దేశం

Video Viral: వామ్మో.. వీడు మామూలోడు కాదుగా.. బీజేపీకి 8 సార్లు ఓటేశాడు..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ యువకుడు వీడియో సంచలనంగా మారింది. లోక్‌సభ ఎన్నికలలో నిబంధనలకు విరుద్ధంగా ఆ యువకుడు పోలింగ్ కేంద్రంలో ఓటు వేశాడు. ఒకసారి

Read More

మైనర్ ర్యాష్ డ్రైవింగ్ తో ఇద్దరు మృతి.. వ్యాసం రాయాలంటూ నిందితుడికి కోర్టు షరతు

పూణెలో మైనర్ ర్యాష్ డ్రైవింగ్ వల్ల మే 19న  ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలో నిందితుడికి  కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే  కోర్టు ఆ మ

Read More

ముగిసిన ఐదో దశ పోలింగ్.. ఎంత శాతం పోలింగ్ నమోదయ్యిందంటే..

 పార్లమెంటు ఎన్నికల ఐదో విడత పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. మొత్తం 8 రాష్ట్రాల్లో 49 స్థానా

Read More

చుక్క నూనె వాడకుండా... నీటితోనే పూరీ చేయచ్చు.. అది ఎలాగో తెలుసా?

సాధారణంగా పూరీ వేయించాలంటే నూనె అవసరం. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు, వృద్ధులు పూరీని తినలేరు. అయితే నూనె చుక్క లేకుండా పూరిని చేయొచ్చు.ఆ నూనెకి బదులు

Read More

ఇరాన్ అధ్యక్షుడి మృతి.. సంతాప దినం ప్రకటించిన భారత్

ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీ మృతి చెందడం పట్ల భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడితోపాటు విద

Read More

రూల్స్ మారాయి.. ఇకపై ఈజీగా డ్రైవింగ్ లైసెన్స్..

డ్రైవింగ్ లైసెన్స్ పొందటం కోసం ఆర్టీఓ ఆఫీసులో టెస్ట్ కి హాజరవ్వాల్సిన అవసరం లేదంటూ ప్రభుత్వం తెలిపింది. ఆర్టీఓ ఆఫీసుకు బదులు డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల

Read More

స్వప్న శాస్త్రం: కలలో మామిడి పండు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా...

జ్యోతిష్యం ప్రకారం.. కలలు భవిష్యత్ సంఘటనలను సూచిస్తాయి. ప్రతి కల దాని ప్రయోజనాలను కలిగి ఉంటుందని చెబుతారు. ముఖ్యంగా కొన్ని కలలు అదృష్టాన్ని తెచ్చిపెడత

Read More

ముంబైలో ఓటు వేసిన సల్మాన్ ఖాన్, ఐశ్వర్య

లోక్ సభ ఐదో విడత పోలింగ్ ముగిసింది. 6 రాష్ట్రాల్లో 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 49 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఇప్పటి వరకు 5 విడతల్లో 430 లోక్

Read More

OMG : నైట్రోజన్ (స్మోకీ) పాన్ తిన్న పిల్ల.. పొట్టకు బొక్క పడింది..!

లిక్విడ్ నైట్రోజన్ పాన్‌ తిన్న 12 ఏళ్ల బెంగళూరు  బాలికకు  కొద్దిసేపటి తరువాత కడుపులో నొప్పి, మంట ప్రారంభమయ్యాయి. ఇవి క్రమేపి పెరగడంతో త

Read More

ప్రశాంతంగా ముగిసిన ఐదో దశ ఎన్నికల పోలింగ్

దేశంలో ఐదో విడత ఎంపీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మే 20వ తేదీ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5.30 గంటల వరకు జరిగింది. అయిత

Read More

గుజరాత్ లో నలుగురు ఐసిస్ ​టెర్రరిస్టులు అరెస్ట్

అహ్మదాబాద్‌ ఎయిర్​పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు అహ్మదాబాద్‌: న‌లుగురు ఐసిస్  టెర్రరిస్టులను గుజ‌రాత్ ఏటీఎస్ ప

Read More

కిలో మామిడి పండ్లు 2 లక్షల 70 వేలు

ఎండాకాలంలో మామిడిపండ్లు తినిని వారు ఎవరూ ఉండరు. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లను జపాన్ రైతులు పండిస్తున్నారు. మామూలుగా అయితే మన దగ్గర మా

Read More

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. పికప్ వాహనం బోల్తా పడి 17మంది మృతి

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  రాష్ట్రంలోని కబీర్‌ధామ్ జిల్లా కవార్ధా పట్టణం సమీపంలో ఓ  పికప్ ట్రక్

Read More