దేశం

దేశంలో ఎన్నికల సైరన్ మోగింది.. కోడ్ వచ్చేసింది

2024 సార్వత్రిక ఎన్నికల  నగరా మోగింది.  పార్లమెంట్​ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆంధ్రప్ర

Read More

దేశంలో మొత్తం ఓటర్లు 96 కోట్ల 88 లక్షలు : ఈసీ

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది.  లోక్ సభతో పాటుగా నాలుగు రాష్టాలకు  ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటిస్తు్ంది.  దేశంలో మొత్తం ఓ

Read More

మిస్టరీ వీడిందా : విదేశీ మహిళ హత్యలో.. హోటల్ సిబ్బంది అరెస్ట్

బెంగళూరులోని జగదీష్ హోటల్ జరిగిన విదేశీ మహిళ హత్య కేసులో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. బెంగళూరు శేషాద్రిపురం పోలీసులు ఇద్దరు నిందితులను అరెస

Read More

ఢిల్లీ కోర్టులో కవిత.. జడ్జి ఎదుట హాజరు

లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీలోని కోర్టులో జడ్జి ఎదుట హాజరుపరిచారు ఈడీ అధికారులు. మార్చి 15వ తేదీ సాయంత్రం హైదరాబాద్

Read More

షాకింగ్ : కవిత అరెస్ట్ కేసులో.. సీఎం కేజ్రీవాల్ కు ముందస్తు బెయిల్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులోనే.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ముందస్తు బెయిల్ దొరికింది.  సీఎం అరవింద

Read More

జనాభాలో 6% ఉన్న వాళ్లకే అధికారం: రాహుల్

ముంబై: దేశ జనాభాలో దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు చెందినవారు 88% మంది ఉన్నారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కానీ పరిపాలన, న

Read More

రష్యా అధ్యక్ష ఎన్నికలకు కేరళలో పోలింగ్

తిరువనంతపురం/మాస్కో: కేరళలో నివసిస్తున్న రష్యా పౌరులు తమ దేశ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నారు. రష్యా అధ్యక్ష ఎన్నికల కోసం నిర్వహించిన పోలింగ్ లో వారు ఓ

Read More

రామరాజ్యం స్థాపిస్తం: రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్​

చత్రా: అయోధ్య మందిరం ప్రారంభోత్సవంతో దేశంలో రామరాజ్య స్థాపనకు అడుగులు పడ్డాయని రక్షణ మంత్రి రాజ్ నాథ్  సింగ్ అన్నారు. 2027 లోపు ప్రపంచంలోనే టాప్

Read More

తమిళనాడు భవిష్యత్తుకు డీఎంకే శత్రువు: మోదీ

కన్యాకుమారి: తమిళనాడులో అధికార డీఎంకే పార్టీపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. ఆ పార్టీ రాష్ట్ర భవిష్యత్తుకు శత్రువని అభివర్ణించారు. దేశం, వారసత్వ సంస్క

Read More

సీఏఏ పిటిషన్లపై 19న విచారణ: సుప్రీం

న్యూఢిల్లీ: సీఏఏ అమలుపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. వాటిపై ఈ నెల 19న విచారణ చేపడతామని చీఫ్ జస్

Read More

లోక్​సభ ఎన్నికలకు ఇవాళ షెడ్యూల్ రిలీజ్

543 ఎంపీ స్థానాలకు ఎన్నికలు 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్లు మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్ విడుదల చేయనున్న ఈసీఐ న్యూఢిల్లీ, వెలుగు: సార్వత్

Read More

మీ ఉపన్యాసాలు మాకొద్దు: ఇండియా

న్యూఢిల్లీ: సీఏఏపై అమెరికా చేసిన కామెంట్లకు మన దేశం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.  ‘మీ ఉపన్యాసాలు మాకు అక్కర్లేదు’ అంటూ మండిపడింది. విదే

Read More

కోల్​కతాలో అండర్ వాటర్ మెట్రో సర్వీసులు షురూ

కోల్​కతా: బెంగాల్ రాజధాని కోల్ కతాలో అండర్ వాటర్ మెట్రో సేవలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. హౌరా మైదాన్ స్టేషన్ నుంచి ఉదయం 7 గంటలకు మొదటి రైలు ప్రారంభమైంద

Read More