ఆంధ్రప్రదేశ్
73 కేజీల కేక్ కటింగ్.. మాజీ సీఎం చంద్రబాబు బర్త్ డే సెలబ్రేషన్స్
కూకట్ పల్లి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేపీహెచ
Read Moreఅవినాష్ రెడ్డికి బిగ్ షాక్.. సుప్రీంకోర్టులో సునీత పిటిషన్
వైఎస్ వివేకా హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎంపీ అవినాష్ రెడ్డిని ఏప్రిల్ 25 వరకు అరెస్ట
Read MoreChandrababu Naidu : విజనరీ లీడర్కు బర్త్ డే విషెస్
టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయిడు ఇవాళ (ఏప్రిల్ 20) గురువారం రోజున 73వ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పార్టీ నే
Read Moreఎన్నికల తర్వాత ఏపీలో వైఎస్సార్సీపీ ఉండదు : సునీల్ దియోధర్.
తప్పు ఎవరు చేసినా జైలు శిక్ష అనుభవించక తప్పదని.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అదే జరుగుతోందన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్. జగన్ తప
Read Moreముగిసిన ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ
హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. దాదాపు 8 గంటలపాటు ఆ
Read Moreవిశాఖ ఉక్కు పోరాటంలో.. కలిసిపోయిన కేఏ పాల్ : జేడీ లక్ష్మీనారాయణ
విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఆ ఇద్దరినీ కలిపింది. ఇద్దరిది వేర్వే భావజాలం.. వేర్వేరు పార్టీలు.. వేర్వేరు అభిప్రాయాలు అయినా.. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ
Read Moreవిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలె : జేడీ లక్ష్మీనారాయణ
కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని జేడీ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. కేవలం విశాఖ స్టీల్ ప్లాంట్ ను మాత
Read Moreకేసీఆర్ కు ఉండవల్లి అరుణ్ కుమార్ అమ్ముడుపోయారు : కేఏ పాల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ప్యాకేజీ, స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా.. సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎందుకు మాట్లాడటం ల
Read Moreసెప్టెంబర్ నుంచి విశాఖపట్నం నుంచే పాలన..ఏపీ సీఎం జగన్ ప్రకటన
2023, సెప్టెంబర్ నుంచి విశాఖపట్నంలోనే కాపురం పెడుతున్నట్లు ప్రకటించారు ఏపీ సీఎం జగన్. తాడేపల్లి నుంచి వచ్చేస్తున్నానని.. మూడు రాజధానులతో.. అన్ని జిల్ల
Read Moreవివేక హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి 6 రోజుల సీబీఐ కస్టడీ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ కు కస్టడి విధించింది సీబీఐ కోర్టు. ఇద్దరికి ఆరు రోజుల ప
Read Moreవివేక హత్యకేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఏప్రిల్ 25వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని
Read Moreకార్టూనిస్టు బాలి ఇక లేరు
కార్టూనిస్టుగా తెలుగు పత్రికా రంగాన్ని దశాబ్దాల కాలం పాటు తన బొమ్మలతో ఉర్రూతలూగించిన ప్రముఖ చిత్రకారులు బాలి సోమవారం అర్థరాత్రి అనారోగ్యంతో విశా
Read Moreజీవో నెంబర్ 1 పిటిషన్ పై ఏప్రిల్ 24న విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆర్టీ నంబర్ 1 కేసు సుప్రీంకోర్టుకు చేరింది. జీఓ ఆర్టీ నెంబర్ 1పై ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ప
Read More












