ఆంధ్రప్రదేశ్
భయపెడుతున్న కండ్లకలక... లక్షణాలు ఇవే
భయపెడుతున్న కండ్లకలక... లక్షణాలు ఇవే వర్షాలు పడుతున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే ఆస్పత్రులు కిక్కరిసి పోతుంటాయి. పలు ఆరోగ్య సమస్యలు
Read Moreపుంగనూరు అల్లర్లకు కారణం ఇదేనా..?
ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని అంగళ్ళు దగ్గర వైసీపీ -టీడీపీ క్యాడర్ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఈ గొడవలకు అసలు కారణం ఏమిటి? అన్నది ఇ
Read Moreమేము ఒక గంట కళ్లు మూసుకుంటే.. చంద్రబాబుకు పోలీసులు వార్నింగ్
చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన ఘటనపై ఏపీ పోలీస్ సంఘ నేతలు స్పందించారు. ఏ ప్రభుత్వం వచ్చినా.. నిందలు తమపైనే ఉంటాయని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశ
Read Moreటీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి
టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకరరెడ్డి టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఛైర్మన్ గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని ముఖ్యమంత్రి జగన్ నియమించారు.
Read Moreనంద్యాల కూరగాయల మార్కెట్ తగలబడిపోయింది
నంద్యాల పండ్ల మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో పండ్ల దుకాణాలు పూర్తిగా దగ్ధమైయ్యాయి. పండ్ల దుకాణాలలోని గడ్డి, చెక్కపెట్టెల
Read Moreఆగస్టు 12న శుద్ధ తిరుమల- సుందర తిరుమల కార్యక్రమం
తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆగస్టు 12న శుద్ధ తిరుమల- సుందర తిరుమల కార్యక్రమం జరుగుతుంందని జేఈవో సదా భార్గవి తెలిపారు. ఈ కార్యక్రమం నిర
Read Moreపూతలపట్టులో టెన్షన్ టెన్షన్..వైసీపీ వర్సెస్ టీడీపీ
చిత్తూరు జిల్లాలోని పూతలపట్టులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టీడీపీ ఫ్లెక్సీలను వైసీపీ కార్యకర్తలు చించివేశారు. దీంతో వైసీపీ, టీడీపీ కార్యకర్తలకు మధ్య
Read Moreరేపు( ఆగస్టు5) చిత్తూరు జిల్లా బంద్కు వైఎస్సార్సీపీ పిలుపు
పుంగనూరులో దాడులకు నిరసనగా రేపు ( ఆగస్టు5) చిత్తూరు జిల్లా బంద్కు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. పోలీసులపై దాడులకు నిరసన
Read Moreఇక శ్రీవారి లడ్డూలో అది ఉండదట.. ఏంటంటే..
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసారం చాలా ఫేమస్. శ్రీవారి లడ్డూ తయారీకి ఇక నందని నెయ్యిని వినియోగించరు. దీంతో 50 ఏళ్ల బంధానికి బ్రేక్ పడింది. తిర
Read Moreఅంగళ్లులో టీడీపీ కార్యకర్తలే విధ్వంసం సృష్టించారు: సజ్జల
చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో జరిగిన ఘటనపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.  
Read Moreబాంబులకే భయపడలేదు.... రాళ్లకు భయపడతానా...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో చిత్తూరు జిల్లా పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 'ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి' అంగళ్ల
Read Moreశ్రీవారి లడ్డూకి 308 ఏళ్ల చరిత్ర.... 1,715లో ప్రారంభమైన మహా ప్రసాదం
తిరుమల లడ్డూకు ఎంత ప్రాముఖ్యత ఉందో .. అందరికీ తెలిసిందే. దాని గురించి ప్రత్యేకంగా ఎవరూ చెప్పనక్కరలేదు. తిరుమల అనగానే మనకు లడ్డూ మాత్రమే గుర్తుకు
Read Moreచంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత.. కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు
టీడీపీ అధినేత చంద్రబాబు అన్నమయ్య జిల్లా పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. కురబలకోట మండలం అంగళ్లు కూడలిలో చంద్రబాబును అడ్డుకునే ప
Read More











