ఆంధ్రప్రదేశ్
వైకుంఠ ద్వార దర్శనం రెండు రోజులే
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల వైకుంఠ ద్వార దర్శనం రెండు రోజులు మాత్రమే ఉంటుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మొదట అనుకున్నట్టుగా 10 రో
Read Moreఒక ప్రాంతాన్నే అభివృద్ధి చేస్తే తెలంగాణ లాంటి మరో ఉద్యమం తప్పదు
అభివృద్ధి అనేది కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకూడదని, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలు కూడా పరిపాలనను విస్తరింపజేయాలని వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద రావ
Read Moreవైకుంఠ దర్శనం రెండు రోజులు మాత్రమే..
వైకుంఠ దర్శనానికి రెండు రోజులు మాత్రమే భక్తులకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. గతంలో పది రోజుల పాటు వైకుంఠ దర్శనం కల్
Read Moreఏపీ సీఎం జగన్కు ఆక్టోపస్ భద్రత
మే 2019లో సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి ప్రజలకోసం ఎన్నో కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. సీఎం హోదాలో ఆయనకు ఇప్పటికే ‘
Read Moreఅమరావతిలో 144 సెక్షన్.. బంద్కు రైతుల పిలుపు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పోలీసులు 144, 34 సెక్షన్ విధించారు. రైతులు తమ ఆందోళనను శాంతియుతంగా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిర్వహించాలని కోరారు. చట్ట
Read Moreహాస్యనటుడు అలీకి మాతృ వియోగం
హాస్య నటుడు అలీకి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి జైతున్ బీబీ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈ ఉదయం రాజమహేంద్రవరంలో తుదిశ్వాస విడి
Read More26న తిరుమల ఆలయం మూసివేత
తిరుమల, వెలుగు: సూర్యగ్రహణం కారణంగా ఈ నెల 26న తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నారు. ఉదయం 8.08 గంటల నుండి 11.16 వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఆ
Read Moreఅమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతుల ధర్నా
ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందన్న సీఎం జగన్.. వ్యాఖ్యలపై అమరావతి రైతుల మండిపడుతున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ మందడం, వెలగపూడి, తుళ
Read Moreగ్యాస్ సిలిండర్ పేలుడు.. ఇద్దరి పరిస్థితి విషమం
కర్నూల్ జిల్లా వెల్దుర్తిలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటం
Read Moreఇవాళ విశాఖలో రెండో వన్డే: రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు
విశాఖపట్టణంలో మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇవాళ(బుధవారం) భారత్-విండీస్ మధ్య రెండో వన్డే జరగనుంది. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ట్రాఫి
Read Moreతినడానికి తిండి లేదు గానీ పరమాన్నం అడిగాడంటా?. జగన్ పై పవన్ సెటైర్లు
ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. తినడానికి తిండి లేదని తండ్రి ఏడుస్తుంటే కొడుకు వచ్చి పరమాన్
Read Moreఏపీ రాజధానులుగా విశాఖ, అమరావతి, కర్నూల్ ..సంచలన ప్రకటన చేసిన సీఎం జగన్
రాష్ట్రానికి మూడు రాజాధానుల్ని నిర్మించే అవకాశం ఉందని సీఎం జగన్ అన్నారు. అసెంబ్లీలో అమరావతి నిర్మాణంపై చర్చ జరిగింది. చర్చ సందర్భంగా మాట్లాడిన జగన్ ..
Read Moreఅసెంబ్లీలో రాజధానిపై చర్చ..అడ్డుపడ్డ తొమ్మిదిమంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్
రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. రాజధాని నిర్మాణం, రాజధానిపై ప్రజలకు ఉన్న అనుమానాలపై అసెంబ్లీలో చర్చజరిగింది. చర్చ సందర్భంగా
Read More












