తెలంగాణం
రైతులకు భారీ గుడ్ న్యూస్.. రైతు భరోసాపై CM రేవంత్ బిగ్ అప్డేట్
హైదరాబాద్: తెలంగాణ రైతాంగానికి సీఎం రేవంత్ రెడ్డి భారీ గుడ్ న్యూస్ చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన రైతు భరోసా పథకంపై కీలక ప్రకటన చేశా
Read Moreకేసీఆర్ రైతు బంధు ఎగ్గొడితే.. మేం వచ్చాక ఇచ్చాం: సీఎం రేవంత్
హైదరాబాద్: మహబూబ్ నగర్లో జరిగిన రైతు పండగ వేడుక గ్రాండ్ సక్సెస్ అయ్యిందని, రైతుల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మరో 9 ఏళ్లు కొనసాగుతోందని
Read Moreమాలల సింహ గర్జన: ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు ఆశాస్త్రీయం: డాక్టర్ గోపినాథ్
సికింద్రాబాద్: అశేష జన సందోహం మధ్య సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో మాలల సింహ గర్జన సభ మొదలైంది. ఖమ్మం నుంచి వచ్చిన డాక్టర్ గోపినాథ్ సభలో మాట్లాడుతూ..
Read Moreవర్గీకరణ పేరుతో మాల మాదిగల మధ్య ఐక్యత దెబ్బ తీసే కుట్ర: ఎంపీ మల్లు రవి
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆర్టికల్ 341కి వ్యతిరేకంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, నాగర్ కర్నూ
Read Moreనేను ఎక్కడికి పారిపోలే.. హైదరాబాద్లోనే డెన్లో ఉన్నా: RGV
హైదరాబాద్: ఏపీలో వివిధ చోట్ల తనపై నమోదైన కేసులపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి స్పందించారు. ఆదివారం (డిసెంబర్ 1) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నా
Read Moreహైదరాబాద్ లో భారీగా గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్ లో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒడిశా నుండి రాష్ట్రానికి కారులో తరలిస్తున్న 57 కిలోల గంజాయి
Read MoreGood Health: ఇవి తింటే కిడ్నీల ఆరోగ్యం సూపర్..!
మన శరీరంలో మీ మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. శరీరంలోని వ్యర్థాలను తొలగించి రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి . ఇవి శరీరంలోని ద్ర
Read Moreఅక్రమాల అధికారిని చంచల్గూడజైల్లో పెట్టారు
ఇరిగేషన్ AEE కి డిసెంబర్ 13 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ తెలంగాణలో అవినీతి అధికారుల భరతం పడుతున్నారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మి
Read Moreసికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మాలల సింహగర్జన.. భారీ ఏర్పాట్లు..
ఆదివారం ( డిసెంబర్ 1, 2024 ) జరగనున్న మాలల సింహగర్జనకు భారీ ఏర్పాట్లతో సిద్ధమైంది సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్. ఈ సభకు తెలంగాణ నలుమూలల నుంచి మా
Read Moreకూకట్ పల్లి లో ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొని నుజ్జు నుజ్జయిన కారు..
హైదరాబాద్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొని కారు నుజ్జు నుజ్జయిన ఘటన హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో చోటు చేసుకుంది. ఈ ఘటనక
Read Moreఉమామహేశ్వర ఆలయానికి రూ.25 లక్షల విరాళం
అచ్చంపేట, వెలుగు: శ్రీశైలం ఉత్తర ద్వారంగా ప్రసిద్ధిగాంచిన ఉమామహేశ్వర ఆలయానికి అచ్చంపేట రెడ్డి సేవా సంఘం నేతలు రూ.25 లక్షల విరాళాన్ని అందజేశారు. శనివార
Read Moreజోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యల
Read Moreఅయ్యో పాపం.. కూలీల ట్రాక్టర్ బోల్తా.. మహిళా కూలి,, ఓ చిన్నారి మృతి
రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన జరిగింది. పొట్టనింపుకునేందుకు పక్క రాష్ట్రం నుంచి వలస వచ్చి.. తిరిగిరాని లోకాలకు వెళ్లారు. కొత్తూరు పోలీస్
Read More












