బిజినెస్
కరోనా ఎఫెక్ట్.. ఓయో ఉద్యోగుల జీతాలలో కోత
కరోనా ప్రభావం వలన ఉద్యోగుల జీతాలను 25శాతం తగ్గిస్తున్నట్లు తెలిపింది ఓయో హోటల్స్. ఏప్రిల్ నుంచి నాలుగు నెలలవరకు 25శాతం కోత విధిస్తున్నట్లు చెప్పింది.
Read Moreఇకపై ప్రతీ ఉద్యోగికి హెల్త్ ఇన్సురెన్స్ కంపల్సరీ
న్యూఢిల్లీ: లాక్డౌన్ తర్వాత ప్రతి కంపెనీ లేదా ఎంప్లాయర్ తమ ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ను కచ్చితంగా ప్రొవైడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించి
Read Moreజియోలో వాటా కొన్న ఫేస్బుక్
జియోలో రూ .43,574 కోట్లు పెట్టుబడి పెట్టిన ఫేస్బుక్ ప్రముఖ సోషల్ మీడియా కంపెనీ ఫేస్బుక్ రిలయన్స్ జియోలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. జియో ప్లా
Read Moreక్రెడిట్ కార్డ్స్ లిమిట్స్ కు బ్యాంకుల కోత
ముంబై: ఒకవైపు ఉద్యోగాల కోత.. మరోవైపు జీతాల తగ్గింపుతో వేతన జీవులు అల్లాడిపోతున్నారు. దీనికి తోడు బయట డబ్బులు కూడా దొరకడం లేదు. కొన్ని బ్యాంక్లు ఇప
Read Moreఇండియాకు లక్ష కోట్ల డాలర్లు నష్టం
న్యూఢిల్లీ: కరోనాకు ముందు కూడా ఎకానమీ పరిస్థితి ఏమంత బాగోలేదని ఐఎంఎఫ్ వెబీనార్లో రఘురామ్ రాజన్ అన్నారు. పెద్ద పెద్ద స్టిమ్యులస్ ప్యాకేజిలను అంద
Read Moreవారంలో తెలంగాణ అప్పు రూ.4 వేల కోట్లు
హైదరాబాద్, వెలుగు: కరోనా లాక్డౌన్తో రాష్ట్ర ఆదాయం బాగా పడిపోయింది. దీంతో వారం రోజుల్లోనే రూ.4 వేల కోట్లను సర్కారు అప్పుగా తీసుకుంది. బాండ్ల అమ్మకం
Read Moreక్రూడాయిల్ ధర తగ్గుతున్నాలాభం సున్నా
న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఎన్నడూ లేనంతగా తగ్గుతున్నా, మనదేశం పెద్దగా లాభపడే అవకాశాలు కనిపించడం లేదు. ధరల్లో మార్పుల వల్ల పె
Read More3 కంపెనీలకు షాక్ : చైనా పెట్టుబడులకు సర్కార్ బ్రేక్
న్యూఢిల్లీ: చైనా కంపెనీలకు షాక్ఇస్తూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ఎఫ్డీఐ నిబంధనలు బిగ్ బాస్కెట్, ఓలా, పేటీఎం వంటి టెక్ స్టార్టప్ లను తీవ్
Read Moreఇన్ఫోసిస్కు రూ.4,321 కోట్ల లాభం
క్యూ4లో ఆరు శాతం పెరుగుదలమొత్తం ఆదాయం రూ.23,267 కోట్లుప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఉండబోవని ప్రకటన న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఈ ఏడాది మార్చి
Read Moreకార్పొరేట్ హాస్పిటల్స్కు కరోనా సెగ
న్యూఢిల్లీ: కరోనా సెగ కార్పొరేట్ హాస్పిటల్స్కూ తగులుతోంది. రోగులు రావడం పూర్తిగా తగ్గిపోయిందని, హాస్పిటల్స్ ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతున్న
Read Moreమన దేశానికి వస్తానంటున్న 1,000 కంపెనీలు
కరోనాతో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్న ఇండియా ఈ ఆపద నుంచి కొత్త అవకాశాలను సృష్టించుకుంటోంది. ఈ వ్యాధికి పుట్టినిల్లుగా అనుమానిస్తున్న చైనా నుంచి బయటికి ర
Read Moreకార్ల ఎగుమతులు కాస్త బెటర్
న్యూఢిల్లీ:ప్యాసెంజర్ వెహికిల్ ఎక్స్ పోర్ట్లు స్వల్పంగా పెరిగాయి. గత ఆర్థిక ర్థి సంవత్సరంలో 6,77,311 యూనిట్ల ప్యాసెంజర్ వెహికిల్స్ ను ఎక్స్ పోర్ట్ చే
Read Moreత్వరలో కొత్త ఐటీ రిటర్న్ ఫారాలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా ఇన్కమ్ ట్యాక్స్పేయర్లకు ప్రభుత్వం ఇచ్చిన పలు మినహాయింపులను ఉపయోగించుకోవడానికి వీలుగా త్వరలో కొత్త ఐటీఆర్ ఫారాలను
Read More












