ఆంధ్రప్రదేశ్
కార్పోరేట్ ఆసుపత్రులపై ఐటీ దాడులు
విజయవాడ లో కార్పోరేట్ ఆసుపత్రులపై ఐటీ అధికారులు మెరుపు దాడి చేశారు. ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపుతున్న డాక్టర్ల పై కొరడా ఎక్కు పెట్టారు. ఆదాయం క
Read Moreఆర్థిక నేరగాడు కాబట్టే జగన్ ను పిలవలేదు
ఆర్థిక నేరస్తుడు కాబట్టే ట్రంప్ పర్యటనకు ఏపీ సీఎం జగన్ ను పిలవలేదన్నారు మాజీ సీఎం చంద్రబాబు. టీడీపీ కార్యకర్తలతో భేటీ అయిన చంద్రబాబు..వైసీపీ నాయకత్వం
Read Moreరివర్స్ టెండరింగ్ కి పరాకాష్ట.. జగన్ పై లోకేష్ సెటైర్లు
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్లో విమర్శలు చేశారు. పేదవాళ్ళకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూములు లాక్కొని తిరిగి పేదలకు పంచుతా అనడం రివర్
Read Moreసంచలన తీర్పు: అత్యాచారం కేసులో నిందితుడికి ఉరిశిక్ష
అత్యాచారంలో కేసులో నిందితుడికి ఉరిశిక్ష పడింది. గతేడాది నవంబర్ 7 న చిత్తూరు జిల్లా కురబలకోట మండలం చేనేత నగర్ లో తన తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వచ్చి
Read Moreగ్రామస్తుల గొడవతో శ్రీవారి ఊరేగింపు ఆగింది
శ్రీకాళహస్తి: గ్రామస్తుల గొడవతో శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల ఊరేగింపు మధ్యలోనే ఆగిపోయింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం తొండమానాడులో టీటీ
Read Moreఏపీలో 3 కాకపోతే 30 రాజధానులు పెట్టుకోండి
ఏపీలో 3 కాకపోతే 30 రాజధానులు పెట్టుకోండని ఫైర్ అయ్యారు సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. అమరావతిపై ఇప్పటికే 7వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. రాజధా
Read Moreయువతి తల్లిపై కాల్పులు జరిపిన జవాన్ సూసైడ్
ఏపీలోని గుంటూరు జిల్లాలో ఘటన అమరావతి, వెలుగు: ఏపీలోని గుంటూరు జిల్లాలో ప్రేమించిన యువతి తల్లిపై కాల్పులకు పాల్పడ్డ ఆర్మీ జవాన్ సూసైడ్ చేసుకున్నాడు. ఆద
Read Moreతిరుమల కొండపైకి రైలు
తిరుపతి: తిరుమలకు వెళ్లే భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి వెళ్లడానికి లైట్ మెట్రో, మోనో రైల్ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు టీటీడీ చైర్మన్ వైవ
Read Moreప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని.. యువతి తల్లిపై జవాన్ కాల్పులు
అమరావతి, వెలుగు: ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని ఓ జవాన్ యువతి తల్లిపై కాల్పులు జరిపిన ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో శనివారం జరిగింది. చెరుకుపల్లి మండలం నడ
Read More12గంటలపాటు అమ్మాయిల హాస్టల్ గదిలో ఉన్న యువకుడు
కృష్ణా జిల్లా నూజివీడు త్రిబుల్ ఐటీలో కలకలం రేగింది. బాలికల హాస్టల్ లోకి ఓ యువకుడు చొరబడ్డాడు. ఈ నెల 16న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అర్థ
Read Moreమైనర్ బాలికని మోసం చేసిన దిశ పోలీస్ స్టేషన్ హోంగార్డు
కృష్ణా, మచిలీపట్నం: మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని దిశ అనే చట్టాన్ని ప్రవేశపెట్టి, ప్రత్యేక పోలీస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేసింది ఏపీ ప
Read Moreప్రేమకు ఒప్పుకోలేదని.. యువతి తల్లిపై ఆర్మీ జవాన్ కాల్పులు
యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడో ఆర్మీ జవాన్. పెళ్లి చేసుకుంటానని అడిగాడు. కానీ ఆమె తల్లి దానికి ఒప్పుకోలేదు. తనని కాదనడంపై కోపంతో రగిలిపోయాడు. ఆ
Read Moreఏపీలో భారీ ఈఎస్ఐ స్కామ్.. అక్కడా.. ఇక్కడా అవే కంపెనీలు
రూ.975 కోట్ల కొనుగోళ్లలో రూ.70 కోట్ల అవినీతి ముందస్తు కొనుగోళ్లతో సర్కారుకు రూ.324 కోట్ల నష్టం బయటపెట్టిన విజిలెన్స్, పలు ఆస్పత్రుల్లో రికార్డులు స్
Read More












