ఆంధ్రప్రదేశ్

తిరుమలలో భారీ వర్షం

తిరుమలలో భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.  వర్షం కారణంగా భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. శ్రీవారి  దర్శనాన

Read More

టెన్త్ పరీక్షలకు సర్వం సిద్దం... ఆర్టీసీలో స్టూడెంట్స్ కు ఫ్రీ

ఏపీలో టెన్త్ క్లాస్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని  ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. టెన్త్ క్లాసు స్టూడెంట్స్ కు

Read More

పుట్టపర్తిలో రాళ్ల దాడి చేసుకున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలు

అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో వైసీపీ, టీడీపే నేతల కార్యకర్తలు రాళ్ల దాడి చేసుకున్నారు. స్థానికంగా ఉన్న సత్యమ్మ ఆలయం వద్దకు రావాలని ట

Read More

సాగర్​ కుడి కాలువ నుంచి నీటి తరలింపు ఆపండి : కృష్ణా బోర్డు

ఏపీకి కృష్ణా బోర్డు ఆదేశం హైదరాబాద్, వెలుగు: నాగార్జున సాగర్​ కుడి కాలువ నుంచి నీటి తరలింపును నిలిపివేయాలని ఏపీని కృష్ణా బోర్డు ఆదేశించింది. ఇ

Read More

సత్యకుమార్ పై దాడి చేయించాల్సిన అవసరం మాకు లేదు: సజ్జల రామకృష్ణారెడ్డి

బీజేపీ నేత సత్యకుమార్ పై దాడులు చేయించాల్సిన అవసరం తమకు లేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.రాజధాని అమరావతి రైతుల పోరాటానికి 1200 రోజులు కా

Read More

ఉదయగిరిలో ఎమ్మెల్యే మేకపాటి హల్ చల్.. వైసీపీ నేతలకు బస్తీమే సవాల్

ఏపీ ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు వైసీపీ ఎమ్మెల్యేలు పాల్పడటంతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రసవత్తరంగా మారింది. టీడీపీకి క్రాస్ ఓటింగ్ చేశారన

Read More

కర్రలతో కొట్టుకున్న రెండు వర్గాలు.. భారీగా పోలీసుల మోహరింపు

నంద్యాల జిల్లా డోన్ మండంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మల్లంలపల్లిలో శ్రీరాముడి ఆలయం దగ్గర    వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య గొడవ జరిగింది.  ర

Read More

హైదరాబాద్ - ముంబై - చెన్నై మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్

హైదరాబాద్ - ముంబై - చెన్నై మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్ మరో ఆరు కారిడార్​లకూ డీపీఆర్​లు తయారు చేస్తున్నం లోక్ సభకు తెలిపిన కేంద్రం

Read More

ఓబీసీ వర్గీకరణ కమిషన్ గడువు జులై 31 వరకు పొడిగింపు

కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ న్యూఢిల్లీ, వెలుగు : ఓబీసీ వర్గీకరణ కోసం నియమించిన రోహిణి కమిషన్ గడువును ఈ ఏడాది జులై 31 వరకు పొడిగించినట్లు కేం

Read More

పోలీసులపై జనసేన కార్యకర్తల రాళ్ల దాడి

తిరుపతి జిల్లా ఏర్పేడు మండంలం చిందేపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులపై జనసేన కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. జనసేన నేత వినూత కోటా దీక్ష భగ్నం చేసేం

Read More

సీబీఐ టీం మొత్తాన్ని మార్చేశారు.. వివేక హత్య కేసులో సంచలన నిర్ణయం

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన నిర్ణయం జరిగింది. ప్రస్తుతం విచారణ చేస్తున్న బృందం మొత్తాన్ని మార్చేసింది సీబీఐ. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ నిర్

Read More

ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యం : సీఎం జగన్

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ సీఎం జగన్ అన్నారు. విశాఖ జీ20 సదస్సుకు వచ్చిన వివిధ దేశాల ప్రముఖలతో జగన్ సమా

Read More

Kadapa : సీఎం నియోజకవర్గంలో కాల్పులు.. వైఎస్ వివేకా హత్య కేసుతో లింకేంటీ

ఏపీ సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. మార్చి 28వ తేదీ మంగళవారం మధ్యాహ్నం.. పులివెందులలోని వేంకట

Read More