ఆంధ్రప్రదేశ్
ఏప్రిల్ 24న ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ విభజనపై కేంద్ర హోం శాఖ సమావేశం
ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ విభజనపై కేంద్ర హోమ్ శాఖ సమావేశం తేదీ ఖరారు చేసింది. ఏప్రిల్ 24న కేంద్రహోంశాఖ సమావేశం ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని నార్త్ బ
Read Moreసీబీఐ ఆఫీసు గేట్ నుంచి వెనక్కి వచ్చిన వైఎస్ అవినాష్
వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి.. సీబీఐ కార్యాలయం గేట్ నుంచే వెనుదిరిగారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన మాజ
Read Moreతెలంగాణ వాళ్లకు లొంగి పోయావా పవన్ : పేర్ని నాని
తెలంగాణ, అంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో అగ్గి రాజుకుంటోంది. పరోక్షంగా ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆంధ్రప్రదేశ్ మం
Read Moreఅవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ లో ఏముందంటే
మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వివేకా హత్యకు మహిళలతో ఉన్న వివాహేతర స
Read Moreహైకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్
మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఏప్రిల్ 17 సోమవారం రోజున తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిష
Read Moreతిరుమలలో అగ్ని ప్రమాదం..ఆస్థాన మండపంలో మంటలు
తిరుమలలో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆస్థాన మండపంలో ఘటన చోటు చేసుకుంది. ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రాంతంలో
Read Moreవైఎస్ భాస్కర్ రెడ్డికి రిమాండ్.. ధైర్యంగా ఎదుర్కొంటామని ఎంపీ అవినాశ్ రెడ్డి ధీమా
వైఎస్ వివేకా హత్యకేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను..చంచల్ గూ
Read Moreరోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే దుర్మరణం.. మృతిపై పలు అనుమానాలు
కర్నూలులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆలూరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ ఇన్ ఛార్జ్ గా పనిచేస్తున్న నీరజా రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు. కర్నూల్ నుంచి
Read Moreసీఎం జగన్ అనంతపురం పర్యటన రద్దు
ఏపీ సీఎం జగన్ అనంతపురం పర్యటన రద్దు అయింది. అనివార్య కారణల వలన జగన్ టూర్ రద్దు అయినట్లుగా అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి వెల్లడించారు. వాస
Read Moreఏపీ సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ మరింత దూకుడు పెంచింది. వైఎస్ వివేకా హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం వైఎస్ జ
Read Moreవైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి
వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నూరు మండల పరిధిలోని పాలెంపల్లె వద్ద ఏప్రిల్ 16వ తేదీ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గు
Read Moreవిశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ ను పొడిగించిన యాజమాన్యం
స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ ను మరో ఐదు రోజుల పాటు పొడిగిస్తూ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. నోటిఫికేషన్ లో నిర్ణయించిన తేదీ ప్రకారం ఏప్
Read MoreTirumala :సర్వ దర్శనానికి 24 గంటల సమయం
వరస సెలవులతో తిరుమల కొండ కిటకిటలాడుతుంది. స్వామి దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని.. భక్తులు ఓపిగ్గా ఉండాలని కోరుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. వీకెం
Read More












