ఆంధ్రప్రదేశ్
రెండు గోడల మధ్య ఇరుక్కున్న చిన్నారులు…
ఇద్దరు చిన్నపిల్లలు ఆడుకుంటూ రెండు గోడలమధ్య ఇరుక్కున్నారు. ఈ ఘటన శుక్రవారం ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు జిల్లా తాడెపల్లి లో జరిగింది.స్థానికులు తెలిపిన వివరా
Read Moreటీడీపీ నాయకుడు: తుగ్లక్ లా నడీ రోడ్డుపై…
కడప: నడిరోడ్డుపై ఓ టీడీపీ నాయకుడు పిచ్చితుగ్లక్ లా బిహేవ్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా రైల్వే కోడూరు లోని మార్కెట్ వద్ద పిచ్చి పట్టిన వార
Read Moreత్వరలో మళ్లీ విశాఖలో పర్యటిస్తా : చంద్రబాబు
త్వరలో విశాఖలో పర్యటించి తీరుతానని TDP అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. విశాఖలో నిన్న(శుక్రవారం) జరిగిన పరిణామాలపై పార్టీ నేతలతో ఆయ
Read Moreత్వరలో ఊరురా విలేజ్ క్లినిక్స్
అమరావతి, వెలుగు: ఏపీలో 2 వేల జనాభాకు సేవలు అందించేలా విలేజ్ క్లినిక్ను ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఇప్పటికే రాష్ర్ట వ్యాప్తంగా ఏర్పాటు చ
Read Moreకరోనా కష్టాలు : 15 రోజుల్లో పెళ్లి..15 రోజులు ట్రీట్ మెంట్
కరోనా వైరస్ భయాందోళనల మధ్య చైనా, జపాన్ దేశాల్లో చిక్కుకున్న భారతీయులు గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. వీరందరికి మానేసర్ లో కరోనా పరీక్షలు నిర్వహిస్తు
Read Moreసీబీఐకి కర్నూల్ బాలిక అత్యాచారం, హత్య కేసు
2017లో సంచలనం సృష్టించిన కర్నూలుకు చెందిన మైనర్ అమ్మాయి అత్యాచారం, హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కర్నూల్ లోని కట్
Read Moreకరెంటు షాక్ తో ఇద్దరు యువకులు మృతి
కరెంటు షాక్ తో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగింది. విజయరామరాజు పేట మరిడిమాంబ అమ్మవారి పండుగ స
Read Moreవిశాఖలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు విశాఖపట్నం పర్యటన సందర్భంగా విశాఖలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖను వ్యతిరేకిస్తున
Read Moreతిరుపతిలో రూల్ పెట్టి అతిక్రమించిన టీటీడీ
వెంకన్న సన్నిధిలో తాగునీటి లొల్లి కొళాయి నీటిని తాగడానికి మొగ్గుచూపని భక్తులు ప్రత్యామ్నాయం లేక ఇబ్బందులు గాజు నీటి సీసాలు సిద్ధమైనా అనుమతికి కాలయాపన
Read Moreఇంటర్ మెమోలో కీలక మార్పులు
గ్రేడింగ్తో పాటు మార్కులు కూడా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం ఈ విద్యాసంవత్సరం నుంచే ఏపీలో అమలు అమరావతి, వెలుగు: ఇంటర్లో గ్రేడింగ్లతో పాటు మార్కుల
Read Moreసీఎం జగన్ను కలిసిన తెలుగు సినీ నిర్మాతలు
అమరావతి : తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతల బృందం ఇవాళ ముఖ్యమంత్రి వైయస్.జగన్ను క్యాంపు కార్యాలయంలో కలిసింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేనివంశీతో
Read Moreమార్పు తెస్తున్నాం: బహుజన రాజధానిగా అమరావతి
కొన్ని వర్గాలకు పరిమితమైన అమరావతి ఇప్పుడు బహుజన అమరావతిగా మారుతుందని అన్నారు వైసీపీ నాయకులు, మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. బుధవారం మీడియాతో మాట్
Read More15 ఏళ్లు గ్రాఫిక్స్ తోనే కాలం గడిపారు
ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా చైతన్యయాత్ర పేరుతో చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారన్న
Read More












