తెలంగాణం

GOOD NEWS: తెలంగాణలో పెరిగిన 400 MBBS సీట్లు..

 గత బీఆర్ఎస్  హయాంలో కుంటుపడిన వైద్య రంగాన్ని కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రక్షాళిస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే  వైద్యారోగ్య శాఖపై ఏకం

Read More

కరీంనగర్ జిల్లాలో తుదిదశకు సమగ్ర కుటుంబ సర్వే

3,34,227 కుటుంబాల్లో సర్వే పూర్తి 98 శాతం పూర్తయినట్లు అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

హైదరాబాద్‎లో మహిళా కానిస్టేబుల్‎ను.. కారుతో గుద్ది.. నరికి చంపారు

హైదరాబాద్ సిటీలో అత్యంత ఘోర ఘటన.. అందరూ షాక్ అయ్యారు.. మహిళా కానిస్టేబుల్‎ను.. నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా.. కత్తులతో నరికి చంపారు.. బైక్‎పై

Read More

విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ పెట్టాలి : జాటోతు హుస్సేన్ ​నాయక్

మహబూబాబాద్/ నెల్లికుదురు, వెలుగు : విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ పెట్టాలని జాతీయ ఎస్టీ కమిషన్​సభ్యులు జాటోతు హుస్సేన్​నాయక్​అన్నారు. ఆదివారం ఆయన మహబూబాబ

Read More

మంత్రి సీతక్క ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

కొత్తగూడ, వెలుగు : మహబూబాబాద్​జిల్లా కొత్తగూడకు 30 పడకల ఆస్పత్రిని మంజూరు చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి సీతక్క చొరవతోనే ఆస్పత్రి

Read More

బోధన్​లో ప్రజాపాలన విజయోత్సవాలు

బోధన్​,వెలుగు : బోధన్ పట్టణంలోని అంబేద్కర్​ చౌరస్తాలో మున్సిపల్​ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించారు. మున్సిపల్​ అధికారులు, కౌన

Read More

కొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల సందడి

కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. కార్తీక మాసం చివరివారం పురస్కరించుకొని భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయమే క్షేత్రానికి చేరుకు

Read More

మెదక్ జిల్లాలో ఒకరు హత్య,ఇద్దరు సూసైడ్

సంగారెడ్డి (హత్నూర), వెలుగు : సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నస్తీపూర్ గ్రామ శివారులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఎస్ఐ సుభాష్​కథనం ప్రకారం.. శనివారం

Read More

వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎంపీ

శివ్వంపేట, వెలుగు : మండలంలోని పిలుట్ల గ్రామంలో మాజీ సర్పంచ్ రవి రూ.3 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్​ను ఆదివారం ఎంపీ రఘునందన్ రావు ప్

Read More

రైల్వే లైన్ బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించండి : దుడ్డు గంగాధర్

మాక్లూర్, వెలుగు : పెద్దపల్లి రైల్వే లైన్​లో ఇండ్లు కోల్పోతున్న బాధితులకు  స్థలాలిచ్చి ఇండ్లు  కట్టించాలని   ఏఐ కేఎంఎస్ జిల్లా ప్రధాన క

Read More

జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

అలంపూర్,వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి రోజు, అమావాస్య కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు తరలి

Read More

వరి కొనుగోలులోతెలంగాణ దేశంలోనే నంబర్​ వన్​ : ఎమ్మెల్యే మదన్​ మోహన్ రావు

సదాశివనగర్​, వెలుగు : వరి   కొనుగోలులో  రాష్ర్టం నంబర్​వన్​గా నిలిచిందని, సీఎం రేవత్​ రెడ్డి వచ్చిన  తర్వాత రైతు పండుగ చేసుకోవడం గొప్ప

Read More

ఆర్మూర్​ జర్నలిస్టు కాలనీలో శ్రమదానం

ఆర్మూర్​, వెలుగు : ఆర్మూర్​ జర్నలిస్టు కాలనీ లో ఆదివారం శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 72వ వారం కాలనీలోని 11వ వీధి

Read More