ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర సహకారం లేకున్నా MMTS ప్రారంభిస్తున్నం -కిషన్ రెడ్డి

ఇప్పటి వరకు దేశంలో 14 వందే భారత్‌ రైళ్ళను ప్రారంభించామని, అందులో రెండు తెలంగాణకు ప్రధాని బహుమతిగా ఇచ్చారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సి

Read More

ఏపీలో భారీ స్థాయిలో ఐపీఎస్, ఐఏఎస్ల బదిలీలు.. ఉత్వర్వులు జారీ

ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్, ఐఏఎస్ బదిలీల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న వేళ భారీ స్థాయిలో బదిలీల

Read More

బీజేపీలో చేరిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆయన.. కేంద్ర మంత్రి ప్రహ్ల

Read More

నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

అనంతపురంలో హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని అన్నారు.  ఏపీలో ఉంది చెత్త

Read More

తిరుమలలో పెరిగిన భక్తల రద్దీ

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శానానికి 30 కంపార్టుమెంట్లలో భ

Read More

తిరుమలలో మద్యం కావాలంటూ ఓ వ్యక్తి హల్ చల్

తిరుమలలో లేపాక్షి సర్కిల్ వద్ద మతిస్థిమితం లేని ఓ వక్తి హల్ చల్ చేశాడు. మద్యం కావాలంటూ షబ్ వే బ్రిడ్జ్ పైకి ఎక్కి నిరసనకు దిగాడు. కింది నుంచ

Read More

కంటతడి పెట్టిన మంత్రి విడదల రజనీ

ఏపీ మంత్రి విడదల రజనీ కంటతడి పెట్టారు. సీఎం  జగన్మోహన్ రెడ్డి సమక్షంలో భావోద్వేగానికి గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండల

Read More

చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ ఢిల్లీ పర్యటన: అంబటి రాంబాబు

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని ఏపీ మంత్రి అంబటి రాంబాబు తేల్చి చెప్పారు.  ఇదే విషయాన్ని అసెంబ్లీలో సీఎం  జగన్ స్పష్టం

Read More

ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ : ఇంటి దగ్గరకే వచ్చి ట్రీట్ మెంట్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ సేవలను గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ ప్రారంభించారు. ఏప్రిల్ 6నుంచి ఫ్యామిలీ డ

Read More

ఏపీలో ప్రభుత్వ వెహికిల్స్కు 40జీ సిరీస్​

ఏపీలో ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వాహనాలకు ఇప్పటివరకూ ఇస్తున్న వివిధ సిరీస్ ల స్ధానంలో ఇక

Read More

మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఏపీ సీఐడీకి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: మార్గదర్శి చిట్​ఫండ్​లో అక్రమాలు జరిగాయని ఏపీ సీఐడీ చేస్తున్న దర్యాప్తును కొనసాగించవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణపై స్టే

Read More

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ మా అజెండా: పవన్

వైసీపీని ఓడించడమే జనసేన, బీజేపీ లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో  భేటీ అయ్యారు. దాదాపు

Read More

ఏపీ సీఎం జగన్ కాలికి గాయం..ఒంటిమిట్ట పర్యటన రద్దు

ఏపీ సీఎం జగన్ కాలికి గాయం అయ్యింది.  ఏప్రిల్ 4న ఉదయం ఎక్సర్ సైజ్ చేస్తున్న సమయంలో  సీఎం జగన్ కాలు బెనికినట్టు సీఎంలో ప్రకటించింది. సాయంత్రాన

Read More