ఆంధ్రప్రదేశ్
ఏపీలోనూ RTC ఛార్జీల మోత
తెలంగాణ ప్రభుత్వం లాగే ఏపీ ప్రభుత్వం కూడా ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచింది. పల్లె వెలుగు, సిటి సర్వీస్ లపై ప్రతి కిలో మీటర్ కు 10 పైసలు, మిగతా అన్ని స
Read Moreస్కూల్ నుంచి వస్తుండగా..బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచార యత్నం
శ్రీకాకుళం జిల్లాలో బాలికపై అత్యాచార యత్నం చేశాడు ఓ ఆటో డ్రైవర్. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ బాలికను రోడ్డు పక్కన తోటలోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నం చేశా
Read Moreదిశ నిందితుల ఎన్ కౌంటర్ పై విద్యార్థినిల సంబురాలు
దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్కౌంటర్పై తెలుగు రాష్ట్రాల్లో మహిళలు హర్షం వ్యక్తం చేశారు. దిశ కేసులో న్యాయం జరిగిందంటూ గుంటూరులో మహిళలు, విద్యార్థినుల
Read Moreనా బిడ్డ విషయంలో ఎందుకు న్యాయం జరగడంలేదు: అయేషా మీరా తల్లి
దిశ హత్యకేసు నిందితుల ఎన్కౌంటర్ పై ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం స్పందించారు. దిశ తల్లిదండ్రులకు న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేసిన ఆమె…నాలాంటి వార
Read Moreఏపీలో లిక్కర్ రేట్లు పెంపు
అమరావతి, వెలుగు: ఏపీ మద్యం ధరలు భారీగా పెరిగాయి. దశలవారీ మద్య నిషేధం అమలులో భాంగా జగన్ సర్కారు మద్యంపై అదనపు పన్ను విధించింది. శుక్రవారం నుంచి కొత్త ర
Read Moreకియాతో 18 వేల మందికి జాబ్స్
అమరావతి, వెలుగు: కియా కార్ల సంస్థ ద్వారా ఆరున్నర వేల మందికి ఉపాధి లభిస్తోందని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. కియా ప్రాజెక్టు చివరి దశ పనులు పూర్తయితే 1
Read Moreమాదాపూర్లో భూమి కొంటే కోట్లొచ్చేవి : పవన్
డబ్బుపై ఆశలేదు, దేశభక్తిలో సంఘ్తో పోటీ పడలేం: పవన్ తిరుమల, వెలుగు: ఆర్ఎస్ఎస్లాంటి సంస్థల్లో దేశం కోసం పరితపించే వ్యక్తులు ఉన్నారని, అలాంటివాళ్లతో ఎ
Read Moreమోడీని కలిసింది నిజమే.. కానీ పార్టీ మారట్లే: గంటా
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్ని ఖండించారు టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివారావు. తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలన్నీ మీడియా
Read Moreఇంగ్లీష్ కాదు..ముందు రైతులను పట్టించుకోండి
పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పులపాలవుతున్నారన్నారు జనసేన అధినేత పవన్. చిత్తూరు జిల్లా మదనపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించారు.
Read Moreవివేక హత్య కేసులో బీటెక్ రవిని విచారిస్తున్న సిట్
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడపలోని పోలీసు శిక్షణ కేంద్రంలో అనుమానితులను విచారిస్తున్నారు సిట్ అధికారులు . ఇవాళ (గురువారం) టిడిపి ఎమ్మెల్సీ
Read Moreపవన్ చూపు బీజేపీ వైపు!
ఏపీ పాలిటిక్స్లో ఆసక్తికర చర్చ బీజేపీకి తానెప్పుడూ దూరంగా లేనన్న జనసేన చీఫ్ అమిత్ షా అంటే గౌరవమని వ్యాఖ్య జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ బీజేపీ వైపు చూ
Read Moreశ్రీశైలం ఘాట్లో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. ఇద్దరు మహిళల మృతి
శ్రీశైలం ఘాట్ రోడ్డులో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదుగా ఢీకొట్టుకొన్నాయి. ప్రమాదం స్థలంలోనే ఇద్దరు మహిళలు మరణించగా
Read Moreహైదరాబాద్ మహిళపై విశాఖలో యాసిడ్ దాడి
విశాఖపట్నంలో ఓ మహిళపై బుధవారం యాసిడ్ దాడి జరిగింది. రోడ్డుపై నడిచి వెళ్తున్న ఆమెపై గుర్తు తెలియని వ్యక్తి వచ్చి యాసిడ్ పోసి పరారయ్యాడు. గాజువాకలోని సమ
Read More












