దేశం
6 మెగా ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోడీ
ఉత్తరాఖండ్: దశాబ్ధాలుగా గంగా నదిని క్లీన్ చేసేందుకు అనేక పథకాలు తీసుకొచ్చినా… వాటిల్లో ప్రజా భాగస్వామ్యం, దూరదృష్టి లేదన్నారు ప్రధాని మోడీ. ఉత్తరాఖండ
Read Moreసుశాంత్ మృతదేహంలో ఎలాంటి విషం లేదు: ఎయిమ్స్ డాక్టర్లు
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఆయన మృతికి గల కారణాలను సుదీర్ఘంగా పరిశీలించిన ఆల్ ఇండియా ఇన్స
Read Moreఅస్సాం మాజీ సీఎం అన్వర తైమూర్ మృతి
అస్సాం మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్రానికి ఇప్పటి వరకూ ఏకైక మహిళా సీఎం సైదా అన్వర్ తైమూర్ మరణించారు. ఆమె వయస్సు84 ఏళ్లు. అస్సాంలో సైదా అన్వర్ తైమూర్ కాం
Read Moreఎయిమ్స్లో చేరిన ఉమాభారతి
బీజేపీ సీనియర్ నేత ఉమా భారతికి కరోనా సోకింది. దీనికి తోడు జ్వరం ఏమాత్రం తగ్గకపోగా, మరింత పెరగడంతో తప్పని పరిస్థితుల్లో రిషికేష్లోని ఎయిమ్స్ ఆస్పత్ర
Read Moreస్కిల్ మిత్రా యాప్ ద్వారా కూలీలకు ఆన్ లైన్ ట్రైనింగ్
మూడు నెలల క్రితం వరకు రోడ్లపై ఎక్కడ చూసినా సొంతూళ్లకు తరలిపోతున్న వలస కార్మికులే కనిపించారు. లాక్ డౌన్, కోవిడ్ 19 ఇన్ఫెక్షన్లు పెరగడంతో లక్షలమంది వలసక
Read More24 గంటల్లో 70,589 కేసులు.. 776 మంది మృతి
భారత్ వారం క్రితం ప్రతి రోజు దాదాపు 90 వేలకు పైగా కేసులు..1000 మరణాలు నమోదయ్యేవి. కానీ గత వారం రోజులుగా కేసుల సంఖ్య క్రమేపి తగ్గుతుంది. ప్రతి రోజు ద
Read Moreమార్చి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్
బడా కంపెనీల నిర్ణయం గూగుల్ ఎంప్లాయిస్ జులై వరకు ఇంటి నుంచే.. డైలమాలో చిన్న కంపెనీలు ప
Read Moreఏం తింటున్నరు.. ఎంత తింటున్నరు?
ఎన్ఐఎన్ రిపోర్టును విడుదల చేసిన కేంద్ర మంత్రి హర్షవర్దన్ దేశంలోని ఏయే ప్రాంతాల్లో ఏం తింటున్నరు, ఎంత తింటున్నరనే అంశంపై హైదరాబాద్లోని నేష
Read Moreనాకు కరోనా వస్తే మమతను హగ్ చేసుకుంటా..
బీజేపీ లీడర్ కామెంట్స్ కోల్కతా: బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై బీజేపీ లీడర్ అనుపమ్ హజ్రా
Read Moreతరగతుల వారీగా రైల్వే యూజర్ ఛార్జీల వసూలు
విమానాశ్రయాల్లో మాదిరిగా రైల్వే ప్రయాణికులు కూడా యూజర్ ఛార్జీలు చెల్లించేలా రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. టికెట్పై అదనంగా రూ.10 నుంచి రూ.35 వరకు భార
Read Moreగూగుల్ ఉద్యోగులకు శుభవార్త..త్వరలో హైబ్రిడ్ వర్క్ ఫ్రమ్ హోమ్
కరోనా దెబ్బతో పెద్ద పెద్ద కంపెనీలు తన స్ట్రాటజీని అప్లయ్ చేస్తున్నాయి. కరోనా దెబ్బకు ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది. దీంతో కంపెనీలు పనివిధానాన్ని పూర్తిగా మ
Read Moreకూరగాయలు అమ్ముతోన్న బాలికా వధు అసిస్టెంట్ డైరెక్టర్
ఓ అసిస్టెంట్ డైరెక్టర్ పొట్ట కూటికోసం కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. బాలికా వధు లాంటి పాపులర్ టీవీ సీరియల్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పన
Read Moreఇదిగో మా నిర్భయ్.. చైనాకు బుద్ధి చెబుతున్న భారత సైన్యం
లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద క్షిపణిలను మోహరించిన చైనాకు భారత్ బుద్ధి చెబుతోంది. చైనా క్షిపణిలు మోహరింపును ఎదుర్కునేందుకు మనదేశ సూపర్సానిక్ క్రూ
Read More












