ఆంధ్రప్రదేశ్
బంగాళాఖాతంలో అల్పపీడనం... తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలెర్ట్
జులై నెలలో వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో జన జీవనం పూర్తిగా స్థంభించిపోయింది. వాగులు వంకలు సైతం పొంగిప
Read Moreవంద మంది భక్తులను పేల్చి చంపేస్తా.. తిరుమలకు బెదిరింపు కాల్
తమిళనాడుకు చెందిన 39 ఏళ్ల ఓ వ్యక్తి భక్తులను పేల్చి చంపేస్తా అంటూ తిరుమల కంట్రోల్ రూమ్కు బెదిరింపు కాల్ చేశాడు. దీంతో వెంటనే పోలీసులు రంగం
Read Moreనాగపంచమి ఎప్పుడు.. ఆ రోజు ఏమిచేయాలి... ఏమి చేయకూడదు?
ఆగస్టు 21వ తేదీన నాగపంచమి. నాగపంచమి గురించి పరమేశ్వరుడు పార్వతీదేవికి స్వయంగా చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రావణమాస శుక్ల పంచమి నాడ
Read Moreఅమెరికాలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు షాక్.. వెనక్కు పంపిన ఇమ్మిగ్రేషన్ అధికారులు
అమెరికాలో ఉన్నత చదువులు చదవాలని వెళ్లిన 21 మంది భారతీయ విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపించారు. ఈ విద్యార్థులలో తెలు
Read Moreలారీ, బైకు ఢీ కొని ముగ్గురు యువకులు మృతి
ప్రకాశం జిల్లా తర్లుపాడులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కలుజువ్వలపాడు దగ్గర లారీ, బైకు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న ముగ్గురు యువకులు&nb
Read Moreఆగస్టు 21 నుంచి 27 వరకు ఈ రూట్లలో పలు రైళ్లు రద్దు..
ఆగస్టు 21 వరకు పలు రైళ్లు రద్దయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 21 నుంచి పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించ
Read Moreతిరుమలలో చిరుతల సంచారం కలకలం
తిరుమలలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. ఇటీవల చిరుత బోనులో చిక్కిన ఘటన మరువరక ముందే తిరుమల మొదటి ఘాట్ రోడ్డు ఎలిపేంట్ ఆర్చీ వద్ద మరో చిరుత సంచరిస్తున్
Read Moreతెలుగు రాష్ట్రాల్లోని 18మంది ఎంపీల ఆస్తుల విలువ రూ.9వేల కోట్లకు పైగానే..
ఢిల్లీ : తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీల్లో కొంతమంది ఆస్తుల విషయం తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుల్లో కొ
Read Moreశ్రావణ మాసంలో శనివారం ప్రత్యేకత ఏంటి... ఏ పూజ చేస్తే మంచిది
జ్యోతిష్యాన్ని నమ్మేప్రతిఒక్కరూ శ్రావణమాసం కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తుంటారు. శ్రావణమాసం శనివారానికి (ఆగస్టు 19) మరింత ప్రాధాన్యత సంతరించుకుంది
Read Moreపవన్ ఎవరితో కలవాలో చంద్రబాబు నిర్ణయిస్తారు: సజ్జల
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఆగ్రహం వ
Read Moreతిరుమల నడక మార్గంలో తినుబండారాలు నో సేల్..
తిరుమల నడక మార్గంలో చిరుతలు కలకలం రేపుతున్నాయి. టీటీడీ , అటవీ అధికారులు పలు చర్యలు చేపట్టినా చిరుతలు భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇప
Read Moreప్రపంచ టూరిజంలో ఏపీకి ప్రత్యేక గుర్తింపు రావాలి: సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ( ఆగస్టు18) విజయవాడలో పర్యటించారు. గుణదలలో నూతనంగా నిర్మించిన హయత్ ప్లేస్ హో
Read Moreపాదయాత్ర భక్తులకు స్వాగతం పలికిన భూమన
సామాన్య భక్తుడికే పెద్దపీట వేస్తున్నామని.. సామాన్య భక్తుడే తన మొదటి ప్రాధాన్యత అని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తమిళనాడు క్రిష్ణగిరి జ
Read More












