్పొరేట్ కంపెనీలు ఎంటర్ కాబోతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) లాంటి రిటైల్
Read Moreరూ.1,388 కోట్ల నష్టాల్లో యాక్సెస్ బ్యాంక్
న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన క్వార్టర్ (క్యూ4) లో యాక్సిస్ బ్యాంక్కి రూ. 1,387.78 కోట్ల నష్టం వచ్చింది. గత ఆర్ధిక సంవత్సరం ఇదే క్వార్టర్ లో బ్యాంక్
Read Moreమన దేశానికి రూ.11,400 కోట్ల ఏడీబీ లోన్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడి కోసం మన దేశం చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) రూ.11,400 కోట్ల లోన్ ఇచ్చింది. వ్యాధ
Read Moreద్రవ్యలోటు భర్తీకి ప్రభుత్వం నుంచి మరిన్ని ప్యాకేజీలు?
న్యూఢిల్లీ: బడ్జెట్ లోటును పూడ్చడానికి ప్రభుత్వానికి ఆర్థికసాయం చేయాలనే ప్రపోజల్పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన
Read Moreఆర్బీఐ ప్రకటనతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు
కరోనా వైరస్ కారణంగా డీలా పడ్డ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఇవాళ(సోమవారం) కీలక ప్రకటన చేసింది. మ్యూచువల్ ఫండ్ల రం
Read Moreమ్యూచువల్ ఫండ్స్ కు రూ. 50000 కోట్లు !
ముంబై : ప్రముఖ మ్యూచువల్ ఫండ్స్ సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఆరు డెట్ ఫండ్స్ స్కీం ను నిలిపివేయటంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలర్ట్ అయ్యింది. మ్యూచు
Read Moreనాన్–ఎసెన్షియల్ గూడ్స్ డెలివరీకి పర్మిషన్ ఇయ్యండి
ప్రభుత్వాన్ని కోరిన అమెజాన్ ఇండియా, ఫ్లిప్ కార్ట్ న్యూఢిల్లీ: లాక్ డౌన్ లో నాన్–ఎసెన్షియల్ గూడ్స్ డెలివరీకి అనుమతి ఇవ్వాలని ఈ–కామర్స్ దిగ్గజాలు అమెజాన
Read More98 శాతం పడిపోయిన అక్షయ తృతీయ గోల్డ్ సేల్స్
ముంబై: ఈ ఏడాది అక్షయ తృతీయ గోల్డ్ సేల్స్ 98 శాతం పడిపోయాయి. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయని ఆల్ ఇండియా జెమ్స్,
Read Moreచిన్నవ్యాపారాలకే పెద్ద దెబ్బ..మళ్లీ తెరవాలన్నాకష్టమే
వెలుగు, బిజినెస్డెస్క్: ఇండియన్ ఎకానమీకి వెన్నెముక కుటీర, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు. అంటే ఎంఎస్ఎంఈలు. కోట్ల మందికి ఉపాధి కల్పిస్తూ ఇం
Read Moreచిన్న కంపెనీలకు రూ. లక్ష కోట్లతో ఫండ్
న్యూఢిల్లీ: లాక్డౌన్ వల్ల నష్టపోయిన చిన్న వ్యాపారాలకు సాయం చేయడానికి రూ. లక్ష కోట్ల ఫండ్ను ఏర్పాటు చేస్తామని కేంద్ర ఎంఎస్ఎంఈల మంత్రి నితిన్
Read More2.60 లక్షల మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్
న్యూఢిల్లీ: లాక్డౌన్ వల్ల మిగతా కంపెనీల ఉద్యోగులు కష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ, ఐటీ సర్వీసుల కంపెనీ టీసీఎస్ మాత్రం తన కంపెనీలో పనిచేసే వారికి త
Read Moreచైనా కంపెనీలను అడ్డుకుంటే ఇండియాకే నష్టం!
న్యూఢిల్లీ: సరిహద్దు దేశాల నుంచి మనదేశ కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్లు (ఎఫ్డీఐ) రావడానికి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకునేలా రూల్స్ను
Read More












