ఆంధ్రప్రదేశ్
మేలో వైఎస్సార్ రైతు భరోసా .. ఆర్బికె సెంటర్ల ద్వారా విత్తనాలు, పురుగు మందు పంపిణి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేలో వైఎస్ఆర్ రైతు భరోసా సొమ్మును మే నెలలో విడుదల చేయనుంది. ఈ క్రమంలో వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, పౌరసరఫరాల
Read Moreభోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపనకు డేట్ ఫిక్స్..
భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఏయిర్ పోర్టుకు మే 3న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు 2,200 ఎకరాల్లో
Read Moreవెంటిలేటర్ పై శరత్ బాబు..అవయవాలు డ్యామేజ్.. విషమంగా ఆరోగ్యం
ప్రముఖ నటుడు శరత్ బాబు ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. ఏప్రిల్ 24వ తేదీ సాయంత్రం.. ఆయన
Read Moreహడావిడి లేదు: వైఎస్ వివేక విచారణ గడువు పెంపు
మాజీ మంత్రి, ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను 2023, జూన్ 30వ తేదీ వరకు గడువు పెంచుతూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయన కుమార్తె సున
Read Moreజేసీ ప్రభాకర్రెడ్డి గృహనిర్బంధం : తాడిపత్రిలో ఉద్రిక్తత
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అక్కడ భారీగా పోలీసులు
Read Moreతిరుమల ఘాట్ రోడ్ లో కారు బోల్తా
తిరుమల ఘాట్ రోడ్ లో కారు ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ రోడ్డులో 24వ మలుపు దగ్గర కారు బోల్తా పడింది. ఈ ఘటనలో భక్తులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వర్
Read Moreతిరుమలలో మరో ఫుడ్ కౌంటర్
తిరుమలలో సామాన్య భక్తుల కోసం టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ఏప్రిల్ 23 ఆదివారం నుంచి పీఏసీ-1 వద్ద ఫుడ్ కౌంటర్
Read Moreపీఎస్ఎల్వీ-సీ55 ప్రయోగం సక్సెస్
సింగపూర్కు చెందిన మరో రెండు శాటిలైట్లను ఇస్రో విజయవంతంగా అంతరిక్షానికి చేర్చింది. ఏపీలోని శ్రీహరికోట నుంచి శనివారం చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ55 రాకెట్ ప్
Read Moreపోలీసులకు కియా వాహనాలు
దేశంలోనే పోలీసుల కోసం ప్రత్యేకంగా కియా సంస్థ వాహనాలను రూపొందించింది. ప్రత్యేక సదుపాయాలను ఈ వాహనంలో సమకూర్చి మరీ సిద్ధం చేసింది. ఏపీ పోలీసుల కోసం రెండు
Read Moreతెలుగు రాష్ట్రాల నుంచి గంగా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు
గంగా నది పుష్కరాలకు వెళ్లాలనుకుంటున్న తెలుగు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వేశాఖ శుభవార్త చెప్పింది .పుష్కరాలకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని
Read Moreపీఎస్ఎల్వీ సి-55 రాకెట్ ప్రయోగానికి కౌంట్డౌన్
పీఎస్ఎల్వీ సి-55 రాకెట్ ప్రయోగానికి కౌంట్డౌన్ కొనసాగుతోంది. 25 గంటల 30 నిమిషాల పాటు కౌంట్డౌన్ కొనసాగనుంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గం
Read Moreఅమెరికాలో కాల్పులు.. ఏపీ స్టూడెంట్ మృతి
అమరావతి : అమెరికాలో ఏపీ స్టూడెంట్ హత్యకు గురయ్యాడు. పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న అతణ్ని.. అర్ధరాత్రి ఓ దుండగుడు కాల్చి చంపాడు. ఆంధ్రప్రదేశ్ లోన
Read Moreఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీదే గెలుపు
న్యూఢిల్లీ : దేశంలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే మళ్లీ బీజేపీదే అధికారమని ‘టైమ్స్ నౌ--–ఈటీజీ రీసెర్చ్’ సర్వేలో వెల్లడైంది
Read More












