ఆంధ్రప్రదేశ్

విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేత

విజయవాడ కార్పొరేషన్ టీడీపీ మేయర్ అభ్యర్థిగా  గా కేశినేని శ్వేతా పేరును ఖరారు చేశారు.  విజయవాడ ఎంపీ కేశినేని నాని రెండో కుమార్తె కేశినేని శ్వేతా.  గత ర

Read More

మచిలీపట్నం సెంట్రల్ బ్యాంక్ లో రూ.6.71 కోట్ల కుంభకోణం

మచిలీపట్నం సెంట్రల్ బ్యాంక్ లో  రూ. 6.71కోట్ల  కుంభకోణం జరిగినట్టు తేల్చారు బ్యాంక్ ఉన్నతాధికారులు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చింతలపూడి పోలీసులకు ఫ

Read More

ఏపీలో తెలంగాణ మందుకు ఫుల్ డిమాండ్

ఏపీ బోర్డర్​లోని మన వైన్​ షాప్​లకు మస్తు డిమాండ్​ ఆ రాష్ట్రంలో మందు అమ్మకాలు బ్యాన్‌‌‌‌ అంటూ వార్తలు ఏపీ లోకల్​ బాడీ ఎన్నికలతో బోర్డర్​లో సేల్స్​ పెరి

Read More

మచిలీపట్నంలో కరోనా! రహస్యంగా ట్రీట్ మెంట్

మచిలీపట్నంలో కరోనా కలకలం రేపుతోంది.  డిల్లీ నుండి వచ్చిన ఓ విద్యార్థికి కరోనా లక్షణాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. బాధితుడు ఒక డాక్టర్ అన్న కొడుకు కా

Read More

తిరుమలలో VIP దర్శనాలకు బ్రేక్

తిరుమల: ప్రపంచంలోనే ఫేమస్ దైవక్షేత్రాల్లో ఒకటైన తిరుమలకు విచ్చేసే VIPలకు కాస్త నిరాశ కలగనుంది. VIP లెటర్ చూపిస్తే చాలు క్షణాల్లో దర్శనం చేసుకునే ప్రము

Read More

వైఎస్ జగన్ పతనం ఈ ఎన్నికలతోనే ప్రారంభం

విజయవాడ:  విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలతోనే జగన్ పతనం మొదలవుతుందని  అన్నారు టీడీపీ నేత, ఎంపీ కేశినేని నాని. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  విజయవాడల

Read More

జగన్ ఏది చెబితే అది చేస్తా: ముఖేష్ అంబానీ సన్నిహితుడు, ఎంపీ పరిమల్

ఏపీ సీఎం జగన్ ఏది చెబితే అది చేస్తానని అన్నారు ముఖేష్ అంబానీ సన్నిహితుడు, ఎంపీ పరిమల్ నత్వానీ. ఇటీవల ముఖేష్ అంబానీ జగన్ తో ఏకాంతంగా భేటీ అయ్యారు. ఈ భే

Read More

రాజకీయ రంగులు తొలగించండి: YCPకి హైకోర్టు ఆదేశాలు

YCP ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలపై వైసీపీ రంగులకు సంబంధించి కీలక తీర్పునిచ్చింది. పంచాయతీ భవనాలకు, ఇతర ప్రభు

Read More

ఏపీ సీఎం జగన్‌ను అంబానీ కలిసింది ఇందుకేనా?

   పరిమళ్ నత్వానీకి సీట్ ఇవ్వాలని వైసీపీ నిర్ణయం     పిల్లి సుభాష్, మోపిదేవి, అయోధ్యరామిరెడ్డికి చాన్స్       పేర్లు ఖరారు చేసిన వైసీపీ అమరావతి, వెలుగ

Read More

మందు బాబులకు షాక్: 18 రోజుల పాటు లిక్కర్ షాపులు బంద్

స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఎన్నికల సమయంలో రెండ్రోజుల పాటు, ఫలితాల రోజు మద్యం నిలిపేయడం సాధారణమే కానీ,

Read More

టీడీపీకి మాజీమంత్రి డొక్క రాజీనామా

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ ఆపార్టీకి రాజీనామా చేశారు. ఇటీవలే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన ఆయన ఇవాళ పార్టీ సభ్యత్వానికి

Read More

జలుబు, దగ్గు  ఉంటే శ్రీవారి దర్శనానికి రావద్దు: టీటీడీ

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక సూచనలు చేసింది. జలుబు, దగ్గుతో బాధపడే భక్తులు తిరుమల రావొద్ద

Read More

 సూర్య నారాయణ స్వామిని తాకిన సూర్య కిరణాలు

శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామిని సూర్య కిరణాలు తాకాయి.ఇవాళ(సోమవారం) ఉదయం 6.21 గంటల నుంచి 6.30 గంటల వరకూ తొమ్మిది నిమిషాల పాటు స్వామ

Read More