ఆంధ్రప్రదేశ్
కరోనాతో శ్రీకాకుళం వాసి మృతి!
ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వలస వెళ్లిన ఓ కార్మికుడు అక్కడ కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయాడు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం అర్జునపురం
Read Moreనా స్థలాన్నే కబ్జా చేసేందుకు ప్రయత్నించారు: కన్నా
విశాఖలో భూమాఫియాపై సంచలన ఆరోపణలు చేశారు ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. విశాఖలో భూముల యజమానులు తీవ్రంగా భయపడుతున్నారని, తమ పార్టీ
Read Moreసమాజానికి ధైర్యం చెప్పాలనే జనసేన పార్టీ: పవన్
సమాజానికి ధైర్యం చెప్పాలనే పార్టీ పెట్టానని స్పష్టం చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ . తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన పార్టీ ఆవి
Read Moreబస్సులో భారీగా వజ్రాభరణాలు స్వాధీనం
కృష్ణా జిల్లాలో భారీగా వజ్రాల ఆభరణాలను పట్టుబడ్డాయి. కీసర టోల్గేట్ దగ్గర పోలీసులు తనిఖీ చేస్తుండగా బస్సులో రూ. కోటి 28 లక్షల విలువైన వజ్రాల ఆభరణాలను
Read Moreఏపీలో ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు
ఆంధ్ర ప్రదేశ్లో ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు చేస్తుంది రాజస్థాన్ ఎలక్ర్టానిక్స్ అండ్ ఇన్స్ర్టుమెంట్స్ లిమిటెడ్ (REIL).. ఇందుకు గాను
Read Moreనరరూప రాక్షసుల అరెస్ట్: ప్రాణాలకు తెగించి పట్టుకున్న పోలీసులకు రివార్డులు
నెల్లూరు జిల్లా : సినిమా స్టైల్లో ఘరానా దొంగలను పట్టుకున్నారు ఏపీ పోలీసులు. మర్డర్, కిడ్నాప్, భారీ దొంగతనాలు చేయడం కేడీ రౌడీలకు వెన్నతో పెట్టిన విద్య
Read Moreటీడీపీకి కర్నూల్ ఎంఎల్సీ రాజీనామా
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటినుంచి రాజకీయ వలసలు పెరిగాయి. ప్రతిపక్ష టీడీపీ నేతలు పార్టీని వదిలి.. వైసీపీలో చేరుతున్నారు. తాజాగా
Read Moreఏపీ ‘లోకల్’ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ
బీజేపీ, జనసేన వెల్లడి విజన్ డాక్యుమెంట్ రిలీజ్ అమరావతి, వెలుగు: ఏపీ లోకల్ బాడీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని బీజేపీ, జనసేన పార్టీలు నిర్ణయించాయి. పొత్
Read Moreప్రజాస్వామం పట్ల వైసీపీకి గౌరవం లేదు
2014 లో టీడీపీ ఎన్నికలను దాటవేసిందని.. ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగ వ్యవహరిస్తోందని తెలిపారు జనసేనాని పవన్ కల్యాణ్. ప్రజాస్వామం పట్ల వైసీపీకి గ
Read Moreకరోనా ఎఫెక్ట్ : ఇటలీ నుంచి వచ్చిన 75మంది కొన్నిరోజులు బయటికి రావొద్దు
పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ.. విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చిన వారికి కొన్ని సూచనలు తెలిపింది. ఇ
Read Moreప్రాణాలతో బయటపడతాం అనుకోలేదు
గుంటూరు: మాచర్లలో వైసీపీ కార్యకర్తలు తమపై కర్రలతో దాడులకు పాల్పడ్డారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు దాడి జరిగిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. మా
Read Moreబోండా ఉమ,బుద్ధా వెంకన్న కారుపై YCP కార్యకర్తల దాడి
TDP నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై YCP కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారును ధ్వంసం చేశారు. గుంటూరు జిల్లా మాచర్లలో ఈ ఘటన జరిగ
Read Moreఏపీలో తొలి కరోనా కేసు నమోదు
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి పాకింది. ఏపీలోని నెల్లూరు జిల్లా యువకుడికి కరోనా పాజిటివ్గా వచ్చింది. ఈ విషయం రాష్ట్ర
Read More











