తెలంగాణం

ఆసిఫాబాద్‌లో రైతుపై పులి దాడి..

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పత్తి చేనులో పని ఏరుతున్న మహిళపై రెండు రోజుల క్రితం పులి దాడి చేసి చంపేసింది. సరిగ్గా రెండు తర్వాత.. ఈ రోజు (నవంబర్ 30) అ

Read More

కానిస్టేబుల్ ఇంట్లో గంజాయి స్వాధీనం

వరంగల్ జిల్లాలో ఓ కానిస్టేబుల్ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న గంజాయి దందా గుట్టు రట్టయ్యింది. జిల్లాకు చెందిన రవి అనే కానిస్టేబుల్ ఇంట్లోనే గ

Read More

మాలల సింహగర్జన ను విజయవంతం చేయాలి : నీరడి రవి

బోధన్ వెలుగు : మాలల సింహగర్జనను విజయవంతం చేయాలని  మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నీరడి రవి పిలుపు ఇచ్చారు. శుక్రవారం బోధన్​ పట్టణంలోని శక్క

Read More

మిల్లర్లు బ్యాంక్​ గ్యారంటీ, అగ్రిమెంట్లు సమర్పించాలి : కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్

కామారెడ్డి టౌన్, వెలుగు: ప్రస్తుత 2024–-25 సంవత్సరం కస్టమ్​మిల్లింగ్​ రైస్​(సీఎంఆర్) కోసం రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీ, అగ్రిమెంట్లు సమర్పించ

Read More

స్టూడెంట్స్​కు హెల్తీ ఫుడ్​ అందించాలి : కలెక్టర్ హనుమంతరావు

యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు  యాదాద్రి, వెలుగు : ప్రభుత్వ హాస్టల్ లోని స్టూడెంట్స్​కు  హెల్తీ ఫుడ్​ అందించాలని యాదాద్రి కలెక్టర్ హను

Read More

రైతుల సాగునీటి కష్టాలు తీరుస్తా : బీర్ల ఐలయ్య

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య  యాదగిరిగుట్ట, వెలుగు : నియోజకవర్గ రైతుల సాగునీటి కష్టాలను తీర్చడమే తన ప్రథమ కర్తవ్యమని ప్రభుత్వ విప

Read More

కన్‌‌సాన్‌‌పల్లిలో డివైడర్‌‌పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

23 మందికి గాయాలు జోగిపేట, వెలుగు : ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్‌‌పైకి దూసుకెళ్లడంతో 23 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. ఈ ప్రమా

Read More

త్వరలోనే జమిలి ఎన్నికలు.. కేసీఆరే మళ్లీ సీఎం : ఎర్రబెల్లి దయాకర్ రావు

నన్ను ఓడించినందుకు జనమే బాధపడ్తున్నరు: ఎర్రబెల్లి దయాకర్ వరంగల్​సిటీ/జనగామ, వెలుగు: త్వరలో జమిలి ఎన్నికలు జరుగుతాయని, కేసీఆర్ మళ్లీ సీఎం అవుతా

Read More

సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు జరగాలి : ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి

మెదక్, వెలుగు: సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు జరగాలని, ఆ దిశగా స్టూడెంట్స్​శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి అన్నారు. మె

Read More

కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీట : ఎమ్మెల్యే సంజీవరెడ్డి

పెద్ద శంకరంపేట, వెలుగు: విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు కాంగ్రెస్ ప్రభుత్వంపెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని

Read More

ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలి : ఉత్తమ్ కుమార్ రెడ్డి

రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: రైతుల నుంచి కొన్న  ధాన్యానికి ఆలస్యం కాకు

Read More

కేసీఆర్‌‌.. ప్రజల్లోకి ఎందుకు రావట్లే : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి

అధికారం పోయిందని బావబామ్మర్ది బాధ పడుతున్నరు  డిసెంబర్‌‌ 9న అసలైన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ నిజామాబాద్, వెలుగు : ముప్పై మం

Read More

టీచర్లు తిన్నాకే పిల్లలకు భోజనం

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : టీచర్లు మధ్యాహ్న భోజనం తిన్నాకే పిల్లలకు పెట్టాలని రాష్ర్ట విద్యా కమిషన్ సభ్యుడు చారకొండ వెంకటేశ్ సూచించారు. పాల

Read More