దేశం

కేజ్రీవాల్‌ను ఇరికించే కుట్రే: ఆతిశీ

న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌‌‌‌ను ఇరికించేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)​ ఆరోపించింది. కేజ్రీవాల్&

Read More

అవి ఎక్కడ వాడాల్నో వాళ్లు యోగి దగ్గర నేర్చుకోవాలి: మోదీ

 బారాబంకీ/ మోహన్ లాల్ గంజ్(యూపీ) :   కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు అధికారంలోకి వస్తే.. అయోధ్య రాముడి గుడి మీదుగా బుల్డోజర్లను నడుపుతారని ప్

Read More

అవినీతిపరులను జైల్లో వేశాం: అమిత్ షా

రాయ్​బరేలీ :  కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను కొన్ని దశాబ్దాల పాటు దోచుకున్నదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో

Read More

రాయ్​బరేలీ ప్రజలకు సోనియాగాంధీ అభ్యర్థన

రాయ్​బరేలీ : “నా కొడుకు (రాహుల్​గాంధీ)ను మీకు అప్పగిస్తున్నా.. మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపర్చడు” అని రాయ్​బరేలీ​ ప్రజలకు యూపీఏ చైర్ పర్సన్​

Read More

ప్రధాని మోదీ కామెంట్లకు కేజ్రీవాల్ కౌంటర్

న్యూఢిల్లీ : మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల మెట్రోకు నష్టమని.. ట్రాఫిక్, కాలుష్య సమస్యలూ పెరుగుతాయన్న ప్రధాని మోదీ కామెంట్లపై ఢిల్లీ సీఎం, ఆప్ చీ

Read More

బలవంతంగా భూసేకరణ కుదరదు:సుప్రీంకోర్టు

    ప్రభుత్వం పద్ధతి పాటించాల్సిందేనన్న సుప్రీంకోర్టు     బలవంతంగా తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని కామెంట్   

Read More

వరల్డ్ సూపర్ రిచ్ క్లబ్‌‌లో అదానీ, అంబానీ

మొత్తం 15 మందికి చోటు మొదటి స్థానంలో బెర్నార్డ్, సెకండ్​ ప్లేస్​లో బెజోస్​ న్యూఢిల్లీ :  బ్లూమ్​బర్గ్​ బిలియనీర్స్​  తయారు చేసిన వ

Read More

ఢిల్లీ మెట్రో స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం

న్యూఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీలో అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని ఓఖ్లా ప్రాంతంలో ఉన్న ఓ బాంక్వెట్ హాల్‌లో మే 17వ తేదీ శుక్రవారం ప్రమాదవశాత్

Read More

స్వాతి మలివాల్ కేసు.. కేజ్రీవాల్ ఇంటికి ఫోరెన్సిక్ బృందం

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి వివాదం ముదురుతోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ దాడి చేశారంటూ స్వాతి మలివ

Read More

స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలను ఏం చేయాలి..?

అయ్యప్ప దీక్షకు శబరిమల ఎంత ఫేమసో, శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం కూడా అంతే ఫేమస్ అని చెప్పచ్చు. ఈ ప్రసాదానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంతటి ఫేమస్ అ

Read More

నిరుద్యోగులు, రైతుల సమస్యలు.. మోడీకి కనిపించడం లేదు: రాహుల్

మోదీ దేశానికి ప్రధానిలా వ్యవహరించడం లేదని ఫైరయ్యారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. బీజేపీ సర్కార్ కు పేదలు, నిరుద్యోగులు, రైతుల సమస్యలు కనిపించడం లేద

Read More

కుర్తాళం జలపాతంలో ఒక్కసారిగా పెరిగిన వరద..16 ఏళ్ల బాలుడు గల్లంతు

తమిళనాడులోని తెన్ కాసీ జిల్లాలోని పాత కుర్తాళం జలపాతం వద్ద శుక్రవారం (మే 17) న ఆకస్మిక వరదలు వచ్చాయి. దీంతో పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. ఒక్క

Read More

హ్యాట్సాప్ సార్ : స్కూల్ పిల్లలకు బిర్యానీ వండిపెట్టిన పోలీస్

మన దేశంలో అక్షరాస్యత రేటు ఏటా పెరుగుతున్నప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో అక్షరాస్యత పెరగటం లేదు. అలాంటి ప్రాంతాల్లో తమిళనాడుకు చెందిన

Read More