దేశం
కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి నష్టపోయా
కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం కారణంగా తానేవిూ పొందలేదని, దీంతో తానే నష్టపోయానని శిరోమణి అకాలీదళ్ నాయకురాలు హర్సిమ్రత్ కౌర్ బాదల్ తెలిపారు.
Read Moreబంగారంలా చూసుకున్న.. భార్యను కొట్టి ఉద్యోగం పోగొట్టుకున్న ఐపీఎస్ (వీడియో)
మాకు పెళ్లై 32 ఏళ్లవుతుంది. నాభార్యను పువ్వుల్లో పెట్టి చూసుకున్నా. భోగభాగ్యాలు అనుభవిస్తుంది. డబ్బు కావాలంటే డబ్బిచ్చా. విదేశాలకు వెళ్తానంటే పంపించా.
Read Moreఅక్టోబర్ 6 న ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్
అక్టోబర్ 6 న ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది కేంద్ర జలశక్తిశాఖ. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల సీఎస్ లకు కేంద్ర జలశక్తి శాఖ
Read Moreరూ.20 కోసం కొట్లాట.. ఒకరి మృతి
న్యూఢిల్లీ: రూ.20 కోసం జరిగిన కొట్లాట.. ఓ వ్యక్తి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ సంఘటన ఇటీవల ఢిల్లీలో జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని బు
Read Moreవాట్సాప్ మోసం : కష్టమర్లకు ఎస్బీఐ సూచన
వాట్సాప్ నుంచి వచ్చే మెసేజ్ ల పట్ల అకౌంట్ హోల్డర్లు అప్రమత్తంగా ఉండాలంని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరికలు జారీ చేసింది. బ్యాంక్ అకౌంట్ల లో ఉన్న స
Read Moreవ్యవసాయ బిల్లులపై సుప్రీంలో తేల్చుకుంటాం
న్యూఢిల్లీ: వ్యవసాయ బిల్లులపై నిరసనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పంజాబ్, హర్యానాల్లో ఈ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు తీవ్ర నిరసనలు చేస్తున్నారు. ఈ వివాదం
Read Moreఉగ్రవాది సుభానీ హజాకు జీవిత ఖైదు
ఐసిస్ ఉగ్రవాది సుభానీ హజా మొయిద్దీన్కు జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) కోర్టు జీవిత ఖైదు విధించింది. అంతేకాదు రూ. లక్ష కూడా జరిమానా విధించింది. మొయి
Read Moreఢీ అంటే ఢీ.. అస్త్రాలకు పదును పెడుతున్న భారత్
న్యూఢిల్లీ: ఇండో-చైనా బార్డర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. చైనా దూకుడు పెంచడంతో దీటుగా బదులివ్వడానికి భారత్ సన్నద్ధమవుతోంది. డ్రాగన్ ముప్
Read Moreదేశ ప్రజల్లో కరోనా నిరోధక శక్తి పెరగలేదు : మంత్రి హర్షవర్ధన్
దేశ ప్రజలలో కరోనా నిరోధక శక్తి పెరగలేదన్నారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్. ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో నిర్వహిచిన సీరో సర్వేలో ఈ విషయం తెలిసిందన్నారు. కరో
Read Moreవైరల్: రాహుల్ గాంధీ ఎప్పటికైనా ప్రధాని అవుతారు
ముంబై: డ్రగ్స్ కేసులో బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొణే విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని ప్రశంసిస్త
Read Moreరైతుల గొంతుకలను అణగదొక్కుతున్నారు
న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై పలు రాష్ట్రాల్లో రైతులు నిరసనలు తెలుపుతున్నారు. పంజాబ్, హర్యానాతోపాలు ఢిల్లీలో కూడా రైతులు న
Read Moreలోన్ మారటోరియం పై కేంద్రానికి సుప్రీం గడువు
లోన్ మారటోరియాన్ని పొడిగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు…. స్పందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇవాళ(సోమవారం) కేసు విచారణక
Read Moreబెంగళూరును దేశ విద్రోహ శక్తుల నుంచి కాపాడుకోవాలి
సిటీ టెర్రర్ హబ్గా మారిందన్న ఎంపీ తేజస్వీ సూర్య బెంగళూరు: ఉగ్రవాద కార్యకలాపాలకు కర్నాటక రాజధాని బెంగళూరు ప్రధాన కేంద్రంగా మారిందని బీజేపీ ఎంపీ తేజస్
Read More












