ఆంధ్రప్రదేశ్
భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు
మహా శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాలల్లోని ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భారీ సంఖ్యలో వస్తున్న భక్తులు శివుడికి ప్
Read Moreఎమ్మెల్యే రజని కారుపై రాళ్లు, కత్తులతో దాడి
గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే రజని కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు, కత్తులు, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే భర్త కుమార స్
Read Moreసీఏఏ వ్యతిరేక సభలో పాకిస్థాన్ నినాదాలు
బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా కర్నాటకలోని బెంగళూరులో ‘సేవ్ ఇండియా’ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో ఓ యువతి ‘పాకిస్థాన్ జిందాబాద్’ అ
Read Moreపెళ్లి ట్రాక్టర్ బోల్తా: నలుగురు మృతి.. ఐదుగురికి సీరియస్
గుంటూరు జిల్లా ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. సంతోషంగా పెళ్లికి వె
Read Moreఅమరుల సైనిక కుటుంబాలకు కోటి విరాళం
అమరుల సైనిక కుటుంబాలకు కోటి రూపాయల విరాళం ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఢిల్లీలోని కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయంలో సైనిక అధికారులకు… కోటి రూపాయ
Read Moreఇక సామాన్యులకు శ్రీవారి ‘వడ’ ప్రసాదం
సిఫారసు లేకుండానే కౌంటర్లలో కొనుగోలుకు అవకాశం తిరుమల, వెలుగు: సామాన్య భక్తులు కల్యాణోత్సవం లడ్డూతోపాటు వడప్రసాదం కూడా పొందే సౌకర్యాన్ని టీటీడీ త్వరలో
Read Moreగుప్త నిధుల తవ్వకాలకు వెళ్ళిన వ్యక్తికి కరెంట్ షాక్.. తీవ్ర గాయాలు
చిత్తూరు: గుప్త నిధుల తవ్వకాలకు వెళ్ళిన ముఠా సభ్యునికి కరెంట్ షాక్ తగిలిన ఘటన జిల్లాలోని పలమనేరు, దొడ్డిపట్ల అటవీ బీట్ లో జరిగింది. మొత్తం ఆరుగురు వ్
Read Moreరేపు ఢిల్లీ వెళ్లనున్నపవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు (గురువారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. మిలిటరీ డే రోజున అమర సైనికుల కుటుంబాల కోసం ప్రకటించిన రూ. కోటి విరాళాన్ని అందజేస్త
Read Moreలోక్ సభ నియోజకవర్గానికో మెడికల్ కాలేజీ పెడ్తం
అమరావతి, వెలుగు: ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ సౌకర్యాలు కల్పిస్తామని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. వచ్చే మూడేండ్లలో రూ. 15,337
Read Moreతిరుమలలో ఇక గాజు సీసాతోనే వాటర్ తాగాలి
తిరుమలలో తాగునీటి కోసం భక్తులకు గాజు సీసాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది టీటీడీ. రేపటి నుంచి ఈ గాజు సీసాలను భక్తులకు అందుబాటులోకి తీస
Read Moreరోడ్డు ప్రమాదంలో బాబాయ్, అబ్బాయి మృతి
బైక్ ను బస్సు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు.ఈ ఘటన కృష్ణా జిల్లా కంచికచర్లలో జరిగింది. పెనుగంచిప్రోలు కు చెందిన సీఏ విద్యార్థి రామ్ గోపాల్ పెళ్ల
Read Moreపార్టీ నడపడానికే సినిమాలు చేస్తున్నా
పార్టీ నేతలతో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అమరావతి, వెలుగు: జనసేన పార్టీని నడపడం కోసమే సినిమాలు చేస్తున్నానని ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. తనకు వచ్చ
Read Moreటీడీపీ, రామోజీరావుపై బొత్స ఫైర్…
టీడీపీకి అధికారం దూరమైనప్పటినుంచి తమపై బురద చల్లాలని చూస్తున్నారని అన్నారు ఏపీ మంత్రి, వైసీపీ లీడర్ బొత్స సత్యనారాయణ. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన..
Read More












