దేశం
ఎలక్టోరల్ బాండ్స్పై..సుప్రీం తీర్పును గౌరవిస్తున్నాం : అమిత్ షా
మెరుగుపర్చే అవకాశమిస్తే బాగుండేదన్న అమిత్ షా బాండ్స్పై ఏడుపెందుకు.. లెక్కలు చూడాలని ప్రతిపక్షాలకు సూచన న్
Read Moreఅంతర్జాతీయ స్థాయి దోపిడీ రాకెట్
ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్పై రాహుల్ గాంధీ మండిపాటు కేంద్రానికి ప్రతిపక్ష ప్రభుత్వాలను పడగొట్టే ఆయుధమని ఆరోపణ సుప్రీం కోర్టు పర్యవేక్షణలో విచారణ
Read Moreఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్కు కోర్టులో ఊరట
విచారణకు సహకరించలేదంటూ నమోదైన కేసులో బెయిల్ న్యూఢిల్లీ :ఢిల్లీ ఎక్సైజ్పాలసీ స్కామ్లో ఆమ్ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీ
Read Moreకంపెనీ లాభం 215 కోట్లు..విరాళం 1,365 కోట్లు!
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల పేరుతో పార్టీలకు ప్రైవేట్ కంపెనీలు ఇచ్చిన విరాళాలకు సంబంధించి వింత విషయాలు బయటకొస్తున్నాయి. ప్రధానంగా ఫ్యూచర్ గేమిం
Read More4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు .. ఏప్రిల్ 19నుంచి ప్రారంభం
లోక్సభ ఎన్నికలతోపాటే నిర్వహిస్తామన్న ఈసీ ఫలితాలు జూన్ 4న వెల్లడి దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు సీఈసీ రాజీవ్ కుమార్ వ
Read More7 విడతలు.. 44 రోజులు .. షెడ్యూల్ నుంచి కౌంటింగ్ దాకా 82 రోజులు
దేశంలో రెండో సుదీర్ఘ ఎన్నికలు న్యూఢిల్లీ: ప్రస్తుత లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 4 వరకు అతి సుదీర్ఘంగా 44 రోజులపాటు సాగనున్నాయి
Read Moreఏడు దశల్లో లోక్సభ ఎన్నికలు ..షెడ్యూల్ను విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్
రాష్ట్రంలో పోలింగ్మే 13 ఏపీ సహా 4 రాష్ట్రాల్లో లోక్సభతోపాటే అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకటనతో ఎన్నికల కోడ్ అమల్లోకి వృద్ధులు,
Read Moreడోంట్ మిస్ ... రూ. 7 వేల లోపు స్మార్ట్ ఫోన్లు
ప్రస్తుత కాలంలో స్మార్ట్ వినియోగం ఎలా ఉందే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెద్దవాళ్ల నుంచి చిన్న పిల్లల వరకు ఫోన్ వాడుతున్నారు. స్మార్ట్ఫోన్ అనేది
Read Moreఎన్నికలకు మేం సిద్ధం.. మోదీ ట్వీట్
దేశ వ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ వెలువడటంపై ప్రధాని మోదీ స్పందించారు. ‘ప్రజాస్వామ్యంలో ఇది అతిపెద్ద పండగ. ఎన్నికలకు మేం సిద్ధంగా ఉన్నాం. మా
Read Moreమోదీ ఆయుష్మాన్ కార్డు ఉన్నా.. రూ.9 లక్షల ఆస్పత్రి బిల్లు
గుజరాత్ లోని ఓ ఆస్పత్రికి ప్రభుత్వం 45 లక్షల రూపాయిలు జరిమానా విధించింది. ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కార్డు ఉన్నప్పటికి ఓ కుటుంబం నుం
Read Moreనాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే
దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. సార్వత్రిక ఎన్నికలతో పాటుగా అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు సైతం ఈసీ
Read Moreఏయే రాష్ట్రాల్లో.. ఎన్ని దశల్లో పోలింగ్.. పూర్తి వివరాలు ఇలా..
2024 జనరల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఏయే రాష్ట్రాల్లో ఎన్ని దశల్లో పోలింగ్ జరగనుందో పూర్తి వివరాలు ఇలా
Read More2024 Elections : వాలంటీర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు నో డ్యూటీ
ఎన్నికల విధులు ఎవరు నిర్వహించాలో ఈసీ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను ఈ సారి ఎన్నికల విధులు నిర్వహించకూడదని ఈసీ తెలిపిం
Read More












