ఆంధ్రప్రదేశ్
ఈ ఎర్రచందనం స్మగ్లర్లు పుష్పను మించిపోయారు.. వీళ్ల ప్లాన్కు అవాక్కవ్వాల్సిందే
ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న స్మగ్లర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. మూడు కేసుల్లో 32 ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఆరు
Read Moreఆంధ్రప్రదేశ్ లోక్సభ, శాసనసభలో ఎవరెవరు?.. పుస్తకావిష్కరణ
మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసులో బుక్ ఆవిష్కరించిన పవన్ కల్యాణ్ మంగళగిరి: మారిశెట్టి మురళీ కుమార్ రాసిన ‘
Read Moreకృష్ణానదిలో మునిగిన సంగమేశ్వరాలయం..దర్శనానికి ఆరు నెలలు ఆగాల్సిందే
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సంగమేశ్వర స్వామి ఆలయం జలాధివాసంలోకి వెళ్లిపోయింది. కృష్ణా జలాలు ఆలయ శిఖర భాగాన్ని తాకాయి. ఎ
Read Moreవందేభారత్ ఎక్స్ప్రెస్లో పొగలు..జస్ట్ మిస్ లేదంటే..
వందేభారత్ ఎక్స్ ప్రెస్కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆగస్టు 09వ తేదీ బుధవారం తిరుపతి నుండి సికింద్రాబాద్కు వస్తున్న వందే భారత్ ఎక్
Read Moreనాకు పెద్ద దండలు వేయొద్దు : పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం నుంచి చేపట్టబోయే వారాహి యాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చారు. కాకపోతే కొన్ని కండీషన్స్ పాటించాలని సూచించారు.కాగా
Read Moreకొడాలి నాని.. పకోడీ వ్యాఖ్యలపై చిరు ఫ్యాన్స్ ఆందోళన
మెగాస్టార్ చిరంజీవిపై మాజీమంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మెగాస్టార్ అభిమానులు ఆందోళనకు దిగారు. గుడివాడలో చిరంజీవి యువత అధ్యక్షుడు కందుల
Read Moreతిరుమలలో ఆడికృత్తిక పర్వదినం.. శ్రీ వల్లీ కళ్యాణం
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 9వ తేదీన బుధవారం ఆడికృత్తిక పర్వదినం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ వల్లి దేవసేన సమేత సు
Read Moreజిల్లా కలెక్టరేట్ లో కాబోయే కలెక్టర్, కాబోయే ఎస్పీ పెళ్లి.. చాలా సింపుల్ గా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఐఏఎస్, ఐపీఎస్ ల వివాహం నిరాడంబరంగా జరిగింది. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్, ట్రైనీ ఐపీస్ అధిక
Read Moreఅంగళ్లులో అల్లర్లపై ..A1 ముద్దాయిగా చంద్రబాబుపై కేసు
అన్నమయ్య జిల్లాలో టీడీపీ అధినేతపై చంద్రబాబుపై కేసు నమోదయ్యింది. తంబళ్లపల్లె నియోజకవర్గం ముదివేడు పోలీస్ స్టేషన్ లో 307 సెక్షన్ కింద చంద్రా
Read Moreతిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. 18 గంటల్లోనే ఉచిత దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ సాధరణంగా ఉంది. స్వామివారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి భక్తుల
Read Moreఏపీలో విద్యుత్ ఉద్యోగులు సమ్మె సైరన్.. ఎప్పుడంటే...
రేపు ( ఆగస్టు 9) అర్ధరాత్రి నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. ఏపీ ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో&helli
Read Moreఈసారి రాఖీ పండుగ అర్థరాత్రి వచ్చింది.. కేవలం 10 గంటల్లోనే పూర్తవుతున్న పౌర్ణమి
ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. ఈ రాఖీ పౌర్ణమి రోజునే అక్కాచెల్లెల్లు తమ సోదరులకు రాఖీ కట్టి వారి ఆశీస్సులు
Read Moreపచ్చడి మెతుకుల్లేవు... అందరూ చికెన్, మటన్ తింటున్నారు
ఏదో నాలుగు పచ్చడి మెతుకులు వేసుకుని తినే రోజులు కూడా పోయాయి.. ఎందుకంటే.. ఆ పచ్చడి చేయటానికి కావాల్సిన కూరగాయలు ధరలు ఆ రేంజ్ లో పెరిగిపోయాయి. టమాటా కిల
Read More












