ఆంధ్రప్రదేశ్
సెప్టెంబర్లో వంగవీటి రాధకృష్ణ పెళ్లి...ఆగస్టు 19న ఎంగేజ్మెంట్
ఏపీ పాలిటిక్స్ లో కీలకనేతగా ఉన్న వంగవీటి రాధకృష్ణ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. నర్సాపూర్ కు చెందిన యువతితో ఆయన వివాహం నిశ్చయమైందని స
Read Moreతిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో శ్రీవారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. సర్వ దర్శనానికి 15 గంటలు, ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. ఇక, నిన్న(మంగళవారం)
Read Moreక్యూనెట్ వి ఎంపైర్ ప్రమోటర్ అరెస్టు
బెంగళూరులో పట్టుకున్న పోలీసులు ఇప్పటివరకు 13 మంది అరెస్ట్ హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్
Read Moreగుండెపోటు మరణాలు.. ఏపీలో రూ. 40 వేల ఇంజక్షన్ ఫ్రీ
గుండెపోటు మరణాల నివారణపై జగన్ సర్కారు ప్రత్యేక దృష్టి సీఎం ఆదేశాలతో స్టెమి ప్రాజెక్టుకు శ్రీకారం గోల్డెన్ అవర్లో ప్రాణం
Read Moreఇంట్లో ఇవి ఉంటే... అదృష్టం తలుపు తట్టినట్టే...
ఎంత కష్ట పడ్డ ఫలితం రావడం ఉండటం లేదా.. ఎన్ని దేవుళ్లకు మొక్కినా నెగిటివ్ ఎనర్జీనే తాండవిస్తుందా.. ఏం చేసినా ఆర్ధిక ఇబ్బందులు తీరడ లేదా...ఎన్ని గుళ్లు
Read Moreశ్రావణమాసంలో ఏ దేవుళ్లను పూజించాలి...
తెలుగు మాసా(నెల)లలో శ్రావణమాసం చాలా ప్రత్యేకమైనది.. విశిష్టమైనది. శివకేశవులు అనే భేదము లేకుండగా ఇద్దరినీ పూజించే మాసం శ్రావణమాసమని ఆధ్యాత్మికవేత
Read Moreతహశీల్దారు కార్యాలయంలోకి గొర్రెలను తోలారు
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని ప్రకాశం జిల్లా కురిచేడు తహసీల్దార్ కార్యాలయంలోకి వేలాది గొర్రెలను తోలి కాపరులు నిరసనకు దిగారు. దీనికి సంబ
Read Moreపవన్ కళ్యాణ్ ప్రజలను రెచ్చగొడుతున్నారు: పేర్నినాని
వారాహి యాత్ర పేరుతో పవన్ కళ్యాణ్ కు నోటికొచ్చినట్లు మాట్లాడి, ప్రజలను రెచ్చగొట్టడం చేస్తున్నారని ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. సీఎ
Read Moreఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం.. జెండా ఎగురవేసిన సీఎం జగన్
దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాతీయ జె
Read Moreఇల్లు అమ్మి అతుకుల్లేని జెండా చేసిండు
రుద్రాక్షల సత్యనారాయణను అభినందించిన రాష్ట్రపతి ఎర్రకోటపై ఎగిరేలా చూస్తానని హామీ న్యూఢిల్లీ, వెలుగు: ప్రపంచంలోనే తొలి అతుకులు, కుట్లు లేని జా
Read Moreపులులు వస్తే కొట్టండి.. తిరుమల కొండ ఎక్కే ప్రతి భక్తుడికి ఓ చేతి కర్ర..
తిరుమలకు నడకమార్గంలో వెళ్లే ప్రతి భక్తుడికి ఓ చేతి కర్ర ఇస్తామన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. జంతువులు దాడి చేస్తే కర్రతో రక్షణ పొందాలని..
Read Moreశ్రీశైలంలో ఎలుగుబంటి హల్చల్.. భయాందోళనలో భక్తులు
ఏపీలోని దేవాలయ దర్శనాలకు వస్తున్న ప్రజలకు వన్యమృగాలు తారసపడుతుంటం భయాందోళనలు సృష్టిస్తోంది. ఇటీవల తిరుమలలో ఓ పులి చిన్నారిని ఎత్తుకెళ్లి చంపేసిన ఘటన మ
Read Moreఆగస్టు 15 న మీరు జాతీయ జెండా ఎగురవేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి
దేశవ్యాప్తంగా ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ప్రతి సంవత్సరం ఇది సాధారణమే అయినా... చాలా ప్రదేశాల్లో జాతీయ
Read More












