ఆంధ్రప్రదేశ్

కాణిపాకం ఆలయంలో భద్రతా వైఫల్యం.. మూలవిరాట్ విగ్రహం ఫోటో వైరల్

చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయంలో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. గర్భగుడిలోని వరసిద్ది వినాయకుడి మూలవిరాట్ విగ్రహం ఫోటో నెటింట్లో వైరల్ గా మారింది.

Read More

వైజాగ్ ​స్టీల్ ​ప్లాంట్​ను కాపాడుతం : కేటీఆర్  

వైజాగ్ ​స్టీల్ ​ప్లాంట్​ను కాపాడుతం బిడ్డింగ్​లో పాల్గొనడంపై అధ్యయనం చేస్తున్నాం   నిజాం షుగర్స్​ను కోఆపరేటివ్ విధానంలో రీఓపెన్

Read More

బిడ్ వేసే అర్హతే తెలంగాణకు లేదు..మంత్రి అమర్ నాథ్ సంచలన కామెంట్స్

విశాఖ స్టీల్ ప్లాంట్ కు బిడ్ వేసే విషయంపై.. తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రతినిధుల బృందం విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శించటంపై ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ స

Read More

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టోఫెల్ పరీక్ష

ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులపై నిరంతరం ట్రాకింగ్ ఉండాలని అధికారులకు సూచించారు ఏపీ సీఎం జగన్. ఏప్రిల్ 10వ తేద సోమవారం రాష్ట్ర విద్యాశాఖపై

Read More

విశాఖ ఉక్కు బిడ్డింగ్‌లో తెలంగాణ.. కేసీఆర్ ఉత్తరాంధ్ర టార్గెట్

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ ఉక్కు బిడ్డింగ్ లో పాల్గొనాలని నిర్ణయించారు

Read More

ఆహారం ఉన్నా వడ్డించే వారు లేరు.. క్యూలైన్లలో శ్రీవారి భక్తుల అవస్థలు

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకు అన్న ప్రసాదాలు అందించేవారు కరవయ్యారు. వారాంతం కావడంతో శనివారం నుంచి కొండపైకి భక్తులు పోటెత్తారు. దీంతో

Read More

రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం.. బ్రేకులు ఫెయిల్‌ కావడంతో

చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లా కావలి వద్దకు రాగానే బి-5 బోగీ వద్ద పొగలు వచ్చ

Read More

అమిత్ షాతో కిరణ్​కుమార్ రెడ్డి భేటీ.. కర్నాటక ఎన్నికలపై చర్చ

న్యూఢిల్లీ, వెలుగు: ఇటీవలే బీజేపీలో చేరిన ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి,  కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. కర్నాటక ఎన్నికల

Read More

శిలా తోరణం వరకు క్యూ లైన్..శ్రీవారి దర్శనం కోసం భక్తుల ఇబ్బందులు

తిరుమలకు భక్తుల పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా స్వామి వారి దర్శనానికి తిరుమలకు చేరుకున్నారు. దీంతో టోకె

Read More

విజయవాడ ఆసుపత్రిలో దారుణం..

పాము కరిచిన బాధితురాలు చికిత్స కోసం వస్తే.. ఓ డాక్టర్ చేతికి కట్టువేసి సర్జికల్ బ్లేడ్ మర్చిపోయిన సంఘటన విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంద

Read More

అనంత‌పురం జిల్లాలో అరుదైన ఖ‌నిజ నిక్షేపాలను కనుగొన్న శాస్త్రవేత్తలు

హైదరాబాద్ లోని సీఎస్ఐఆర్- నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్సిస్ట్యూట్ కు చెందిన శాస్త్రవేత్తలు అరుదైన ఖనిజాలను (మూలకాలను) కనుగొన్నారు. అది కూడా ఆంధ్ర ప్

Read More

తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ.. దర్శన సమయం పొడిగింపు

తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ బ్రేక్‌లను రద్దు చేసి దర్శన సమయాన్ని పొడిగించాలని టీటీడీ నిర్ణయించింది. నిత్యం 15 గంటల దర్శనం కల్పించడంతోపాట

Read More

ఆంధ్ర–తమిళనాడు మత్స్యకారుల మధ్య గొడవ.. తీవ్ర గాయాలు

ఏపీలోని నెల్లూరు జిల్లా అల్లూరు (మం) ఇసుకపల్లి సముద్ర తీరంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆంధ్ర, తమిళనాడు మత్స్యకారులు మధ్య గొడవ జరిగింది. తమిళనాడులో

Read More