ఆంధ్రప్రదేశ్
నాన్న పులి కథలా.. అలిపిరి మార్గంలో భక్తుల భయం.. జింక పిల్లను చూసి బెంబేలు
నాన్న పులి కథ తెలుసుకదా.. నాన్న పులి అనగానే తండ్రి పరిగెత్తుకుని వస్తాడు.. ఇలా రెండు, మూడు సార్లు తండ్రిని ఆటపట్టిస్తాడు కొడుకు. తీరా చివరికి నిజంగా ప
Read Moreపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించిన లైబ్రేరియన్... చితకబాదిన పేరెంట్స్
విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన లైబ్రేరియన్ని పేరెంట్స్ చితకబాదారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాల
Read Moreపులులే కాదు.. అలిపిరిలో ఎలుగుబంట్లు కూడా తిరుగుతున్నాయి
తిరుమలలో కాలినడకన భక్తులకు జంతువుల బెడద తప్పడం లేదు. ఇప్పటికే చిరుత సంచారంతో భక్తులు భయంగా భయంగా ఒక్కో మెట్టు ఎక్కుతుండగా.. తాజాగా నడకమార్గంలో ఎలుగుబం
Read Moreతిరుమలలో మరో చిరుత.. కేకలు వేస్తూ పరుగులు తీసిన భక్తులు
తిరుమలలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవలే చిన్నారిని బలితీసుకున్న చిరుతను ఉదయమే బోనులో బంధించారు. ఈ పరిణామంలో కాస్త ఊపిరి పీల్చుకున్న భక
Read Moreచార్మినార్ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ దొంగల బీభత్సం
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో దొంగలు హల్ చల్ చేశారు. సింగరాయకొండ-కావలి మధ్య రెండు ఎక్స్ప్రెస్ రైళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. సికి
Read Moreతిరుమలలో చిన్నారిని చంపిన చిరుత చిక్కింది
తిరుమల అలిపిరి మార్గంలో బాలికపై దాడి చేసిన చిరుతను ఎట్టకేలకు అధికారులు పట్టుకున్నారు. రెండు రోజుల క్రితం బాలికపై చిరుత దాడి చేసి చంపేయడంతో అప్రమత్తమైన
Read Moreమళ్లీ నా నియోజకవర్గానికి వచ్చా: గాజువాక సభలో పవన్ కళ్యాణ్
గాజువాకలో ఓడిపోయిన తనకు ప్రజలు ఇంత ఘన స్వాగతం పలకడంతో ఇక్కడ నిజంగా ఓటమి తెలియట్లేదన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. తనను ఓడించిన గాజువాక ప్రజల ముం
Read Moreపులికి పుట్టిన రోజు వేడుకలు..అది చూస్తుండగానే..
మనుషులు పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటుంటారు. ఇది సర్వసాధారణం. అయితే కొన్నిసార్లు పెంపుడు జంతువులకు కూడా పుట్టిన రోజులు వేడుకలు చేస్తుంటారు జంతుప్రేమిక
Read Moreతిరుమలలో మరోసారి చిరుత కలకలం.. భయంతో పరుగులు తీసిన భక్తులు...
తిరుమల నడక మార్గంలో చిరుతల సంచారం భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. జూన్ 11 న కౌశిక్ అనే బాలుడు చిరుత దాడిలో గాయపడి కోలుకోగా.. ఆగస్టు 11న
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోహిత్ శర్మ..మరోసారి సెంచరీలు ఖాయమా..?
తిరుమల శ్రీవారిని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దర్శించుకున్నారు. ఆగస్టు 13వ తేదీ ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో రోహిత్ శర్మ భార్య, కూతురితో
Read Moreతిరుమల నడక మార్గంలో టీటీడీ ఆంక్షలు.. మధ్యాహ్నం 2 తరువాత పిల్లలకు నో ఎంట్రీ
తిరుమల నడక మార్గంలో భక్తుల భద్రత విషయమై టీటీడీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో మధ్యాహ్నం 2 గంటల తరువాత
Read Moreశ్రీశైలం క్షేత్రానికి పోటెత్తిన భక్తులు..భారీగా ట్రాఫిక్ జామ్
వరుస సెలవులు రావడంతో ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీశైలంలో ముక్కంటి ఆలయానికి భక్తుల రద్దీ భారీ
Read Moreశ్రీవారి మెట్టు మార్గంలో భద్రతను పెంచుతాం: ఈవో ధర్మారెడ్డి
తిరుమలకు కాలినడకన వచ్చే భక్తలు వన్య ప్రాణులతో ఇబ్బందులు పడుతున్నారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా పటిష్టమైన భద్రత
Read More












